Home Search
మంత్రివర్గ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
బృందాలవారిగా ఎంపీలతో అమిత్ షా భేటీ
కేంద్ర కేబినెట్ , పార్టీ మరమ్మత్తుపై దృష్టి
వచ్చే ఏడాది ఎన్నికల టార్గెట్గా కొత్త మంత్రులు
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సూచనల మేరకు బిజెపి ఎంపీలతో...
సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం
రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ
పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు...
మోడీ x మమత
పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని...
అసోంలో నేడు బిజెపి శాసనసభాపక్షం నేత ఎన్నిక
సిఎం పదవికి పోటీ పడుతున్న నేతలతో చర్చించిన అధిష్ఠానం
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలన్నదానిపై బిజెపి అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. సిఎం పదవికి పోటీ పడుతున్నట్టుగా భావిస్తున్న సర్బానంద్సోనోవాల్, హిమాంతబిశ్వశర్మతో ఆ...
సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తా: ఈటల రాజేందర్
మనతెలంగాణ/హైదరాబాద్: సరైన సమయంలో తన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భాకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి వేటుపడిన మాజీమంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ నిర్ణయం గురించి హుజుర్నగర్...
టిఆర్ఎస్ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్?
ఈటల హుజూరాబాద్కు వెళ్తే బిసి.. హైదరాబాద్కు వస్తే ఓసీ
పదవి పోగానే ఆయనకు ముదిరాజ్లు గుర్తొచ్చారా?
సిఎం కెసిఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
కొంత కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈటల వ్యాఖ్యలు
ఎప్పటి...
గ్రామీణ, వ్యవసాయానికే ప్రాధాన్యత
బడ్జెట్లో రైతులకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు: నిపుణులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తయా రీ, సేవల రంగాలు డీలాపడగా, వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం పుంజుకున్నాయి. వ్యవసాయ రంగం దేశీయ ఆర్థిక...
రేపటి నుంచి బెంగాల్లో అమిత్ షా పర్యటన
టిఎంసి నుంచి పెద్ద ఎత్తున వలసలు?
కోల్కత: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో పార్టీ సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర హోం మంతి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా శనివారం నుంచి...
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకె
అమ్మకానికి పలు బ్యాండ్ల రేడియో వేవ్లు రెడీ
రూ.3.9 లక్షల కోట్లు రావచ్చని అంచనా
చక్కెర ఎగుమతి సబ్సిడీలకూ గ్రీన్సిగ్నల్
కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన...
రిజిస్ట్రేషన్ల సమస్యలకు వారంలో తెర
క్రయవిక్రయాలు పారదర్శకంగా ఉండాలన్నది సిఎం కెసిఆర్
అభిమతం , సులువైన ప్రక్రియ కోసం సబ్ కమిటీ చర్చించింది
త్వరలోనే అన్ని సమస్యలను అధిగమించి రిజిస్ట్రేషన్లు
సునాయాసంగా జరిగేలా చూస్తాం, ఆరంభంలో సమస్యలు
ఎదురుకావడం మామూలే, రియల్ ఎస్టేట్కు ఎటువంటి
ఇబ్బందులు...
పాటకు పట్టం
ఎంఎల్సిగా ప్రజాకవి గోరటి వెంకన్న
పెద్దల సభకు మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు
సారయ్య, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ గుప్తా ఎంపిక
నామినేటెడ్ కోటాలో ముగ్గురి పేర్లు ఖరారు
గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం...
మరో 10 రోజులు
ఆస్తుల నమోదు గడువు పెంపు
హెచ్ఎండిఎ పరిధిలో
ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విధానం
జిహెచ్ఎంసి పాలక మండలిలో మహిళలకు 50% ప్రాతినిధ్యం
వార్డుల రిజర్వేషన్ అంశాలు,
నాలా చట్టానికి సవరణలు
4 గంటల పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంతో కేబినెట్...
సిఎం సీటుపై మొదలైన కుస్తీ!
పళనిస్వామి భేటీకి పన్నీరుసెల్వం డుమ్మా
అనుచరులతో సెల్వం రహస్య మంతనాలు
చెన్నై: తమిళనాట అధికార పార్టీలో రాజకీయ ముసలం మొదలైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సారథిగా ఎవరు వ్యవహరించాలన్న విషయమై కత్తులు...
పరస్పర విశ్వాసంతోనే శాంతి సాధ్యం
ఎస్సిఓ సభలో చైనాకు రాజ్నాథ్ హితవు
మాస్కో: పరస్పర విశ్వాసం, ఘర్షణ లేని వాతావరణం, అంతర్జాతీయ నియమనిబంధనల పాటింపు, విభేధాలను శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవడం వంటి చర్యల వల్లే షాంఘై సహకార సమితి(ఎస్సిఓ) సభ్య దేశాలలో...
సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్...
స్థానికులకే కొలువులు
ఫార్మాసిటికి భూమి ఇస్తున్న కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం
వెంటనే ప్రభావిత కుటుంబాల జాబితా తయారు చేయాలి
వారి విద్యార్హతలు, ఇతర టెక్నికల్ అర్హతలపై మ్యాపింగ్ చేయండి
అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో...
అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తా..
న్యూఢిల్లీ: రాజస్థాన్లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బలపరీక్ష నిరూపణకు వీలు కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ఎంఎల్ఎలతో రాజ్భవన్ బయట శుక్రవారం ధర్నా నిర్వహించిన...
ఎవరిది పైచేయి?
డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్ పదవులనుంచి తొలగింపు
ఆయన వర్గీయులకూ పదవులనుంచి ఉద్వాసన
ప్రకటించిన కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా
గవర్నర్ను కలిసిన గెహ్లోట్
రెండో రోజూ సిఎల్పికి డుమ్మాకొట్టిన సచిన్ పైలట్
జైపూర్: రాజస్థాన్లో రాజకీయాలు మంగళవారం మరింత రసవత్తరంగా...
ఆర్బిఐ పరిధిలోకి సహకార బ్యాంకులు..
న్యూఢిల్లీః సహకార బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్కు మోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్...