Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
యాసంగిలో శనగ
వాతావరణ అనుకూలతతో శనగ పంట వైపు మొగ్గుతున్న రైతులు
రాష్ట్రంలో శనగ సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలు
201920లో విస్తీర్ణం 2.99లక్షల ఎ.
202021లో 3.55లక్షల ఎ. అక్టోబర్, నవంబర్లు పంటకు...
యాసంగి పంటల ప్రణాళికపై నివేదిక సిద్ధం చేయండి
ముఖ్యమంత్రికి సమర్పించేందుకు వీలుగా తయారుచేయాలని అధికారులకు సూచించిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నిస్థాయిల మార్కెట్ల డిమాండ్ను, ఆర్ అండ్ ఎ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన
మనతెలంగాణ/ హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికలో...
యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు.. 6,408 కేంద్రాల ద్వారా వరి కొనుగోలు
యాసంగి పంటను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
రూ.20వేల కోట్ల బ్యాంకు గ్యారెంటిని నేటి సాయంత్రం కల్లా...
యాసంగి రైతుబంధు రేపటి నుంచి
యాసంగి రైతుబంధు రేపటి నుంచి
ఎకరానికి ఐదువేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ
మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి రాష్ట్రంలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి...
యాసంగికి పుష్కలమైన సాగునీరు
60 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం పండుగైంది. సాగుకు ప్రభుత్వం సహకారం అందించడంతోపాటుగా వరుణుడు కనికరించి విస్తారంగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండటంతో ఎక్కడికక్కడ సాగునీటి...
యాసంగిలోనూ నియంత్రిత స్ఫూర్తి
50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు
సిద్ధంగా విత్తనాలు, ఎరువులు
అధికారులు చెప్పినట్టు సాగు చేస్తే పంటలకు మంచి ధరలు
క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా సాగు లెక్కలతో కార్డులు
మక్క...
యాసంగిపై అప్రమత్తం
యాసంగి సాగు మొత్తం 72 లక్షల ఎకరాలు దాటే అవకాశం
యూరియా సరఫరా విషయంలో జాప్యం తలెత్తకుండా చర్యలు
అధికారులను ఆదేశించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సాగుపై అప్రమత్తంగా ఉండాలని...
యాసంగికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
గతం కంటే ఈసారి 30 శాతం పెరిగే అవకాశం
అవసరాల మేరకు సహకరించండి.. కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని...
యాసంగి, వానాకాలం అనాలె
పంట సీజన్లలో ఖరీఫ్, రబీ పదాలు రద్దు
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మార్పు
మన తెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ...
ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోళ్లు: సిఎం కెసిఆర్
హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ళలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లను...
యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం
కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు
కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...
రుణమాఫీకి 2.25లక్షల మంది రైతుల వివరాలు సేకరణ: మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంట రుణాలు మాఫీ కాని రైతలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారులు ఇప్పటివరకూ 2.25లక్షల మంది వివరాలను సేకరించారని వ్యవసాయశాఖ మంత్రి తమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం రుణమాఫీపై మంత్రి...
మిల్లర్ల డాన్
డిఫాల్ట్ మిల్లర్లకే కేటాయింపులు చేతులు మారుతున్న
కోట్లాది రూపాయలు అక్రమార్కుల నుంచి భారీగా
వసూళ్లు.. అధికారులు, నేతలకు బహుమతుల ఎర
ఈ సీజన్లో ఒక్క సూర్యాపేటలోనే రూ. 100
కోట్ల విలువైన...
దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణం: హరీశ్రావు
రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలి
తడిసిన ధాన్యాన్ని మొలకలు రాకముందే కొనుగోలు చేసి తరలించాలి
రైతులు చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిన పరిస్థితులు మళ్లీ వచ్చాయి
సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్...
అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి
అన్ని రకాల ధాన్యానికి రూ.500బోనస్ ఇవ్వాలి
తెలంగాణ రైతుసంఘం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల వరిధాన్యానికి ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. కేవలం సన్న వడ్లకు మాత్రమే క్వింటాకు రూ.500...
నేడు రైతుల ఖాతాల్లోకి పంటనష్ట పరిహారం
మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా...
రేవంత్ భరోసా
మన తెలంగాణ/హైదరాబాద్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త తెలిపింది. రైతుభరోసా పధకం కింద సోమవారం నిధులు విడుద ల చేసింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధుగా ఉన్న ఈ పథకాన్ని కాంగ్రెస్...
కోట్లు మింగిన కోదాడ మిల్లు
మన తెలంగాణ/కోదాడ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి సిఎంఆర్ కోసం ఇచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొందరు మిల్లర్లు ప క్కదారి పట్టించినట్లు వచ్చిన సమాచారంతో సూ ర్యాపేట...
కుమ్మక్కులు కుదరవు
ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తే సహించేది లేదు
వ్యాపారులతో చేతులు కలిపిన అధికారులపై చర్యలు తప్పవు
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్షం.. చర్యలకు ఆదేశించిన అడిషనల్ కలెక్టర్కు
ప్రశంసలు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి...
మిథ్యగా మారిన మద్దతు ధర
మనతెలంగాణ /హైదరాబాద్: తడి ..తాలు .. తప్పల నేపంతో మార్కెట్లలో ధాన్యం రైతులు నిలువు దోపిడికి గురువుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలో కొందరు అధికారులను కిందిస్థాయి సిబ్బందిని పర్సెంటేజిలు ఎరగా వేసి లొంగదీసుకుని ధరల...