Saturday, September 21, 2024
Home Search

రైతులు - search results

If you're not happy with the results, please do another search

అకాల వర్షాలకు 10 వేల ఎకరాల్లో పంట నష్టం

  హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 10 వేల 610 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ...

మాఫీ మస్త్

  40.38లక్షల మంది రైతులకు వర్తించనున్న రుణమాఫీ కిమ్మత్తు రూ. 25,936 కోట్లుగా ప్రాథమిక నిర్ధారణ కేటగిరీలవారీగా ప్రభుత్వానికి నివేదించిన ఎస్‌ఎల్‌బిసి, వ్యవసాయ శాఖ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్య మాఫీ మొత్తం కొంత మేరకు తగ్గే అవకాశం రూ.25...

అన్నదాతా సుఖీభవ

  వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 25,811 కోట్లు కేటాయింపు రైతుబంధుకు రూ. 14 వేల కోట్లు... గతం కంటే రూ. 2 వేల కోట్లు అదనం పంటల కొనుగోలుకు 1000 కోట్లు పశు సంవర్థకశాఖకు 1586 కోట్లు......

కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం

  విరిగిపడిన చెట్లు, ఒరిగిన విద్యుత్ స్తంభాలు, నేలవాలిన మొక్కజొన్న, వరిపంటకు నష్టం, పూతరాలిన మామిడి, ధ్వంసమైన ఇళ్లు మనతెలంగాణ/మానకొండూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో...
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...

ఎర్రబెల్లి x రాజగోపాల్‌రెడ్డి

  కోమటి రెడ్డిని ప్రజలే తరిమి కొడతారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మనతెలంగాణ/హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యవాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు....

తెలంగాణకు వర్ష సూచన

  మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి...

వరికి అగ్గి తెగులు

  15 లక్షల ఎకరాల్లో వ్యాప్తి మరింతగా విస్తరించే సూచనలు అధిక తేమ, నత్రజని మితిమీరడంతోనే... రంగంలోకి వ్యవసాయశాఖ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి రైతులను అగ్గి తెగులు బెంబెలెత్తిస్తోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో 37.42 లక్షల ఎకరాల్లో వరి...

యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం

  కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...

త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ

  టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం సహకార ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశాం డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల సమావేశంలో కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల...
Pakistan’s Textile Ministry asks India to lift ban on import of cotton

హెచ్‌టి పత్తి విత్తనాలపై అప్రమత్తం

  మన తెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌కు ఇంకా మూడు రోజుల సమయముంది. అప్పుడే మార్కెట్‌లో బిజి3 (హెచ్‌టి) పత్తి విత్తనాల దందా మొదలైంది. అనుమతి లేని అక్రమ బిజి3 విత్తనాల సరఫరా గుట్టుగా సాగుతోంది....

త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ

  సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....
Elephant

ఏనుగుల గుంపు దాడి…. ముగ్గురు మృతి

  భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు ఫారెస్టు అధికారులకు...

రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే

  డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
Venkaiah Naidu

వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఉపయోగించుకోవాలి: వెంకయ్యనాయుడు

  హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు.  మూడు...
KCR

కందుల సమస్యపై సిఎం సీరియస్

పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం మార్క్‌ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...

వరదకాలువకు నీరు

  శ్రీరాంసాగర్‌లో తగిన నిల్వలు లేనందున వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశం ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవన పథకం ద్వారా నీరు ఇవ్వాలని సూచన మన తెంలంగాణ/హైదరాబాద్...

తెలంగాణకు వరం కెసిఆర్

పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...
Peacocks

విషపు ఆహారం తిని 29 నెమళ్లు మృతి

జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా మిత్‌దియా గ్రామంలో 29 నెమళ్లు విషపు ఆహారం తిని చనిపోయాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మిత్ దియా గ్రామ శివారుల్లో 26 నెమళ్ల...
chhatrapati-shivaji

బహుజన చక్రవర్తి ఛత్రపతి

ఏ అసమాన కుల వ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కల్పించి మనమంతా ఒకటేననే జాతీయ భావనని శివాజీ కల్పించిండో అదే శివాజీని శూద్రుడనే కారణంతో చక్రవర్తిగా గుర్తించ నిరాకరించి ఈసడించిన...

Latest News