Sunday, September 22, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
Rajendranagar PS won the best police station award in the country

దేశంలోనే బెస్ట్ పోలీసు స్టేషన్ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్ పిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ నిలిచింది. దేశంలోనే బెస్ట్ పిఎస్ ట్రోఫీని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రదానం చేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో...

పెరుగుతున్న వరకట్న మరణాలు

యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ...
Trinamul attack

ఇడి అధికారులపై తృణమూల్ దాడి

కోల్‌కతా: రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సందేశ్‌ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై శుక్రవారం ఉదయం విచక్షనారహితంగా దాడి జరిగింది....
ED team attacked in West Bengal

ఇడి అధికారులపై దాడి దారుణం

మమత సర్కార్‌పై గవర్నర్ సీరియస్ కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై జరిగిన దాడిని అత్యంత దారుణమైనదిగా రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ అభివర్ణించారు....

రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14నుంచి మణిపూర్‌ నుంచి ముంబయి వరకు చేపట్టనున్న పాదయాత్రకు భారత్ జోడో న్యాయ యాత్ర గా పేరు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.గురువారం ఇక్కడ...

మోడీకి సేవ చేయడంలో మమత బిజీ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి), కాంగ్రెస్ మధ్య లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు చర్చలకు విఘాతం తగిలింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి...

సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌కు అవరోధాలు..

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చర్చలను సాధ్యమైనంత త్వరితంగా ముగించాలని ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయించినప్పటికీ కనీసం మూడు రాష్ట్రాలలో సీట్ల...

ఆస్పత్రిలో మమతకు వైద్య పరీక్షలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రిలో శనివారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఆమె ఎడమకాలికి, కుడిభుజానికి...

అయోధ్య రమ్మంటోంది..వెళితే ఏమవుతుందో?

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిరం అచంచలమైన భక్తి విశ్వాసాలకు సంబంధించినది. అక్కడ రామ మందిరం లేనప్పటికీ శతావ్దాలుగా భక్తులలో రామ జన్మభూమి పట్ల ఏమాత్రం విశ్వాసం సడలలేదు. అయితే రాజకీయాలకు కూమా అక్కడ...
Anti democratic rule

ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయలు

హైదరాబాద్: అయోధ్యలో 2024 జనవరి 22న జరిగే ఆలయ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవానికి ఆహ్వానాన్ని తిరస్కరించిన వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందున్నారు. అయోధ్య ఉత్సవానికి తాను హాజరుకవాడం లేదని...

మరోసారి పాదయాత్ర

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలో జనవరి 14వ తేదీనుంచి భారత్ న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రె స్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించిం ది. మణిపూర్ నుంచి ఆరంభమై...

జనవరి 14 నుంచి రాహుల్ న్యాయయాత్ర

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ సారథ్యంలో జనవరి 14వ తేదీనుంచి భారత్ న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. మణిపూర్ నుంచి ఆరంభమై ఈ...
State Congress in-charge Deepa Dasmunshi

రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ

మన తెలంగాణ/హైదరాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ పలు రాష్ట్రాలు, కేం ద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల...
Centre releases Rs 72960 crore to states as tax devolution

రాష్ట్రాలకు అదనపు నిధులు రూ.72,961 కోట్లు

తెలంగాణ వాటా రూ.1,533.64 కోట్లు, విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాలకు రూ.72,961.21 కోట్ల అదనపు వాయిదాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
Rahul persuasion to Nitish

నితీశ్ కినుక.. రాహుల్ బుజ్జగింపు

ప్రధానిగా ఖర్గే అభ్యర్థిత్వంపై రాహుల్‌గాంధీ వివరణ ఇండియా కూటమి బలంపై ఇరువురి మధ్య చర్చ న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండి యా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు...

నితీశ్ కినుక..రాహుల్ బుజ్జగింపు!

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు ప్రతిపాదించడంపై బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ కినుక వహించినట్ల్లు వార్తలు వెలువడిన...

టిఎంసి ఎంఎల్‌ఎ నివాసంలో ఐటి సోదాలు..

కోల్‌కతా: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ బైరాన్ బిశ్వాస్ నివాసంలో జరిపిన సోదాల్లో ఆదాయం పన్ను అధికారులు దాదాపు రూ.70లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని ఐటి ఉన్నతాధికారి ఒకరు...

వారణాసిలో మోడీని ఢీకొట్టేది ఎవరు?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున రాజకీయ సూపర్‌స్టార్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ కూటమికి చెందిన...

పెండింగ్ కేంద్ర నిధులను వెంటనే ఇవ్వండి: మమత బెనర్జీ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని ఇక్కడ కలిశారు. రాష్ట్రానికి పెండింగ్ ఉన్న కేంద్ర నిధులను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర,...

‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే!

ప్రతిపాదించిన మమత, మద్దతు పలికిన కేజ్రీవాల్,  సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే, ముందు మనం గెలవాలి.. ఆ తర్వాతే నిర్ణయమని స్పష్టీకరణ,  రాష్ట్రస్థాయిలోనే సీట్ల సర్దుబాటు , జనవరి రెండో వారానికల్లా సీట్ల పంపిణీ...

Latest News