Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
గత వారం రోజుల్లో వందకు పైగా వెలుగు చూసిన కొత్త కేసులు
40 లక్షల జనాభా ఉన్న నగరం పూర్తిగా మూసివేత
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చైనాలో మరోసారి విజృంభిస్తోంది....
ఎపిలో కొత్తగా 2,252 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 84,858 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,252 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 15 మంది...
ఎపిలో కొత్తగా 2,672 కరోనా కేసులు, 18 మరణాలు
అమరావతి: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే ఎపిలో కరోనా విజృంభణ కాస్త తగ్గుముఖం పడుతోంది. కానీ రోజువారీ పాజిటివ్ కేసులు 2వేలకుపైనే...
మళ్లీ వైరస్ ముప్పు!
బోనాల ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలు పాటించని జనం
మాస్కులు ధరించకుండా గుంపులుగా చేరుతున్న పరిస్థ్దితి
జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి మహమ్మారి విజృంభణ తప్పదు
ప్రజలు నిర్లక్షం చేయరాదని సూచిస్తున్న జిల్లా వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో కరోనా సెకండ్ తగ్గుముఖం...
కరోనాతో మరో ఎంఎల్ఎ కన్నుమూత
జైపూర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ...
తెలంగాణలో కొత్తగా 3,982 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేలకు పైనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3982 మందికి వైరస్ సోకింది. మరో 27 కోవిడ్-19 మరణాలు...
దేశంలో మరో 3,92,488 మందికి వైరస్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా 3,689 మంది మరణించారు. అదే...
అల్లు అర్జున్కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: టాలీవుడ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. తనకు కోవిడ్-19 సోకినట్టు...
ప్రజల పాత్రతోనే కరోనా కట్టడి
వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా... ఈ కరోనా పీడ ఎప్పుడు విరగడౌతుందా అని ఎదురు చూసిన జనం తీరా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొన్ని రకాల అనుమానాలు, అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి అంతగా ఇష్టపడలేదు....
ఎపిలో కొత్తగా 11,766 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 11 వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో 11,766 మందికి కరోనా వైరస్ సోకింది. మరో...
కేంద్ర విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల...
కరోనా వ్యాక్సిన్-క్యూబా ఆదర్శం
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం...
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,61,500 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 1,38,423 మంది...
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24గంటల్లో 67,123 మందికి కొత్తగా వైరస్ సోకగా, 419 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. రాష్ట్రం శనివారం 56,783 మంది రోగులను కోలుకోగా, ఏప్రిల్...
కరోనా కేంద్రాలుగా వైన్స్, బార్లు, థియోటర్లు
కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులుగా చేరుతున్న పరిస్థితి
జనంతో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్, మార్కెట్లు, వస్త్ర దుకాణాలు
వైరస్ విస్తరించే ప్రాంతాలపై దృష్టి పెట్టకుంటే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం
పాజిటివ్ కేసులు నమోదయ్యే...
జగిత్యాల జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు
భారీగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనలో ప్రజలు, రెండు రోజుల్లో ముగ్గురు మృత్యువాత, గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్లు
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కొవిడ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. గత పక్షం రోజుల నుంచి...
కరోనా కోరల్లో 8జిల్లాలు
మలాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అర్బన్లలో అత్యధికం మిగతా జిల్లాల్లో స్వల్పం
ప్రత్యేక ప్రణాళికలతో అదుపు చేయడానికి ప్రభుత్వ వ్యూహం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న...
కరోనా విజృంభణ.. వ్యాక్సిన్ కోసం జనం పరుగులు
గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రులకు పెరిగిన గిరాకీ
రోజుకు 100మందికి టీకా వేస్తున్న కార్పొరేట్ దవాఖానలు
వ్యాక్సిన్ వచ్చిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలతో...
కోరలు చాస్తున్న కరోనా…
భారీగా పెరుగుతున్న కరోనా మహమ్మారి
నగరంలో తాజాగా 201కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్లక్షం వీడని ప్రజలు
మాస్కులు ధరించకుంటే జరిమానాలు
బస్తీదవఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం జనం బారులు
కొవిడ్...
ఎపిలో కొత్తగా 1,184 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 30,964 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 1,184 మందికి కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19తో చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో...