Home Search
పెన్షన్ - search results
If you're not happy with the results, please do another search
పాత పెన్షన్ పథకంపై ఏమీ చెప్పలేదు
ఉద్యోగులనూ తీవ్ర నిరాశ పరిచిన బడ్జెట్
తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశను కలిగించిందని తెలంగాణ...
విద్యార్థినిని జుట్టు పట్టుకుని లాగిన మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్
ఒక విద్యార్థినిని జుట్టు పట్టుకుని ఈడ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ ను అధికారులు సస్పెండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శాంతియుతంగా నిరసన...
మార్పులేని బ్యాంకర్ల పెన్షన్
సాధారణంగా అయిదేళ్లకోమారు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల పెంపు కూడా జరిగిపోతూ ఉంటుంది. పే రివిజన్ అనగానే కొలువుల్లో ఉన్నవాళ్ళ మాదిరే పదవీ విరమణ పొందినవాళ్లు కూడా...
ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: వైవాహిక బంధం తెగిపోయిన పక్షంలో తన భర్తకు బదలుగా తన పిల్లలను లేదా పిల్లలలో ఒకరిని ఫ్యామిలీ పెన్షన్కు ఇక నామినేట్ అవకాశం మహిళా ఉద్యోగికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం...
ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుపై తక్షణమే సస్పెన్షన్ వేటు పడింది....
పంజాగుట్ట సిఐపై సస్పెన్షన్ వేటు
మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ కేసులు నిర్లక్ష్యం వహించాడని పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గా రావును సిపి సస్పెండ్ చేశారు....
పార్లమెంటులో మరో ముగ్గురు ఎంపిల సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపిల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం మరో ముగ్గురు లోక్సభ కాంగ్రెస్ ఎంపిలు ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ ఎంపిలు డికె సురేశ్, దీపక్...
సస్పెన్షన్లపై విపక్షాల ర్యాలీ..
పార్లమెంటు సమావేశాల్లో మూకుమ్మడి సస్పెన్షన్లను నిరసిస్తూ ప్రతిపక్షాలు గురువారం ఢిల్లీలో ర్యాలీ చేపట్టాయి. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 143 మంది సభ్యులు...
150 మంది ఎంపీల సస్పెన్షన్ను పట్టించుకోరా?:రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ పార్లమెంట్ మెట్లపైన మంగళవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలియచేస్తున్న సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ ధన్ఖర్ను అనుకరిస్తూ...
141 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్..
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే రెండు రోజుల్లో 141 ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్...
చర్చ లేకుండా కీలక చట్టాలను ఆమోదించుకోవడం కోసమే సస్పెన్షన్
కాంగ్రెస్ తీవ్ర విమర్శ
న్యూఢిల్లీ: పార్లమెంటులో పెద్ద సంఖ్యలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. సభల్లో అర్థవంతమైన చర్యల లేకుండా చట్టాలను ఆమోదించుకునేందుకే ఈ సస్పెషన్ అంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం...
తెలంగాణ ఉద్యోగులకు త్వరలో పాత పెన్షన్…
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనపై ఉద్యోగ సంఘాల ప్రత్యేక ధన్యవాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీలో పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరణ కు కట్టుబడి ఉందని ప్రకటన చేయడంపై...
సభా మర్యాదల రక్షణకే సస్పెన్షన్లు
న్యూఢిల్లీ : కొందరు సభ్యుల సస్పెన్షన్లు , ఇప్పటి లోక్సభ భద్రతా వైఫల్యాల ఘటనకు ఎటువంటి సంబంధం లేదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. శనివారం ఆయన పార్లమెంట్లో ఈ నెల 13వ...
విశ్రాంత రైల్వే ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్
మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పెన్షన్ అదాలత్ - 2023ను సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో శుక్రవారం నాడు నిర్వహించింది. ఈ కార్యక్రమములో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్...
ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి సామాజిక పింఛన్లు వైఎస్ఆర్ ఆసరా రూ. 2,750 నుండి నెలకు రూ. నెలకు...
ఎంపిల సస్పెన్షన్ అత్యంత దారుణం:కెసి వేణుగోపాల్
పార్లమెంట్లో జరిగిన దాడిని ప్రస్తావించినందుకు, పూర్వాపరాల ఆరాకు యత్నించినందుకు ఎంపిలపై సస్పెన్షన్ల వేటు వేస్తారా? అని కాంగ్రెస్ ఎంపి కెసి వేణుగోపాల్ విమర్శించారు. ఎంపిల సమావేశ స్థలి పార్లమెంట్లో అత్యంత ప్రమాదకర రీతిలో...
15 మంది ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో గురువారం సస్పెన్షన్ల వేడి రగులుకుంది. ఒకేరోజు మొత్తం 15 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. లోక్సభ నుంచి 14 మందిని , ఎగువసభ రాజ్యసభ నుంచి...
8 మంది ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో బుధవారం సంభవించిన భద్రతా వైఫల్యానికి సంబంధించి 8 మంది ఢిల్లీ పోలీసులను గురువారం సస్పెండ్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. సస్పెండ్ అయిన ఈ పోలీసు సిబ్బంది పార్లమెంట్ భద్రత కోసం...
లోక్సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్
న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గానూ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను శీతాకాల సమావేశాల్లో స్పీకర్ పేర్కొనడంతో సస్పెండ్ చేస్తూ గురువారం లోక్సభ తీర్మానం చేసింది. ఈ ఐదుగురిని సస్పెండ్ చేస్తూ సందడి...
రైల్వే ఉద్యోగులకు పెన్షన్ పంపిణీకి బంధన్ బ్యాంక్కు ఆర్బిఐ అనుమతి
భారతదేశ వ్యాప్తంగా యూనివర్సల్ బ్యాంక్ గా గుర్తింపు పొందిన బంధన్ బ్యాంక్, ఇండియన్ రైల్వే తరపున e-PPOల ద్వారా పెన్షన్ను పంపిణీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చే ధ్రువీకరణ పొందినట్లు...