Home Search
మంత్రి కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ హ్యాండ్స్ ఛాలె ంజ్ చేయగా రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్వీకరించి మరో ఆరుగురికి సవాల్ విసిరారు....
సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు
కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ప్రయాణాలకు దూరంగా ఉండాలి
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా(కొవిడ్19) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటుందని టిఆర్ఎస్ వర్కింగ్...
ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మణికొండలోని తన నివాసంలో ఆదివారం...
రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం
కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్
శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు
తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్
మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్
గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు
ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రసిద్ధ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర్ రావు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సవత్సరాలు. అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పొత్తూరి వెంకటేశ్వర్ రావు 1934...
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఆలస్యం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయిన కొంతమంది విద్యార్థులు
కరోనా మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి
తొలి రోజు 4.7 శాతం విద్యార్థులు గైర్హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8...
త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం
సహకార ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశాం
డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల సమావేశంలో కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల...
ఆదాయపు గనులు
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఖనిజ ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో 3,905.90 కోట్లకు చేరుకున్న రాబడి
మన తెలంగాణ/హైదరాబాద్: గనుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తూ.. అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది....
ఏకపక్షం ఏకగ్రీవం
డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులన్నీ టిఆర్ఎస్ మద్దతుదారులకే
కెటిఆర్ సీల్డ్కవర్ వ్యూహంతో అన్ని చోట్లా ఏకగ్రీవాలు
5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), జిల్లా సహకార...
ఫ్లోరోసిస్ను తరిమిన టిఆర్ఎస్ పాలన
ఆరేళ్లుగా నల్లగొండలో ఫ్లోరోసిస్ కేసులు నమోదు కాలేదు : కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: గత ఆరు సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో ఒక్క ప్లోరోసిస్ కేసునమోదు కాలేదని రాష్ట్ర మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...
పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…
పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి
వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి
పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...
డిసిసిబి ఎన్నికలపై టిఆర్ఎస్ నజర్
ప్రగతిభవన్లో ఆశావహుల జాబితాను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ఆశావహులు పార్టీకి చేసిన సేవలను, సామాజిక నేపథ్యం వగైరా సమాచారాన్ని అందించాలని ఆదేశం
చైర్మన్ పదవులకు అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని ప్రకటన
హైదరాబాద్ మినహా...
టిఆర్ఎస్ ఎంఎల్ఎ ముఠా గోపాల్కు జరిమానా..
మన తెలంగాణ/హైదరాబాద్:జిహెచ్ఎంసి విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్కు రూ.5వేల జరిమానాను విధించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకుని నగరంలోని విఎస్టి-ఆర్టీసీ కళ్యాణ మండపం రోడ్డులో ముఖ్యమంత్రి...
తెలంగాణకు వరం కెసిఆర్
పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...
మున్సిపాలిటీల్లో మంచినీటి కొరత లేదు: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్: మున్సిపాలిటీలకు ప్రతి నెల నిధులు వస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్లో పట్టణ ప్రగతి ప్రణాళిక పురపాలక సదస్సులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మున్సిపల్ మంత్రిగా కెటిఆర్...
అన్నీ ప్రాంతీయ పార్టీలే
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
మొక్కల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్
హైదరాబాద్: చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్కల పెంపకంలోనూ నెంబర్ వన్గా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు....
చెన్నూరుకు జలాభిషేకం
కాళేశ్వరం నుంచి 3 లిఫ్ట్ల ద్వారా సాగునీరు
5 మండలాల్లోని 102 గ్రామాలకు చెందిన 367 చెరువులు
నింపే కార్యక్రమం, 1,35,000వేల ఎకరాలకు ప్రాణం
హైదరాబాద్: చెన్నూరు నియోజక వర్గానికి మహర్ధశ పట్టనుంది. నియోజకవర్గంలోని 5...
స్పీకర్ పుట్టినరోజును పురస్కరించుకొని సన్మానించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రాజ్భవన్లో సోమవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. ఈసందర్భంగా స్పీకర్ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి గవర్నర్ జన్మదిన...