Friday, April 26, 2024
Home Search

%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4 - search results

If you're not happy with the results, please do another search
Another one lakh tuberculosis deaths in India

ఇండియాలో మరో లక్ష టిబి మరణాలు

 ఆరోగ్య సేవలకు అంతరాయం మరో ఐదేళ్ల వరకూ విషమస్థితి లండన్ : కోవిడ్ సంక్షోభం ప్రభావం ఇతరత్రా వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలపై పడుతుంది. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో అదనంగా 95000 మంది క్షయవ్యాధిగ్రస్తులు మరణిస్తారని...
Diplomatic talks between India and China to ease tension

భారత్- చైనా దౌత్య చర్చలు

  న్యూఢిల్లీ : సరిహద్దులలో ప్రస్తుత ఉద్రిక్తత సడలింపునకు భారత్- చైనాలు దౌత్యస్థాయిలో యత్నిస్తున్నాయి. బుధవారం ఇరుపక్షాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి చర్చ జరిగింది. ఎల్‌ఎసి వెంబడి లద్ధాఖ్ ప్రాంతంలో...
Aravinda DeSilva has demanded an inquiry into Mahindra Nanda

విచారణ జరిపించాలి

  కొలంబో: భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని ఆ దేశ అప్పటి క్రీడా మంత్రి మహీంద నంద చేసిన ఆరోపణపై భారత ప్రభుత్వం విచారణ జరపాలని శ్రీలంక...
Five diplomats who arrived in India from Pakistan

పాక్ నుంచి భారత్ చేరుకున్న ఐదుగురు దౌత్య అధికారులు

  అట్టారీ(అమృత్‌సర్): పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఐదుగురు అధికారులు సోమవారం స్వదేశంచేరుకున్నారు. అట్టారీవాఘా సరిహద్దు వరకు వారు కారులో ప్రయాణించి భారత్‌లోకి ప్రవేశించారు. సరిహద్దులోని చెక్‌పోస్ట్ వద్దే వారికి థర్మల్...
India-China Troops Clash in Sikkim border

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు...
Shanghai said India Pharmacy Of The World

భారత్ ఔషధ ఆశాకిరణం : షాంఘై

  బీజింగ్ : కోవిడ్ సంక్షోభం తరుణంలో భారతదేశం ఔషధ ప్రపంచ పాత్ర పోషిస్తోందని షాంఘై సహకార సంస్థ అభినందించింది. ఈ సంస్థ సెక్రెటరీ జనరల్ వ్లాదిమిర్ నొరోవ్ దీనికి సంబంధించి ఓ ప్రకటన...

నీవు నేర్పిన విద్యయే…!

  పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
Indian American scientist as director of National Science Foundation

నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరక్టర్‌గా భారతీయ అమెరికా శాస్త్రవేత్త

  వాషింగ్టన్ : అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్ ) డైరక్టర్‌గా ప్రఖ్యాత భారతీయ అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ సేతురామన్ పంచనాధన్ అమెరికా సెనేట్ నిర్ధారించింది. ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన 58...

‘మేకిన్ ఇండియా’యే శరణ్యం

  తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
Sreesanth will be considered for Ranji Trophy: Kerala

శ్రీశాంత్‌కు ఊరట!.. ఫిట్‌నెస్ సాధిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు..

తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకుని నిషేధానికి గురైన భారత స్టార్ క్రికెటర్ శ్రీశాంత్‌కు పెద్ద ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. దీంతో అతన్ని తిరిగి...
China Investment in Indian Startups

స్టార్టప్‌లలో చైనా పెట్టుబడులే ఎక్కువ

 పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు దేశంలో 30 స్టార్టప్‌లలో 18లో చైనా ఇన్వెస్ట్‌మెంట్ న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
India-China Violent Border Clash

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

 కల్నల్ సహా 20 మంది మృతి పరస్పరం బాహాబాహీ అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష 45 ఏళ్ల తరువాత జగడం చైనా సైనికులు ఆరుగురు మృతి? న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
I am proud of my son says martyred Colonels mother

కన్నీళ్లు పెట్టిస్తున్న కల్నల్ తల్లి మాటలు

హైదరాబాద్ : భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం...
Nepal is stupid thought on China alternative

చైనా ప్రత్యామ్నాయంపై నేపాల్ తెలివితక్కువ ఆలోచన

  నేపాల్ ఆర్థిక వేత్త పాండే వ్యాఖ్య ఖాట్మండ్: భారత్-‌నేపాల్ దేశాలు అన్ని విధాలా పరస్పర సంబంధాలతో ముడిపడి ఉన్నందున ఈ సంబంధాలు క్షీణించరాదని అలాగే తమకు చైనాయే భారత్‌కు ప్రత్యామ్నాయమని నేపాల్ ఆలోచించడం తెలివి...
Department of Transport permits registration of BS4 vehicles

బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్

  టిఆర్ చేసుకున్నవాహనాలకు మాత్రమే అనుమతి మన తెలంగాణ, హైదరాబాద్ : భారత్ స్టేజ్-4 (బిఎస్ 4) వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధింన ప్రాసెస్‌కు రవాణాశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై నిషేదం విధించే...

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, కర్ణాటక, గోవాల్లో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలతో పాటు...
6 Arrested after bombs attack on Bengal Minister's house

ఇద్దరు భారతీయ గూఢచారులను అరెస్టు చేశాం : పాక్

  ఇస్లామాబాద్ : గిల్గిత్‌బాల్టిస్థాన్ లో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు భారతీయ గూఢచారులను అరెస్టు చేసినట్టు పాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి. వీరిద్దరినీ పోలీసులకు అప్పగించినట్టు మీడియా శనివారం వెల్లడించింది. గూఢచారులుగా ఆరోపణలకు...

ఎయిర్‌టెల్ సిమ్ కార్డుల హోమ్ డెలివరీ

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఎయిర్‌టెల్ వినియోగదారులకు సిమ్ కార్డులను హోమ్ డెలివరీ...
 5 Terrorists Killed in Shopian in Jammu Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలోని రిబాన్‌ గ్రామంలో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్ కు...
There are currently no cuts in salaries for cricketers

ఇప్పట్లో కోతలు లేనట్టే 

  బిసిసిఐ కోశాధికారి ధుమాల్ ముంబై: క్రికెటర్లకు ఇచ్చే వేతనాల్లో ఇప్పటికైతే ఎలాంటి కోతలు విధించడం లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అయితే క్రికెటర్లు, బిసిసిఐ అధికారుల...

Latest News