Home Search
బాక్సింగ్ - search results
If you're not happy with the results, please do another search
బాక్సింగ్ డే టెస్టు: తొలిరోజు భారత్ దే పైచేయి..
బాక్సింగ్ డే టెస్టు.. భారత బౌలర్ల జోరు
చెలరేగిన బుమ్రా, అశ్విన్, సిరాజ్ మ్యాజిక్
ఆస్ట్రేలియా 195 ఆలౌట్, టీమిండియా 36/1
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సిండ్డే టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. శనివారం ప్రారంభమైన రెండో...
మళ్లీ బాక్సింగ్ బరిలోకి మైక్ టైసన్
న్యూయార్క్: అమెరికా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతను రింగ్లోకి దిగాదంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్ పంచ్లకు తలొగ్గక తప్పదు. దశాబ్దాల పాటు...
డిఎస్పిగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్
హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి)గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ను కలిసి తన జాయినింగ్ లేఖను...
డిఎస్పిగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి)గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ను కలిసి తన జాయినింగ్ లేఖను అందజేశారు....
ఒలింపిక్స్లో మన ముద్ర
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించా రు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని...
ఆరు పతకాలతో ఆటకట్టు
పారిస్ వేదికగా రెండు వారాలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన విశ్వక్రీడా సంరంభం ముగిసింది. గత టోక్యో ఒలింపిక్స్తో పోలిస్తే, ఈసారి భారత క్రీడాకారుల ప్రతిభ కాస్త మసకబారిందనే చెప్పాలి. పతకాల పట్టికలో నిరుడు...
ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు సెమీస్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్పై హాకీ జట్టు ఘన విజయం సాధించడంతో సెమీస్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్పై ఫెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో భారత జట్టు...
ఒలింపిక్స్లో భారత్ బోణి
పారిస్ : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సొంతం చేసుకుంది. షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత మహిళల 10 మీటర్ల...
రెండంకెలు దాటడమే లక్ష్యం
భారీ ఆశలతో ఒలింపిక్స్ బరిలో భారత్
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా విశ్వ క్రీడలు (ఒలింపిక్స్) జరుగనున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్లో భారత్తో...
పారిస్ ఓలింపిక్ కు 117 భారతీయ క్రీడాకారులు
న్యూఢిల్లీ: పారిస్ ఓలింపిక్ లో 117 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొంటారు. వారితో పాటు 140 ఇతర సహాయక సిబ్బంది సభ్యులు కూడా వెళతారు. అథ్లెటిక్స్, షూటింగ్, హాకీ, మల్ల యుద్ధం, బాక్సింగ్,...
పారిస్ ఒలింపిక్స్కు 117 మంది అథ్లెట్లు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగనున్న విశ్వ క్రీడలు (ఒలింపిక్స్)లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందాన్ని జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం...
నిఖత్ జరీన్కు స్వర్ణం
ప్రతిష్ఠాత్మకమైన ఎలొర్డా కప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. కజకిస్థాన్ వేదికగా ఈ పోటీలు జరుగుతున్నాయి. మహిళల 52 కిలోల విభాగంలో తెలంగాణ...
ప్రజాపాలనకు వంద రోజులు
మన తెలంగాణ/హైదరాబాద్ : నాలుగు కోట్ల జనం ఆశలు, ఆకాంక్షలతో కొలువు దీరిన ప్రజా పాలన లో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి...
ఇటలీలో దొంగతనం చేసిన పాకిస్తానీ బాక్సర్
పరాయి దేశంలో దొంగతనం చేసి స్వదేశం పరువు తీశాడు పాకిస్తానీ బాక్సర్ జోహైబ్ రషీద్. ఒలింపిక్స్ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన పాకిస్తానీ బాక్సింగ్ బృందం ఇటీవల ఇటలీ వెళ్లింది....
ఫైనల్లో నిఖత్ జరీన్
హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మకమైన స్ట్రాంజా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకుంది. నిఖత్ జరీన్ ఈ టోర్నీలో ఫైనల్కు చేరడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం....
సెమీ ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): ప్రతిష్ఠాత్మకమైన స్ట్రాంజా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన 50 కిలోల క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్...
మాస్, యాక్షన్ అవతార్లో ‘టైసన్ నాయుడు’…
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది....
సఫారీ చేతిలో టీమిండియా చిత్తు..
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ల సిరీస్లో...
పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు
హైదరాబాద్: ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ, బాక్సింగ్ డే, క్రిస్టమస్ టైడ్ రెండు రోజు సెలవులను పాటించేందుకు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు...
సాత్విక్, చిరాగ్ జోడీకి ఖేల్ రత్న
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను వెల్లడించింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్...