Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..
మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...
రైతు భరోసా, రుణమాఫీపై కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంతోపాటుగా పంటల బీమా, రుణమాఫీపై విధివిధానాలు త్వరలో...
నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం
15లక్షల ఎకరాలను ఎండబెట్టారు
209 మంది రైతులు ఉసురు
తీశారు జలధారలను ఎడారులుగా
మార్చారు చవటలు, దద్దమ్మలు,
అసమర్థ్ధులు పొలంబాటలో
ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్/సిరిసిల్ల : ఈ...
కరీంనగర్ లో గురువారం కెసిఆర్ పర్యటన
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా...
వానాకాలం నాటికి ‘రైతు భరోసా’
వచ్చే వానకాలం నాటికి తమ ప్రభుత్వం రైతు భరోసా (రైతు బంధు) కింద ప్రకటించిన సాయాన్ని కేవలం సాగులో ఉన్న భూములకే అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు....
ఎందుకీ దుస్థితి
మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట : అసమర్థ, అవివేక, తెలివి త క్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. టెక్నోక్రాట్ల స్థానంలో ఐఎఎస్లను తెచ్చిపెట్టారని...
కెసిఆర్ ప్రెస్మీట్లో పవర్ కట్..!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎంఎల్సిల మీటింగ్ల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం....
కెసిఆర్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు
ఎన్నికల వేళ రాష్ట్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద పలువురు నేతల వాహ నాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎండిన పంటల పరిశీలనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
కెసిఆర్ పర్యటన సినిమా షూటింగ్లా ఉంది: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కెసిఆర్ దేవరుప్పలకు రావడం సినిమా షూటింగ్ లా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. కెసిఆర్ పర్యటనపై ఆమె మాట్లాడుతూ... బిఆర్ఎస్ నాయకులంతా దేవరుప్పల వద్ద ఉన్న ధరావత్ తండాలోని ఒకే...
తెలంగాణలో మళ్లీ పాత రోజులొచ్చాయి: కెసిఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం కెసిఆర్ అన్నారు. నీళ్లు, కరెంట్ లేక లక్షల ఎకరాల పంటలు ఎండిపోయానని ఆయన చెప్పారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో...
రైతులకు ఇలాంటి దుస్థితి వస్తదని ఊహించలేదు: కెసిఆర్
తెలంగాణలో మాయమైపోయినవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించలేదన్నారు.
ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.....
బోర్లు వేసి అప్పులపాలు.. మహిళా రైతు కొడుకు పెళ్లికి కెసిఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం
తెలంగాణలో తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. జనగామ, సూర్యపేట జిల్లాల్లో ఎండిన పంట పొలాలను ఆదివారం కెసిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత...
తుర్కపల్లిలో కెసిఆర్కు ఘన స్వాగతం
యాదాద్రి: జనగామ జిల్లాకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బయలుదేరారు. జనగామ వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్కు తుర్కపల్లిలో బిఆర్ఎస్ నేతలు మాజీ ఎంఎల్ఎలు గొంగిడి సునీ, బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి ఎంపి...
నేడు కెసిఆర్ పొలం బాట
రైతులకు బాసటగా కెసిఆర్ జిల్లాల పర్యటన
నేడు సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో
ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్న కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని...
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
సిరికొండ : దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు వాల్గోట్ లో జూపల్లి కృష్ణారావు గురువారం పర్యటిస్తున్నారు....
సిఎం గారూ.. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు?
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో కూడా రైతులను పట్టించుకోవడం లేదని...
రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్
హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు...
అకాల వర్షం..అపార నష్టం
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో...
సంగంబండ కింద 25వేల ఎకరాలకు సాగునీరు
మన తెలంగాణ/మక్తల్ : 70 వేల ఎకరాల కు నీరు అం దిం చే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బండను తొలగించి, 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి...
తమిళనాడులో వృద్ధుడ్ని తొక్కి చంపిన ఏనుగు
ఎరోడ్ (తమిళనాడు): సత్యమంగళం టైగర్ రిజర్వు ఫారెస్ట్లో మంగళ వారం ఉదయం 74 ఏళ్ల వృద్ధుడు మథియాను ఏనుగు తొక్కి చంపింది. ఈ అడవిలో తలవాడి ఫారెస్ట్ రేంజిలో ఈ సంఘటన జరిగింది....