Home Search
కరోనా వైరస్ పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా స్వైర విహారం… 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
కరోనా స్వైర విహారం... 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
కొత్తగా 1890 మందికి కరోనా పాజిటివ్
మరో ఏడుగురి మృతితో మొత్తం మృతుల సంఖ్య 5.30,831
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ...
126 రోజుల తరువాత మళ్లీ భారీగా పెరిగిన కరోనా
శనివారం ఒక్క రోజునే కొత్తగా 843 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : దాదాపు 126 రోజుల విరామం తరువాత దేశంలో మళ్లీ కరోనా కేసులు కొత్తగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరాల ప్రకారం...
కరోనా కట్టడికి సర్వం సిద్ధం
హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పును అడ్డుకునేందుకు ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. గతంలో కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో ప్రభుత్వం ఆరోగ్య రంగంపై...
చైనాలో ఒక్క రోజే 3.7 కోట్ల కరోనా కేసులు!
బీజింగ్: ఒమిక్రాన్ వేరియంట్ బిఎఫ్.7 చైనాలో కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ ఈ వారంలో ఒక్క రోజే 3.7 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఒకే రోజున...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
బిల్ క్లింటన్కు కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ సోకిందని, తనకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని 76 సంవత్సరాల క్లింటన్ బుధవారం ట్వీట్ చేశారు. మూత్రకోశానికి...
దేశంలో కొత్తగా 360 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 360 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్...
షిప్లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్
సిడ్నీ: ఓ క్రూయిజ్ షిప్లో కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. సుమారు 4,600 మంది ప్రయాణిస్తున్న ఈ షిప్లో ఏకంగా 800 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నౌకను...
దేశంలో కొత్తగా 1326 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,326 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో, భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,46,53,592కి...
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది....
భారత్లో కొత్తగా 2119 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2119 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర...
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957...
భారత్లో కొత్తగా 6,809 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,809 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరింది....
అదుపులోనే కరోనా వ్యాప్తి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపు లోనే ఉంది. కొత్త కేసులు పదివేల లోపే నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దాదాపు 8 వేల కేసులు నమోదవ్వగా, క్రియాశీల కేసులు...
దేశంలో కొత్తగా 7946 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7946 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో...
దేశంలో కొత్తగా 5439 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో...
భారత్లో కొత్తగా 15,754 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 12,608 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 12,608 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 16,251 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి కోలుకున్నారు....
సోనియా గాంధీకి మళ్లీ కొవిడ్ పాజిటివ్ !
న్యూఢిల్లీ: భారత్లో శనివారం కొత్త కొవిడ్19 కేసులు 15,815 ఉన్నట్లు వెల్లడయింది. కాగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పరీక్షించగా మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్...
ప్రియాంక గాంధీకి కరోనా వైరస్
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. తన కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్లో ప్రియాంక తెలిపారు. తాను ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తనని కలిసిన వారు...