Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి
ఆంధ్ర రాజకీయాలు 2
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...
10 ఉచిత ఎల్పిజి సిలిండర్లు, 5 కిలోల రేషన్: టిఎంసి మేనిఫెస్టో విడుదల
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రానున్న లోక్సభ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోను బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య...
అల్లర్లు సృష్టించేందుకు బిజెపి కుట్ర: మమతా
కోల్కతా : రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. నిరుడు రాష్ట్రంలో రామ నవమి...
బిజెపి నేతల హెలికాప్టర్లపై దాడి చేసే దమ్ముందా?
కూచ్బిహార్: ఆదాయం పన్ను శాఖ(ఐటి) అధికారులకు దమ్ముంటే బిజెపి నాయకులు ఉపయోగిస్తున్న హెలికాప్టర్లో తనిఖీలు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సవాలు చేశారు. తమ పార్టీ ఎంపి అభిషేక్...
100వ స్టోర్ను ప్రారంభించిన హియర్ జాప్
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ఆడియాలజీ చైన్ హియర్జాప్ తమ 100వ స్టోర్ను ప్రారంభించింది. జూబ్లీహిల్స్లో ప్రారంభించిన హియర్జాప్ ఈ స్టోర్ని సిమెన్స్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సిఇఒ ఎస్కె శర్మ,...
హైదరాబాద్ లో మళ్లీ గంజాయి చాక్లెట్ల కలకలం
మనతెలంగాణ, సిటిబ్యూరోః కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు, పౌడర్ విక్రయిస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటి, జగద్గిరిగుట్ట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు (26...
జూబ్లీహిల్స్లో 100వ స్టోర్ ను ప్రారంభించిన హియరింగ్ కేర్ ప్రొవైడర్ హెర్జాప్
హైదరాబాద్: అత్యుత్తమ వినికిడి సంరక్షణ పరిష్కారాలకు ప్రసిద్ధి చెందిన హెర్జాప్, తమ 100వ స్టోర్ను జూబ్లీహిల్స్లో వైభవంగా ప్రారంభించింది. హెర్జాప్ "100వ ఫ్లాగ్షిప్ స్టోర్"ని సిమెన్స్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సీఈఓ...
బిజెపికి 200 సీట్లు కూడా రావు: మమతా
జల్పాయ్గురి: ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న హామీలను బూటకాలుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. రానున్న లోక్సభ ఎన్నికలలో బిజెపి 200 సీట్లు కూడా గెలవలేదని టిఎంసి అధినేత్రి జోస్యం...
రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి, పాత్రధారి అరెస్ట్
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో సూత్రధారితోసహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) శుక్రవారం అరెస్టు చేసింది. బాంబు పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాతోపాటు...
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు సూత్రధారి అరెస్టు
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో సూత్రధారి సహా ఇద్దరిని జాతీయ నేర పరిశోధన శాఖ(ఎన్ఐఏ) అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. ముస్సవీర్ హుసైన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా...
యువతి బుగ్గపై బిజెపి అభ్యర్థి ముద్దు!
సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని మాల్డా ఉత్తర లోక్సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపి ఖగెన్ ముర్ము ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక యువతి...
సందేశ్ఖాలీ నేరాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన కలకత్తా హైకోర్టు
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలపై నేరాలు, బలవంతపు భూ కబ్జాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది. సిబిఐ దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షిస్తుందని చీఫ్ జస్టిస్ టిఎస్ వివజ్ఞానం...
మోడీ మబ్బులో ఉత్తర భారతం
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా భిన్న వర్గాల నుండి మోడీ పదేళ్ల పాలనపై విశ్లేషణ ఎక్కువైతున్నది. ఆయన పాలన కొనసాగాలని కోరేవాళ్లకన్నా మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటే దేశంలో...
మీ వంటి వారు ఎందరో వచ్చి పోయారు…
రాహుల్ గాంధీపై ధ్వజమెత్తిన స్మృతి ఇరానీ
చెన్నై: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. ‘ఒకవేళ నా మాట రాహుల్ గాంధీ వరకు చేరితే, నేనొకటే చెప్పాలనుకుంటున్నాను ఆయనకు. మీ లాంటి...
తెలంగాణలో బిజెపి మెరుగుపడొచ్చు : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: దక్షిణాదిన, తూర్పు భారత దేశంలో బిజెపి కాస్త బలహీనంగా ఉంది. కర్నాటకలో కాస్తమెరుగ్గా ఉంది. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, పిటిఐ ఎడిటర్లతో మాటామంతీ జరుపుతూ బిజెపి ఆదిపత్యం, అజేయ ప్రధాని...
ప్రధానిని కుంభకర్ణునితో పోల్చిన మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తాజాగా తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మహిళలు, ముస్లింలు, దళితులపై అత్యాచారాలు సంభవించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ...
విష సర్పాన్నయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేము
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని బిజెపి పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. విష సర్పాన్ని అయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం...
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
రైల్వే ఉద్యోగి వద్ద 9 కిలోల ఓపియం
ఈశాన్య రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక రైల్వే ఉద్యోగిని పశ్చిమ బెంగాల్ పోలీసులకు చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్టిఎఫ్) బృందం అరెస్టు చేసి అతని వద్ద నుంచి...
ఏప్రిల్ 26న 88 లోక్సభ స్థానాలలో పోలింగ్
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...