Home Search
హెల్త్ బులెటిన్ - search results
If you're not happy with the results, please do another search
ములాయం సింగ్ యాదవ్
లక్నో: పార్టీ వవస్థాపకుడు యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు మంగళవారం తెలిపారు. ములాయం సింగ్ను ఇంటెన్సివ్ కేర్ (ఐసియు)లో చేర్చామని గురుగ్రామ్లోనిమెదాంత వైద్యులు వెల్లడించారు. కాగా ఆరోగ్యం విషమించడంతో సోమవారం...
ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమం
లక్నో : సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ను మంగళవారం విడుదల చేశాయి. మేదాంత హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్...
భారత్ లో కొత్తగా 7,584 కోవిడ్ కేసులు నమోదు
న్యూఢిల్లీ: భారతదేశం దాదాపు మూడు నెలల్లో 7,584 కొత్త కోవిడ్ కేసులతో... అత్యధిక రోజువారీ పెరుగుదలను నమోదు చేసింది, దేశంలోని అనేక ప్రాంతాలలో తాజా పెరుగుదల కనిపించింది. అదే సమయంలో 24 మరణాలు...
రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు..
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా కల్లోలం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో ఎక్కువగా నమోదైన కేసుల వల్ల ఆందోళనకర రీతిలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం గట్టెక్కిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన...
దేశంలో కొత్తగా 30వేల పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ లో...
ఎపిలో కొత్తగా 6వేల కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. తాజాగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,213...
ఏపీలో కొత్తగా 5,879 కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 5,879 కరోనా...
ఎపిలో భారీగా పెరిగిన కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 1800 పాజిటీవ్ కేసులు బయటపడగా.. ఈ రోజు పాజిటీవ్ కేసులు 3వేలు దాటాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో...
ఎపిలో కొత్తగా 1800 కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,452మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1831 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
ఎపిలో మరో 1000 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,280మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...
ఎపిలో పెరిగిన కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,479మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1257 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...
అలా చేస్తే లాక్ డౌన్ అవసరం ఉండదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రస్తుతానికి ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల కరోనా బారిన పడిన సిఎం కేజ్రీవాల్ కోలుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజలు...
ఎపిలో కొత్తగా 165 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,219మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో...
ఎపిలో కొత్తగా 176 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,717మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 176 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో...
ఎపిలో కొత్తగా 135 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 135 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇదే సమయంలో కరోనాతో మరో...
ఎపి గవర్నర్కు పాజిటివ్
ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలింపు
ఆంధ్రపదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్,, హైదరాబాద్లోని ఎఐజి ఆసుపత్రిలో చేరిక, గవర్నర్ తమిళిసై పరామర్శ
ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న...
ఎపి గవర్నర్ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను ఏఐజి ఆసుపత్రిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం పరామర్శించారు. తరువాత ఆమె మాట్లాడుతూ ఎపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను పరామర్శించేందుకు రావడం...
రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారు
ఆయన మెదడుకు రక్తం తీసుకెళ్లే రక్త నాళంలో అడ్డంకులు
దాన్ని సరిచేశాం, త్వరలోనే డిశ్చార్జి అవుతారు
కావేరి హాస్పిటల్ వైద్యుల వెల్లడి
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన...
ఎపిలో 381 కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 38,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఈ మేరకు...
ఎపిలో 1,184 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు....