Saturday, September 21, 2024
Home Search

రైతులు - search results

If you're not happy with the results, please do another search
Telangana State

తాళం తీస్తారా?

ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లాక్‌డౌన్‌పై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన ప్రగతి భవన్‌లో...

21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: గంగుల

  కరీంనగర్: కాళేశ్వరం నీళ్లు 24 గంటల కరెంట్ సరఫరాతో పంట దిగుబడి పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ...

సాగు మారాలె.. రైతు రాజు కావాలె

  మార్కెట్ డిమాండ్ బట్టి అన్నదాతకు మార్గదర్శనం వరి ఒక్కటే కాకుండా మిగతా పంటల సాగుపై అధ్యయనం కూరగాయలు, పండ్లకొరత, ఎరువుల వాడకంపై పరిశీలన మే 5 కల్లా ప్రభుత్వానికి నివేదిక వరిలో సన్న రకాలపై రైతులను చైతన్యపరచాలి కొత్త...

రైతుకు మద్దతు.. ప్రజలకు చౌకగా

  మద్ధతు ధరకు సమగ్ర వ్యూహం ఖరారు పౌరసరఫరాల సంస్థ ద్వారా ఆహార శుద్ధి అదనంగా 40 లక్షల టన్నుల నిల్వలతో గోడౌన్‌లు, 2500 రైతు వేదికలు మే లోనే రైతులు ఎరువుల కొనుగోలు చేయాలి మున్ముందు మూడు కోట్ల...

ఔటర్ నుంచి మార్కెట్ వరకు లైటింగ్: సింగిరెడ్డి

  రంగారెడ్డి: మూడు రోజుల్లో పండ్ల మార్కెట్‌ను ప్రారంభిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కోహెడలో పండ్ల మార్కెట్‌ల పనులను మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎలు దేవి రెడ్డి సుధీర్...

61 వేల ఎకరాల్లో పంట నష్టం

  తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంట పొలాల్లోనే రాలిపోయిన గింజలు 150 మండలాల్లో 27,380 రైతులకు నష్టం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, వడగండ్ల వర్షాల కు 61 వేల ఎకరాల్లో పంట నష్టం...

నిల్వ సామర్థ్యం 40లక్షల మెట్రిక్ టన్నులు

  రూ. 2,500కోట్లతో గోడౌన్ల నిర్మాణం, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు రెడీ, త్వరలో సిఎంకు అందజేత మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోడౌన్‌లను అన్ని జిల్లాల్లో...

మేడిగడ్డలో మీటనొక్కితే.. తెలంగాణ సాగరమే

  జల త"రంగనాయకం" ప్రారంభోత్సవంలో కెటిఆర్ రంగనాయక్ సాగర్‌కు నీటివిడుదల చేసిన కెటిఆర్, హరీష్‌రావు త్వరలోనే కోటి ఎకరాల మాగాణి సిఎం కెసిఆర్ ఆలోచన, మార్గదర్శకత్వంలో హరీశ్‌రావుది కీలక పాత్ర దేశంలోనే అగ్రశేణి రాష్ట్రంగా నిలువనున్న తెలంగాణ...

రైతులపై బిజెపికి ప్రేమ ఉంటే… పసుపు బోర్డు తీసుకరావాలి: నిరంజన్

  హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బిజెపి నేతల దీక్షలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. బిజెపి పాలిత...
Minister KTR

సమస్యలుంటే చెప్పాలి… ధాన్యం తగులబెట్టుకోవడం సరికాదు: కెటిఆర్

రాజన్నసిరిసిల్ల: రైతులు అధైర్య పడొద్దని... అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు.  తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐకెపి సెంటర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా...

నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నాం: కెటిఆర్

  సిద్దిపేట: సిఎం కెసిఆర్‌కు సిద్దిపేట అంటే అమితమైన ప్రేమ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిద్ధిపేట ప్రజలు ధన్యజీవులన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గానికి 71 వేల ఎకరాలు, సిరిసిల్ల...

తెలంగాణ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతే సంతోషం: హరీష్ రావు

  సిద్దిపేట: ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో... ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు...

రిలయన్స్- ఫేస్‌బుక్ భారీ డీల్

కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం 10% పెరిగిన రిలయన్స్ షేర్లు న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...

ఆదుకునేవారు అన్నదాతలే

  ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...

కోహెడకు గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు

  మనతెలంగాణ, హైదరాబాద్ : ఆసియాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ కొత్త పేట ప్రాంతంలోని గడ్డిన్నారం మార్కెట్‌ను కొహెడకు తరలించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు బుధవారం అర్దరాత్రి నుంచి ప్రారంభించనున్నారు. దీని...

క్లిష్ట పరిస్థితుల్లో ధాన్యం సేకరిస్తున్నాం: నిరంజన్ రెడ్డి

  వనపర్తి: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ , రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో...

ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి

  మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.  చిన్న వంగరలోని కిష్ట తండాలో...
Lockdown extension in Telangana

సడలింపుల్లేవ్.. పొడిగింపే

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్ మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు 92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు సర్వేలు చేశాకే...

అకాల నష్టం

  కామారెడ్డి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం వరి పంటలకు తీవ్ర నష్టం పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి మన తెలంగాణ/న్యూస్‌నెట్‌వర్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో...

ధన్య తెలంగాణం… ధాన్య మాగాణం

  మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రామాల్లో గుట్టలను తలపించేలా ఎక్కడా చూసినా ధాన్యం రాశులే.. పుడమితల్లి పులకించింది. రైతు కష్టానికి చలించింది. గింజను చల్లితే గుప్పెడు గింజలుగా మార్చింది. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే ప్రభుత్వ...

Latest News