Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో సాగు విప్లవం
కొత్త పంటలతో సరికొత్తగా యాసంగి సాగు
సంప్రదాయ సాగుకు క్రమంగా స్వస్తి
ఆధునాతన పరిశోధన ఫలితాలను బట్టి టెక్నాలజీ సహకారంతో తక్కువపెట్టుబడి, ఎక్కువ రాబడి ఉండేలా రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్రంలో అన్ని రకాల వ్యవసాయ...
పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలి: నిరంజన్ రెడ్డి
దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయ డిమాండ్
తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుదీర్ఘ చర్చ జరగాలి
రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల...
వరి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ వరి...
వరి సాగు తగ్గిద్దాం
రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే 50శాతం వరి సాగు
అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.59లక్షల ఎకరాల్లో వరి
ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయరాదన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో యాసంగిలో సాగు కట్టడికి ప్రభుత్వం ముందుజాగ్రత్త...
ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’
వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు
ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం
వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...
వరికి మారుగా
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తూ యాసంగి సాగు ప్రణాళిక
కసరత్తు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రాసి కన్నా వాసికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలపు పంటసాగు సీజన్...
అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం
దొడ్డు బియ్యంపై కేంద్రం
దొడ్డ మనసు ప్రదర్శించాలి
రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్
టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు
వానా కాలం పంట వస్తే నిల్వ చేసే
జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్సిఐ షాక్!
హైదరాబాద్: తెలంగాణ నుంచి ముతక(రంగుమారిన) బియ్యాన్ని కొనకూడదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సిఐ) నిర్ణయించుకుంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ముతక బియ్యాన్ని అత్యధికంగా పండించే తెలంగాణలో సేద్యపు...
వరికి గడ్డుకాలం
ఒక్క కిలో బాయిల్డ్ రైస్నూ కొనలేమని చెప్పిన కేంద్రం
రాష్ట్రంలో ఆ మిల్లులు మూతపడే ప్రమాదం
వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వకుండా, ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయంటూ బాధ్యతల నుంచి...
ఒక పర్యటన అనేక సమాధానాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరు రోజుల హస్తిన పర్యటన అనేక సమాధానాలిచ్చింది. ప్రత్యేకించి, ఈ పర్యటన కేంద్రంతో కెసిఆర్ వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్రంతో సామరస్యపూర్వక...
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శితో సమావేశమైన మంత్రి గంగుల
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం కేంద్ర ఆహార, ప్రజాప్రంపిణి కార్యదర్శి సుదాన్షు పాండేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర...
‘రా’ రైస్ ను ఇవ్వలేం
బాయిల్ రైస్ను తీసుకోకపోతే రైతులకు అన్యాయం
ఎఫ్సిఐ తన నిర్ణయాలను పున:సమీక్షించుకోవాలి
డిమాండ్ కు అనుగుణంగా స్టోరేజ్ స్పేస్ ఇవ్వాలి
సిఎం కెసిఆర్ దృష్టికి సమస్యలు
కేంద్రం చర్యలు రైతాంగానికి గొడ్డలి పెటు
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్...
ఏడేళ్లలో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ : కెసిఆర్
హైదరాబాద్: దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. గోల్కొండ కోటలో జాతీయ...
చెరువులు, కుంటలను నింపాలి
మొదలుపెట్టిన కాలువల పనులన్నీ పూర్తి చేయాలి
రాబోయే యాసంగిలో వేరుశెనగ పంటను పెద్దఎత్తున
సాగుచేసేలా చర్యలు చేపట్టాలి
సాగునీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: చెరువులు, కుంటలను నింపాలని, కాల్వలోకి నీరు సరఫరాకు ఆటంకాలు...
ఉపాధి కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలేనా?
= ప్రతిపక్షాలు రాజకీయ కోణంతో తప్పు దోవ పట్టిస్తున్నారు
= వ్యవసాయ రంగం పై రెండుకోట్ల 50 లక్షల మందికి ఉపాధి
= చదువు విఙ్ఞానం కోసం
= పప్పుదినుసులు, పామయిల్ సాగుపై దృష్టి
= రాష్ట్రవ్యవసాయ,మార్కెటింగ్...
పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: హరీష్
సిద్దిపేట: అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు అని పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే. 4 ఏళ్ల నుంచి డయేరియా, సీజనల్ వ్యాధులు లేవని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
ధాన్యరాశి తెలంగాణ
రికార్డు స్థాయిలో 92లక్షల మెట్రిక్టన్నుల సేకరణ
గత ఏడాదికంటే 28లక్షల టన్నులు అధికం
వానాకాలాన్ని మించిన యాసంగి, 594% పెరుగుదల
23 జిల్లాల్లో 100 శాతానికిపైగా సేకరణ
ముగిసిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ : మారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి...
54 లక్షల ఖాతాలకు రైతు బంధు నగదు
పంపిణీ 70శాతం పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 54.43 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు జమ పూర్తయింది. శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1050.10కోట్లు నగదు పంపిణీ...
సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: హరీష్ రావు
సిద్దిపేట: రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వెల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణను మంత్రి...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...