Sunday, September 22, 2024
Home Search

యాసంగి - search results

If you're not happy with the results, please do another search
Farmer concentrate paddy kareda method

వరిలో కరేద పద్ధతి వైపు రైతు చూపు

కూలీల కొరత, పెట్టుబడి తగ్గించేందుకు కరేద పలు మండలాల్లో కరేద వరి వేసిన రైతులు   మన తెలంగాణ/మల్హర్: వ్యవసాయం చేయాలంటే కూలీల కొరత, అధిక పెట్టుబడి, గిట్టుబాటు ధర లేక రైతులు సతమతమవుతున్న తరుణంలో కరేద...

రూ.559 కోట్లు జమ

18.69లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.559 కోట్లు జమ రైతుబంధు పంపిణీ షురూ.. ముందుగా ఎకరం రైతులకు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటు న్న టీఆర్‌ఎస్ సర్కారు యాసంగి పంటల సాగు...
Schools to Reopen from Feb 1 in Telangana

అనియంత్రితం

రాష్ట్రంలోని రైతులకు పంట నిర్ణయ, విక్రయ స్వేచ్ఛ * ఏ పంట వేసుకోవాలో ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకోవాలి ఎక్కడ అమ్ముకుంటే    మంచి ధర వస్తుందో తెలుసుకొని విక్రయించాలి  * రకరకాల పంటల కొనుగోలు వల్ల...

సోమవారం నుంచి రైతుబంధు సహాయం..

హైదరాబాద్‌: రైతుబంధు నగదు పంపిణీపై అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ(సోమవారం) నుంచి వచ్చేనెల జనవరి వరకు...
Arrangements for release of Rythu Bandhu funds are complete

రైతుబంధుతో అన్నదాతకు మేలు

సాగు సీజన్‌కు ముందే రైతన్న ముఖాల్లో ఆనందం ధరణి పోర్టల్ ఆధారంగా ఈ పథకం వర్తింపు ఈనెల 27 నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ సాయం అందజేతకు రూ.7,300 కోట్ల నిధుల సమీకరణ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...

27వ తేదీ నుంచి రైతుబంధు: కెసిఆర్

హైదరాబాద్: ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ...
Welfare of poor is goal of TRS govt Says Minister Harish

పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం: మంత్రి హరీష్

మెదక్ :  దేశంలో ఏక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడేది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం...
Harish Rao Speech in Dubbaka Election Campaign

ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ఆలోచించండి

దుబ్బాక: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కనిపించరని.. ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం...
CM KCR announced that they will buy Corn

వద్దన్నా వేశారు.. ఐనా కొంటాం

  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా మక్కలకు ధర దారుణంగా పడిపోయింది. 50% ఉన్న దిగుబడి సుంకాన్ని 15%కు తగ్గించి, ధర పడిపోవడానికి కారణమైన ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో ఇప్పుడు...

వానాకాలం పంటల కొనుగోలుపై సిఎం సమీక్ష

హైదరాబాద్: వానాకాల పంటల కొనుగోలుపై సిఎం కెసిఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించనున్నారు. ఈ భేటీకి వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్...
CM KCR Review on Non-Agricultural Land Registrations

ఎవుసం మారాలి

  అందుకోసం నాలుగంచెల వ్యూహం రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
CM KCR review on crop cultivation and marketing

మక్క రైతుకు మంచి రోజుల్లేవ్

  దేశంలో అవసరానికి మించి నిల్వలున్నా దిగుమతి సుంకం తగ్గించారు కేంద్రం నిర్ణయం మద్దతు ధరకు గొడ్డలిపెట్టు మొక్కజొన్న సాగుపై రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా 6వేల ధాన్యం సేకరణ కేంద్రాలు చివరి గింజ...

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం 5గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. జిహెచ్ఎంసి చట్టసవరణ బిల్లును ఆమోదించనుంది మంత్రివర్గం. జిహెచ్ఎంసిలో సవరణలు చేయనుంది. ఇద్దరు పిల్లలుకన్నా ఎక్కువ...

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

  అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చర్చ, ఆమోదం 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశం పంటల కొనుగోలు, యాసంగిలో సాగు విధానంపై నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట మంత్రివర్గ సమావేశం...
Rising Onion Prices in Telangana

పెరుగుతున్న ఉల్లి ధరలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల కిందటి వరకు కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉన్న ధరలు ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన...
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా

  ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...

కాళేశ్వరంతో భూమికి బరువయ్యే పంట పండింది: గంగుల

  హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సిఎం కెసిఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం జలాలతో భూమికి బరువయ్యే పంట...
KTR fires on Congress in Sirisilla

జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ

  సిరిసిల్లలో కాంగ్రెస్‌పై కెటిఆర్ ఫైర్ మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
Farmers are planting crops of vaanakalam

వానాకాలం ‘సాగు’ మొదలు

  69,490 ఎకరాలలో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక l ప్రభుత్వం వద్దని చెప్పినా 3156 ఎకరాలలో మొక్కజొన్న l రేపో, మాపో నైరుతి.. తొలకరితో సాగుకు మరింత ఊపు మన తెలంగాణ/హైదరాబాద్...

Latest News