Sunday, September 22, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
Top in Development - Last in Debt

అభివృద్ధిలో అగ్రస్థానం – అప్పుల్లో చివరిస్థానం

అప్పులు చేసిన రాష్ట్రాల్లో 23వ స్థానంలో తెలంగాణ అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ మన తెలంగాణ / హైదరాబాద్:  రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో, ఆర్థికాభివృద్ధిని సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా...
President flags off new train

బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త రైళ్లు

జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన తెలంగాణ / హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఒడిశాలోని బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త మెము రైళ్లను...
Modi government has cheated the farmers

రైతాంగాన్ని నిలువున మోసగించిన మోడీ సర్కారు

మేనిఫెస్టో అమలులో బిజెపి మోసం మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా మోసగించిందని తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి మాడ్ శోభన్ ఆరోపించారు. గత మేనిఫెస్టో అమలులో...
Journalist attacked in india

ప్రథమ సవరణ-నెహ్రూ దూకుడు

దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటనా స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ) పై దాడులు పెరిగిపోయాయి. జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా ప్రభుత్వాలే దాడులు జరుపుతున్నాయి. తమకు నచ్చని వార్తలు రావడాన్ని ప్రభుత్వాలు...
CPM central committee member Basudev Acharya passed away in Hyderabad

హైద్రాబాద్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాసుదేవ్ ఆచార్య కన్నుమూత

మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సిపిఎం నేత బాసుదేవ్ ఆచార్య సోమవారం నాడు హైద్రాబాద్ లో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన బాసుదేవ్ ఆచార్య...
Woman burnt alive after bus catches fire in West Bengal

విషాద ఘటన: బస్సులో మంటలు చెలరేగి మహిళ సజీవదహనం..

బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగి ఓ మహిళ సజీవదహమైంది. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా మాధబ్ పూర్ వద్ద రన్నింగ్ లో ఉన్న ఓ...

టీచర్స్ స్కామ్ కేసులో టిఎంసి అభి‘షేక్’

కొల్‌కతా : టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ గురువారం ఇడి ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ జాబ్స్ స్కామ్ విషయంలో ఇప్పటి దర్యాప్తు నేపథ్యంలో ఆయన స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నలకు...

సహజీవనం చేస్తున్న జంట.. నిప్పంటించుకుని సజీవ దహనం

బెంగళూరు : సహజీవనం చేస్తున్న జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. వారి అరుపులు విన్న ఇరుగు పొరుగువారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ...

ప్రథమ సవరణతోనే ఆంక్షలు

దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావప్రకటనా స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ)పై దాడులు పెరిగిపోయాయి. జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా ప్రభుత్వాలే దాడులు జరుపుతున్నాయి. తమకు నచ్చని వార్తలు రావటాన్ని ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ...

చత్తీస్‌గఢ్‌లో ఇడి దాడులు!

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ రూ. 508 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, తన పార్టీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆ సొమ్మును లంచంగా పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) చేసిన ఆరోపణ మామూలుగా...

పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఎదుట మహువా మొయిత్ర హాజరు

న్యూఢిల్లీ: ప్రశ్నలకు నగదు ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్ర గురువారం పార్లమెంట్‌కు చెందిన ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. మూడు చేతిసంచులను మోసుకుంటూ మొయిత్ర ఎథిక్స్ కమిటీ...

హింస తగదు

‘హింస వల్ల కలిగే మంచి తాత్కాలికం. అది చేసే చెడు శాశ్వతం’ మహాత్మా గాంధీ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గ బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం అత్యంత...
BJP vs Congress share in electoral bond funds

ఎలక్టోరల్ బాండ్లలో సింహభాగం బిజెపికే

అయిదేళ్లలో రూ.5,271.95 కోట్ల విరాళాలుఅందుకున్న కమలం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు 10 శాతమే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకూ భారీగా వచ్చిన విరాళాలు న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి...

రైలు ప్రమాదంపై సత్వర విచారణ జరపాలి: మమత

కోల్‌కత: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై వెంటనే విచారణ,జరిపించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం డిమాండ్ చేశారు. ఇటువంటి రైలు ప్రమాదాలు దురదృష్టకరమని, ఇవి వరుసగా జరగడం విచారకరమని ఆమె...

ఈ ఎన్నికల్లో కనిపించని ‘ఇండియా’

కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో గల ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఉనికి ఆ తర్వాత మొదటిసారిగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలతోనే ఉనికి...
Kavitha

బిఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయం… కెసిఆర్ హ్యాట్రిక్ సిఎంగా చరిత్రలో నిలుస్తారు !

మాకు ఏ పార్టీతో జట్టు లేదు, తెలంగాణ ప్రజలే మా జట్టు రాజకీయ కుట్రలో పావును కాను, ధైర్యంగా కొట్లాడే పటిమ నాకుంది బిజెపి బిసి సిఎం జపం ఎన్నికల డ్రామా బిసి రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించి...

31న విచారణకు రాలేను ఎథిక్స్ కమిటీకి మొయిత్రా లేఖ

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా తాను ఈ నెల 31 విచారణకు హాజరు కాలేనని పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి లేఖ...

జనం నన్నే ఎన్నుకుంటారు :సంజయ్ శుక్లా

ఇండోర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత పాపులర్ నాయకుల్లో ఒకరు. అయితే కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన...
cyclone hamoon alert

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో వెల్లడించింది. ఈ తుఫానుకు ఇరాన్ పెట్టిన పేరు ‘హమూన్’....
Telangana student commits suicide in IIT Kharagpur

ఐఐటి ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్‌లోని ఐకానిక్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లోని విద్యార్థుల హాస్టల్ నుండి బుధవారం అనుమానాస్పద పరిస్థితుల్లో నాల్గవ సంవత్సరం విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు....

Latest News