Home Search
రైతులు - search results
If you're not happy with the results, please do another search
సిఎం కెసిఆర్కు హరితహారతులిచ్చి మొక్కలు తీర్చుకున్న రాష్ట్రం
వాడవాడలా ఘనంగా జన్మదిన ఉత్సవాలు
విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా పాల్గొన్న అరుదైన సందర్భం
పొలాల్లో వేడుకలు జరుపుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రైతులు పొలం గట్ల...
ధూమపానాన్ని నిషేధించలేమా?
21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు...
జలసాధకుడికి జేజేలు
ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం
ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...
టిఆర్ఎస్ ప్యాక్స్
98% ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తెలంగాణ రాష్ట్రసమితి మద్దతుదారుల కైవసం
747 ప్యాక్స్లకు 79.36% పోలింగ్
904 సంఘాలలో దాదాపు 890 అధికారపార్టీవే
2,017 డైరెక్టర్ల పదవులున్న 157 ప్యాక్స్లు ఏకగ్రీవం
మొత్తం 5,405 మంది డైరెక్టర్లు...
‘సామాన్యుడి’ ప్రమాణ స్వీకార వేదిక
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార వేదికపై ఆటోడ్రైవర్, బస్ మార్షల్, రైతులు సహా ఢిల్లీ అభివృద్ధికి తోడ్పడిన 50మంది
నేడు ఉదయం 10 గంటలకు రాంలీలా మైదానంలో ప్రమాణం
కాబోయే మంత్రులకు కేజ్రీ విందు
న్యూఢిల్లీ: గత...
ఆంధ్రా బ్యాంకులో బంగారం గోల్మాల్…
అమరావతి: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులోని ఆంధ్రాబ్యాంకులో బంగారం గోల్ మాల్ జరిగింది. బ్యాంకులో ఉండాల్సిన బంగారం మణప్పురం గోల్డ్ లో ప్రత్యక్షమైంది. మణప్పురం గోల్డ్ అప్రయిజర్ పేరుతో సుమారు కేజీన్నర బంగారం ఉన్నట్టు...
రూ.25వేల వరకు వన్టైమ్ రుణమాఫీ!
నిధులు సమకూరితే రూ.50వేల వరకు ఒకేసారి
ఎస్ఎల్బిసి నివేదికపై ప్రభుత్వం యోచన
హైదరాబాద్: లక్షల రూపాయల లోపు పంట రుణాల్లో కొంత మొత్తాన్ని వన్టైమ్ సెటిల్మెంట్ కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ...
చెన్నూరుకు జలాభిషేకం
కాళేశ్వరం నుంచి 3 లిఫ్ట్ల ద్వారా సాగునీరు
5 మండలాల్లోని 102 గ్రామాలకు చెందిన 367 చెరువులు
నింపే కార్యక్రమం, 1,35,000వేల ఎకరాలకు ప్రాణం
హైదరాబాద్: చెన్నూరు నియోజక వర్గానికి మహర్ధశ పట్టనుంది. నియోజకవర్గంలోని 5...
అకాల వర్షఘాతం
మరి రెండు రోజులు వర్ష సూచన
తమిళనాడు నుంచి చత్తీస్గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు
వానలకు తోడైన చలిగాలులకు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...
ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ...
దండిగా మెతుకు పంట
రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా
ఖరీఫ్లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు
అర్థ గణాంక శాఖ రెండో...
మానుకోటలో యువతిపై నిర్భయ తరహా గ్యాంగ్ రేప్
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారులోని ఓ మామిడి తోడలో నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆరుగురు యువకులు మతి స్థిమితం సరిగాలేని ఓ యువతి(20)పై శుక్రవారం రాత్రి...
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
గత రబీ లబ్ధిదారులకే రైతుబంధు
హైదరాబాద్: గత రబీలో పెట్టుబడి సాయం ఇచ్చిన రైతులకే ఈ రబీలోనూ అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 2018 రబీలో 49.03 లక్షల మంది రైతుల ఖాతాలకు...
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే
హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల...
పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: తలసాని
మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలోని పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చిన దయగల...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
విశాఖే ఉత్తమం
హైదరాబాద్ ః ఎపి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ బెస్ట్ ఆష్షన్ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎక్స్పర్ట్ కమిటి కన్వీనర్ జిఎన్ రావు తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎగ్జిక్యూటివ్...