Home Search
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
సికిల్ సెల్ వ్యాధి నుంచి విముక్తి ఎప్పుడు ?
జన్యుకణ వారసత్వంగా వచ్చే సికిల్ సెల్ వ్యాధితో భారత్లో 15 లక్షల మంది బాధపడుతున్నారు. అత్యధికంగా ఈ వ్యాధి విస్తరించిన 17 రాష్ట్రాల్లో 202526 నాటికి ఏడు కోట్ల మంది ఈ వ్యాధిగ్రస్తులకు...
దేశంలో కొత్తగా 2,756 కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,756 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి 5మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అదే సమయంలో...
దేశంలో కొత్తగా 1968 కరోనా కేసులు
హైదరాబాద్ : దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ నుంచి తాజాగా 3,481 మంది కోలుకోగా.. మరో ఏడుగురు ప్రాణాలు...
దేశంలో 12,781 కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా...
మరో విడత కొవిడ్ తప్పదా?
మన తెలంగాణ : కరోనా మళ్లీ కొన్ని దేశాల్లో జడలు విప్పుతోంది. ఇటీవల చైనా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో కొత్త కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్కు తెరపడుతున్న దశలో చేరుకుందని...
ఎన్నికల నిబంధనలను సడలించిన ఈసీ
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల కమిషన్ సవరించింది. సమావేశ మందిరాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీ తోనూ ఆరుబయలు మైదానాల్లో...
2,3 వారాలుగా దగ్గు కొనసాగితే టిబి టెస్టు తప్పనిసరి
కొవిడ్ రోగులకు కేంద్రం సవరించిన వైద్యమార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కొవిడ్ రోగుల్లో రెండు మూడు వారాలకు మించి దగ్గు కొనసాగుతుంటే క్షయ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది....
230 రోజుల తరువాత అత్యధికంగా పెరిగిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16.49 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయగా కొత్తగా 2,38,018 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల...
దేశంలో మళ్లీ 40వేలకు పైగా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. కరోనా బారిన పడి...
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులతోపాటు మరణాలు మళ్లీ పెరిగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,92,755మందికి పరీక్షలు నిర్వహించగా.. 37,593 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా...
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన ఒక్కరోజు కరోనా కేసులు తగ్గినట్లు తగ్గినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,072 కొత్త పాజిటీవ్ కేసులు...
దేశంలో కొత్తగా 36వేల కేసులు.. పెరిగిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,73,757మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 36,401 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ...
ఇండియాలో మళ్లీ పెరిగిన పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారినపడి...
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 437 మంది...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 562మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కారోనాతో మరో 562మంది బాధితులు ప్రాణాలు...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 422మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 422...
దేశంలో పెరుగుతున్న పాజిటీవ్ కేసులు.. 541మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,831మంది కరోనా బారినపడ్డారని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా మరో...
ఎన్నికల రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోడీ ఫోటో తొలగింపు
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ,తమిళనాడు,పశ్చిమబెంగాల్, రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటోను తొలగించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీనికోసం కొవిన్ ప్లాట్ఫారంలో...
రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా ముమ్మరంగా సాగించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లేఖల ద్వారా సూచించింది. వారంలో వ్యాక్సినేషన్ చేపట్టే రోజులను పెంచాలని, కనీసం నాలుగు...
మిలియన్ హెల్త్కేర్ వర్కర్లకు అందిన టీకా
న్యూఢిల్లీ : గురువారం సాయంత్రం 6 గంటల వరకు మిలియన్ హెల్త్కేర్ వర్కర్లకు టీకాలు అందాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరు కాక 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి...