Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
రైతుబంధుకు దరఖాస్తులు
కొత్త పట్టాదారులు 13వ తేదీలోపు ఎఇఒలకు సంబంధిత పత్రాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ సూచన
కోటి 50లక్షల ఎకరాలకు రైతుబంధు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలం సీజన్లో...
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
పంటల ‘మహమ్మారి’ మిడతల దండు
ఇప్పటికే అనేక చీడ పీడలతో అన్నదాత సతమతం
మిడతల దండుపై అధికారులు, రైతుల్లో ఆందోళన
ఏడాదిలో2500 మంది ఆహారం.. ఒక్క మిడతే తినేస్తుంది
పచ్చిక బయళ్లను వదలని వైనం.. రాష్ట్రంలో యాసంగి పూర్తి
మూడు నెలలు కీలకం... మిడతలు...
వరించి.. పోషించి
దేశానికి తిండిపెట్టిన తెలంగాణ
జాతీయ నిల్వలకు తల వాటా ఇక్కడి నుంచే
యాసంగి వరి సేకరణలో 63% తెలంగాణ నుంచే
సేకరించిన 83.01 లక్షల టన్నుల్లో ఇక్కడి నుంచి వచ్చింది 52.23ల.టన్నులు
రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ...
ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు
86 శాతానికి చేరిన కొనుగోళ్లు
ఒకే రోజు రూ. 600 కోట్లు విడుదల
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం ఒక్కరోజే రూ. 600...
21న నియంత్రిత పంటల సాగుపై సిఎం కెసిఆర్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు,...
వానాకాలంలో మక్కలపై నిషేధం
70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో...
పత్తి మేలు
1015లక్షల ఎకరాల్లో కందులు వేయడమూ కరెక్టే, వానాకాలంలో మక్కలు వద్దు, రెండు సీజన్లలోనూ 60-65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి : నియంత్రిత సాగు వ్యూహంపై సిఎం కెసిఆర్కు నిపుణుల సూచన
18న...
రైతుల ఖాతాలో రూ. 4,006 కోట్లు జమ: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
త్వరితగతిన రైసుమిల్లులకు ధాన్యాన్ని తరలించాలి
83 శాతం మందికి ఉచిత బియ్యం పంపిణీ
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంగళవారం నాటికి రైతుల...
ధాన్యం సేకరణలో రెండవ స్థానంలో తెలంగాణ: ఎఫ్సిఐ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యాసంగిలో రైతులను నుంచి అధికమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తూ దేశంలోనే రెండవ స్థానాన్ని కైసవం చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా...
39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: మారెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 67 లక్షల 85 వేల మంది రేషన్ తీసుకున్నారని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మారెడ్డి మీడియాతో మాట్లాడారు....
వానాకాలం పంట రుణాలు రూ.30,649 కోట్లు
రైతులకు ఇబ్బంది ఉండొద్దు.. వడ్డీల పేరుతో సతాయించొద్దు
లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈసారి కోటి 30 లక్షల ఎకరాల పైనే సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో రైతులకు వానకాలం...
ధాన్యంలో మనమే ధనికులం
దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఇందులో తెలంగాణ వాటా 34.36లక్షల టన్నులు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరేళ్ల ప్రణాళికలకు ఇది తార్కాణం
10లక్షల టన్నులతో రెండో స్థానంలో ఎపి
ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది....
వానకాలం రైతుబంధు అమలు !
2020కి మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ
క్యాబినేట్ భేటీలో చర్చ.. తదుపరి ఉత్తర్వులు ?
అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే కృత నిశ్చయంతో ఉన్న సిఎం కెసిఆర్
ఎలాగైనా.. పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచన
4...
బ్యాంకు ఖాతాల్లో రెండో విడత రూ. 1500 జమ
74.35 లక్షల మందికి రూ. 1,115 కోట్లు
మూడు రోజుల్లో పోస్టాఫీసుల ద్వారా 5.38 లక్షల మందికి పంపిణి
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని...
రైతుకు మద్దతు.. ప్రజలకు చౌకగా
మద్ధతు ధరకు సమగ్ర వ్యూహం ఖరారు
పౌరసరఫరాల సంస్థ ద్వారా ఆహార శుద్ధి
అదనంగా 40 లక్షల టన్నుల నిల్వలతో గోడౌన్లు, 2500 రైతు వేదికలు
మే లోనే రైతులు ఎరువుల కొనుగోలు చేయాలి
మున్ముందు మూడు కోట్ల...
61 వేల ఎకరాల్లో పంట నష్టం
తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
పంట పొలాల్లోనే రాలిపోయిన గింజలు
150 మండలాల్లో 27,380 రైతులకు నష్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, వడగండ్ల వర్షాల కు 61 వేల ఎకరాల్లో పంట నష్టం...
నిల్వ సామర్థ్యం 40లక్షల మెట్రిక్ టన్నులు
రూ. 2,500కోట్లతో గోడౌన్ల నిర్మాణం, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు రెడీ, త్వరలో సిఎంకు అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోడౌన్లను అన్ని జిల్లాల్లో...
రైస్ బౌల్ మనదే
త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా
మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం
ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు
ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల
ధాన్యం...
రైతులకు అండగా ఉండండి
పంట కొనుగోళ్లలో సహాయ పడాలి
రైతుబంధు సమితుల సభ్యులకు పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రైతుబంధు సమితి సభ్యులందరూ పంట కొనుగోళ్లలో తగు జాగ్రత్తలు తీసుకుని, రైతులకు సహాయపడాలని రైతుబంధు...