Home Search
కొత్తూరు - search results
If you're not happy with the results, please do another search
చాక్లెట్లలో గంజాయి..
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు చాక్లెట్ల విక్రయంపై పోలీసులు బుధవారం దర్యాప్తు చేశారు. మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న పాన్ షాప్...
వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు… 8 కిలోల చాక్లెట్లను స్వాధీనం చేేసుకున్న పోలీసులు
రంగారెడ్డి: చాక్లెట్లు తిని విద్యార్థులు వింత ప్రవర్తించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాక్లెట్లపై మత్తు చల్లి అమ్ముతున్న పాన్షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పోలీసులు...
చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాక్లెట్ తిని వింతగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాల సమీపంలోని పాన్ డబ్బాల యజమానుల నుంచి చాక్లెట్లు కొని తింటున్నారు. చాక్లెట్లు తిన్న తరువాత విద్యార్థులు...
సైబరాబాద్లో 16 మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీలు
సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 16మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కొత్తూరు, బాచుపల్లి ఇన్స్స్పెక్టర్లు శంకర్రెడ్డి, సుమన్కుమార్ను బదిల చేశారు. సుమన్ కుమార్ను...
షాద్నగర్లో చతుర్ముఖం
(కె.భాస్కర్/మన తెలంగాణ)
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ అప్పుడే తొమ్మిదిన్నరేళ్లను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టిఆర్ఎస్ పేరు మార్చి బిఆర్ఎస్ పార్టీ పేరుతో అదే కారు గుర్తుపై...
రానున్నది ప్రాంతీయ శకమే
ఢిల్లీకి గులాములం కావొద్దు...మనల్ని మనమే పాలించుకుందాం
కెసిఆర్ ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమే
ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ కాంగ్రెస్ లైట్ వెలుగుతోంది
మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
సీతారామ ప్రాజెక్టును...
సత్తుపల్లికి 30న మంత్రి కెటిఆర్ రాక
సత్తుపల్లి : సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 90 కోట్లతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఈనెల 30వ తేదీన ఐ.టీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేసేందుకు హాజరు కానున్నట్లు...
శామీర్పేట్ లో బైక్ ను ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి… బస్సు దగ్ధం
శామీర్పేట్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం కొత్తూరు వద్ద బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సంపత్ కుమార్ మృతి చెందాడు. బైక్ ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి....
పక్కింట్లో తుపాకీ పేలి బాలిక మృతి
అమరావతి: నాటు తుపాకీ పేలి ఓ బాలిక మృతి చెందిన సంఘటన కాకినాడ జిల్లా తుని మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... లోవకొత్తూరు గ్రామంలో పలివెల రాజు- నాగమణి దంపతులకు...
వరద బాధితులకు వెంటనే న్యాయం చేయాలి
భూపాలపల్లి : మొరంచపల్లి వరద బాధితులకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేసి తక్షణ సాయం క్రింద ప్రతి ఇంటికి రూ. 1లక్ష అంజేయాలని ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్...
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి షాక్..
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారి షాక్ తగిలింది. అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండలం నుంచి సుమారు 100కుటుంబాలు మంగళవారం కాంగ్రెస్ పార్టీనీ వీడి అధికార బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....
రవాణాకు రాచబాట
మూడోదశలో 278 కి.మీలు....రూ.69,100 కోట్ల ఖర్చు
హైదరాబాద్: ఔటర్తో పాటు మరిన్ని ప్రాంతాలకు మెట్రోరైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో మూడో దశ విస్తరణలో భాగంగా మియాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి...
సర్కార్ ఆర్టిసి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...
పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి సారించాలి
జన్నారం: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంచిర్యాల కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు రేండ్లగూడ, కొత్తూరుపల్లిలో పర్యటించారు. ప్రాథమిక...
రోగుల ప్రాణాల పరిరక్షణకు వైద్యులు అందిస్తున్న విశిష్ట సేవలు ప్రశంసనీయం
నాంపల్లి: రోగుల ఆరోగ్యాలను కాపాడటంలోను, వారికి మెరుగైన చికిత్సల ద్వారా ఎందరో ప్రాణాలను వైద్యులు రక్షిస్తున్నారని రాష్ట్ర శాసనమండలి సభ్యుడు బొగ్గారపు దయానంద్ కొనియాడారు. వైద్యులు తమ వృత్తి ద్వారా సమాజంలో ఆరోగ్యభద్రత...
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ధర్మారం: మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనుల ఆరాధ్య దైవమైన శీతల భవాని ఉత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పాల్గొన్నారు. కొత్తూరు బంజరుపల్లి తండా, కొత్తపల్లి గ్రామాల్లో...
సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రారంభం
సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లలిత శ్రీ గాయత్రి సహిత జ్ఞాన సరస్వతి ఆలయంలో మంగళవారం సోలార్ విద్యుత్ ఏర్పాటును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఆలయ నిర్వహణకు విద్యుత్...
తెలంగాణ సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్దే
ఎంఎల్ఎ అంజయ్య యాదవ్
షాద్నగర్: తెలంగాణ సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద పీఠ వేశారని, దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని షాద్నగర్ ఎంఎల్ఎ వై.అం జయ్యయావవ్ వివరించారు. సోమవారం పట్టణంలోని...
అడవి బిడ్డల సంక్షేమమం దిశగా కృషి
సత్తుపల్లి: గిరిజన అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య...
దేశానికి తెలంగాణ ఆదర్శం
లక్షెట్టిపేట : దేశానికే తెలంగాణ ఆదర్శమని స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు వేధికలో నాయకులతో కలిసి లబ్దిదారులకు కళ్యాణల, షాదీముభారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు....