Friday, September 20, 2024
Home Search

భారతీయులను - search results

If you're not happy with the results, please do another search
Hyderabad man dies fighting for Russia

రష్యా కోసం పోరాడుతూ మరణించిన హైదరాబాదీ

రష్యా, ఉక్రెయిన్ పోరులతో హతుడైన 30 ఏళ్ల అస్ఫాన్ రష్యన్ ఆర్మీలో చేరేలా యువకుని వంచించిన ‘ఇతరులు’ రష్యన్ సైన్యానికి సాయం చేయవలసి వచ్చిన పలువురు భారతీయులు హైదరాబాద్ : ఉద్యోగ వంచనకు గురై రష్యన్ సైన్యంలో...
Indians workers released from Russian army

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులు విడుదలయ్యారు!

రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న అనేకమంది భారతీయులను ఇప్పటికే విడిపించామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాము చేసిన విజ్ఞప్తి మేరకు భారతీయులను రష్యా తమ సైన్యంలోంచి తప్పించిందని పేర్కొంది. రష్యాలో...
Prime Minister Modi's visit to UAE

అరబ్ దేశంలో మోడీ

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పలకరింపులు అబూధాబి : ప్రధాని మోడీ తమ యుఎఇ పర్యటనలో భాగంగా భారతీయ సంతతివారితో ఆత్మీయంగా ఇష్టాగోష్టికి దిగారు. ఈ దశలో ఆయన అక్కడి భారతీయులను ఉద్ధేశించి నాలుగు...
Bharat Jodo Nyay Yatra

లండన్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం

మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి ఎన్నారై  సెల్ యూకే ఆధ్వర్యంలో మంగళవారం లండన్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయుడికి...
Union Minister Smriti Irani attends Haj Umrah conference in Saudi

సౌదీలో హజ్‌ఉమ్రాహ్ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

జెడ్డా : సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న తృతీయ హజ్‌ఉమ్రాహ్ ప్రారంభ సదస్సుకు మంగళవారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ యాత్రికులకు సౌకర్యాలు, సేవలు విస్తృతంగా...

రైతుల బలవన్మరణాలకు కారణాలు

దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతులజాబితాలో స్థానం పొందితే, దేశానికి అన్నంపెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. ఈ జాబితా నిరంతరం పెరుగుతూ వుండి ప్రజాతంత్రవాదులు, రైతాంగ ప్రయోజనాలు కోరుకునే...

ఫిబ్రవరి 13న అబుదాబిలో ప్రధాని మోదీ బహిరంగ సభ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్(యుఎఇ)లోని అబు దాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ(బిఎపిఎస్) అబుదాబిలో నిర్మించిన అతి పెద్ద...
Death Penalty Of 8 Indian Sailors In Qatar

ఖతార్‌లో 8 మంది భారతీయులకు తప్పిన మరణశిక్ష

తీర్పును సవరించిన ఖతార్ కోర్టు: కేంద్రం న్యూఢిల్లీ: ఖతార్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారతీయులకు ఉపశమనం లభించింది. వారికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు సవరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది....

నూతన క్రిమినల్ చట్టాలు వాటి ప్రభావం!

దేశ స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం లా కమిషన్లు వరుసగా 1833, 1853, 1861, 1879 సంవత్సరాల్లో వేసి వివిధ చట్టాల రూపకల్పనకు నాంది పలికి ప్రస్తుతమున్న క్రిమినల్ చట్టాలైన భారతీయ పీనల్...
Drone attack on Indian ship

భారత నౌకపై డ్రోన్ దాడి

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో శనివారం భారత్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. వాణిజ్య నౌకలో ఉన్న 20 మంది...

భారతీయ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి..

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో శనివారం భారత్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. వాణిజ్య నౌకలో ఉన్న 20 మంది...

కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం

20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా-...

హెచ్1 బి వీసా దారులకు శుభవార్త..

వాషింగ్టన్ : హెచ్1బి వీసాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్1 బి వీసా పునరుద్ధరణ ( రెన్యువల్) కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా...
Telangana Elections 2023: KTR Slams Congress

హిమాచల్‌లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు

లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు...
Modi celebrates Diwali with soldiers

హిమాచల్‌లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు

లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు...

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు 143 మందితో ఆరవ విమానం

టెల్‌అవీవ్ : ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ విజయ్ కొనసాగుతోంది. 144 మందితో ప్రత్యేక విమానం టెల్‌అవివ్ నుంచి ఆదివారం నాడు బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీ పౌరులు,...
Operation Ajay:4th flight carrying 274 Indians from Israel

ఆపరేషన్ అజయ్… ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి మరో 274 మంది

న్యూఢిల్లీ : హమాస్‌ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్లో మరో 274 మంది నాలుగో విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురాడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్...
Air India suspends flights to Tel Aviv till 18

18 వరకు టెల్ అవీవ్‌కు విమానసర్వీస్‌లు బంద్ : ఎయిరిండియా

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే విమానసర్వీస్‌లను ఎయిరిండియా తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ విమానాల రద్దును మరికొన్ని రోజులు పొడిగించారు. ప్రయాణికులు,...

235 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి రెండో విమానం

న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి 235 మంది భారతీయులతో రెండడవ విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తరలించిన...

ఇజ్రాయెల్ వీడి ఇండియాకు క్షేమంగా..

న్యూఢిల్లీ : తొలి దఫా భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు వచ్చింది. ఘర్షణల ఇజ్రాయెల్‌లో చిక్కుపడ్డ వేలాది మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్...

Latest News

భారత్ 339/6