Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
జూన్ 15 నుంచి రైతుబంధు
25 తేదీ లోపు ఖాతాల్లో నగదు జమ
పార్ట్-బి నుంచి పార్ట్-ఎ లోకి చేరిన భూములకూ రైతుబంధు వర్తింపు
కరోనా కష్టకాలంలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే
కోటి ఎకరాల మాగాణంగా రాష్ట్రాన్ని...
సాగు సన్నద్ధత
కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు
13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
అందుబాటులో 18లక్షల క్వింటాళ్లు
కందిసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎకరాకు 2కిలోల విత్తనాలు ఉచితం
సమీక్ష సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న వానాకాలపు...
వరి వద్దు… పత్తి, కంది పంటలే సాగు చేయాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలు భూమి సాగు అవుతోందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకలం సాగు-విత్తన లభ్యతపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష...
అకాల వర్షాలు.. అపార నష్టాలు
ధాన్యం అమ్ముకునేందుకు రైతుల అగచాట్లు
రంగు మారిన, తడిసిన ధాన్యం
కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నాలు
ప్రమాణాల ప్రకారమే కొనుగోళ్లు : అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆకాశంలో ఉరుముల శబ్ధాలు వింటే రైతుల గుండే గుభేలు మంటుంది..మెరుపులు మెరిశాయంటే మనసులో...
రైతుల కోసం కొత్త ఐడియాను ఆవిష్కరించిన మాజీ ఎంపి కొండా
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది దాన్యం గణనీయమైన దిగుబడి వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి సరిగా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. ఈ ఏడాది యాసంగి మార్కెట్కు సీజన్కు...
సాగుకు రూ.60 వేల కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతుకుటుంబాల సంక్షేమమే లక్షంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఏటా బడ్జెట్లో రూ.60వేలకోట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. త్వరలో ప్రారంభం...
తెలంగాణకు తప్పిన తుపాన్ ముప్పు..
R
మనతెలగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తౌక్టే తుపాను ప్రభావం తగ్గిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలింపింది. తుపాను తెలంగాణ రాష్ట్రం నుండి దూరంగా వెళ్లిపోయినట్టు తెలిపింది. అయితే బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల ప్రభావంతో...
15.49లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుల ఖాతాలకు రూ.2,920కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాక ఇప్పటివరకూ 15.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలసంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం...
రాష్ట్రంలో 87.54లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ
గన్నీ సంచుల ధర రూ.21కి పెంపుదల
డీలర్లకు కమీషన్ కింద రూ.54కోట్లు
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 87.54లక్షల కుటుంబాలకు రేషన్ అందచేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సంస్థ బోర్డు...
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
4485కేంద్రాలు ప్రారంభం
6.43లక్షల టన్నుల ధాన్యం సేకరణ
మనతెలంగాణ /హైదరాబాద్: గ్రామాల్లో వరికోతల పనులు జోరుగా సాగుతున్నాయి. పంట కోతలు జరుగుతున్న జిల్లాల్లో ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం నాణ్యతలో వ్యవసాయ శాఖ యంత్రాంగం సూచనలు ఇస్తూ...
సాగు, తాగునీటి కష్టాలు తీరాయి: హరీష్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు తీరాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వర్గల్ మండలంలో నాచగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని మంత్రి హరీష్ రావు...
ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు
ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు
6,575 కేంద్రాల్లో 90లక్షల టన్నుల సేకరణకు ప్రణాళిక : పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది నుండి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కానున్నట్టు తెలంగాణ...
మంజీరలోకి గోదాఝరి
హల్దీ కాలువకు కొండపోచమ్మ నీటిని విడుదల చేసిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్/గజ్వేల్: కాళేశ్వరం నీటితో నిండిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు వర్గల్ మండలం అవుసలపల్లి గ్రామం వద్ద హల్దీ కాలువలోకి...
తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ ఉంది : నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో పండే పత్తికి ప్రపంచ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, రాబోయే రోజుల్లో 20లక్షల ఎకరారల్లో కంది సాగు చేస్తే మేలు జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు....
‘బండీ’.. ఇదేం భక్తి
సాగునీటి ప్రాజెక్టులకు మోకాలడ్డింది నిజం కాదా!
పర్యావరణ అనుమతులివ్వద్దని సిడబ్లుసికి లేఖ రాయలేదా
చేతనైతే రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకురా
అసెంబ్లీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి హరీశ్రావు ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి...
త్వరలోనే రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తాం : సిఎం కెసిఆర్
హైదరాబాద్: గత వారంరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే...
రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు: మంత్రి హరీశ్
సిద్దిపేట: తెలంగాణ ప్రజలకు మంత్రి తన్నీరు హరీశ్రావు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ.. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు. పరమేశ్వరుని...
ఏప్రిల్ నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ధృవీకరణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని స్పష్టీకరణ
సేకరణకు 20కోట్ల గన్నీ సంచులు సిద్ధం
రైతులకు ముందుగానే కొనుగోలు తేదీ, టోకెన్ల పంపిణీ కొనుగోలు కేంద్రాలకు ఇంఛార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి...
కెసిఆర్ పాలనతో పోటీపడే నాయకుడేడి
నల్లగొండ: దేశం మొత్తంలో అణువనువు వెతికినా సిఎం కెసిఆర్ పాలనతో పోటీపడే దమ్మున్న, విజన్ ఉన్న నాయకుడు లేనేలేడని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పాలనాపరంగా...
రికార్డు స్థాయిలో వరిసాగు
రికార్డు స్థాయిలో వరిసాగు.. 66లక్షల ఎకరాల్లో యాసంగి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీ ర్ణం 66.18లక్షల ఎకరాలకు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో యాసంగి పంటలు...