Sunday, September 22, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search

ఇజ్రాయెల్ వీడి ఇండియాకు క్షేమంగా..

న్యూఢిల్లీ : తొలి దఫా భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు వచ్చింది. ఘర్షణల ఇజ్రాయెల్‌లో చిక్కుపడ్డ వేలాది మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్...

సంహిత పేరిట క్రూర చట్టాలు.. కేంద్రంపై మమత బెనర్జీ నిరసన

కోల్‌కతా : దేశంలోని దేశద్రోహ చట్టం నిబంధనల ఎత్తివేత సాకుతో కేంద్రం మరింతగా నిర్బంధకాండకు దిగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రతిపాదిత భారతీయ న్యాయ సంహిత చట్టం...

ఫలించని భూ సంస్కరణలు

భూమికి పేదరికానికి, పేదరికానికి భూమికి ఉన్న సంబంధం పైన, భూమి కేంద్రీకరణ, సమగ్ర భూ సంస్కరణల ఎడల భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధ భూస్వామ్య విధానం, భూ కేంద్రీకరణ దేశంలో కొనసాగుతున్నదని, దాన్ని...

ఖర్గే, రాహుల్‌తో పవార్ కీలక భేటీ..

న్యూఢిల్లీ: ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో సమావేశమే ప్రతిపక్షాల కూటమి ఇండియా తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇండియా కూటమి...

సిక్కింలో ఆకస్మిక వరదలు

గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి లాచెన్ లో యలో గల తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మికం గా వరదలు ముంచెత్తాయి. 10మంది మరణిం చగా, 82మంది గల్లంతయ్యారు. గల్లంతైన...
Sikkim Flash Floods

సిక్కింలో ఆకస్మిక వరదలు.. 43 మంది గల్లంతు

గ్యాంగ్‌టక్ : ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి లాచెన్ లోయలో గల తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి. ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బందితోపాటు మరో 20...
23 Soldiers Missing in Sikkim flood

సిక్కింలో భారీ వరదలు… 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు…

గ్యాంగ్‌టక్: సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు కురవడంతో తీస్తా నదిలో ప్రమాద స్థాయి దాటి వరదలు ముంచెత్తడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. చుంగతంగ్ డ్యామ్ నుంచి నీటిని...

ఇండియా కూటమిలో విభేదాలు రానివ్వం:శరద్ పవార్

పుణే : త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు బ్రదర్స్‌గా ఉండేందుకు యత్నిస్తామని ఎన్‌సిపి నేత శరద్ పవార్ తెలిపారు. శుక్రవారం ఈ...

అన్నంలో బల్లి: 100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

రాంచి: జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలోని ఒక ప్రైవేట్ గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు,...

అక్టోబర్ 3న హాజరుకావాలంటూ అభిషేక్ బెనర్జీకి ఇడి సమన్లు

కోల్‌కత: మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 3న న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక బెనర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆదేశించింది. ఈ...

రూ.2 వేల కోట్ల రుణ సమీకరణ

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. అక్టోబర్ మూడో తేదీన (మంగళవారం) రిజర్వుబ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. మరో రూ.2...
BJP giving a check to CM Shivraj Singh Chouhan

శివరాజ్ సింగ్‌కు బిజెపి చెక్ పెడుతోందా?

రెండు జాబితాల్లోను అభ్యర్థిత్వం ప్రకటించని అధినాయకత్వం ముగ్గురు కేంద్ర మంత్రులను బరిలోకి దించిన పార్టీ ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకేనంటున్న కొన్ని వర్గాలు మధ్యప్రదేశ్‌లో వేడెక్కుతున్న రాజకీయం భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...
Prime Minister will flag off for 9 Vande Bharat trains

9 వందేభారత్ రైళ్లకు ప్రధాని పచ్చజెండా

జాబితాలో కాచిగూడ-యశ్వంత్‌పూర్ రైలు ఐటి ఉద్యోగులకు వెసులుబాటు ఒకే రోజు ప్రధాని మోడీ ప్రారంభం న్యూఢిల్లీ : ఒకేరోజు దేశంలో తొమ్మిది వందేభారత్ రై ళ్లు ఆరంభం అయ్యాయి. ప్రధాని నరేంంద్ర మోడీ వ ర్చువల్...
10-year-old boy stopping running train in West Bengal

వందల మంది ప్రాణాలు సేఫ్.. లోకల్ హీరోగా బాలుడు

మాల్దా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలో పదేళ్ల బాలుడు సమయస్ఫూర్తితో వందల మంది ప్రాణాలను కాపాడాడు. పట్టాలపై వేగంగా వెళ్తున్న రైలును పెను ప్రమాదం నుంచి కాపాడాడు. దీంతో రైల్వే శాఖతో...

మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...

నకిలీ వైద్యుడి అరెస్టు

సిటిబ్యూరోః వైద్యుడినని చెబుతూ పలువురిని మోసం చేస్తున్న నిందితుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నార్త్ 24 పరగణాల జిల్లా, హబ్రా గ్రామానికి...
It is not right to ignore OBC women: Kalvakuntla's Kavitha

ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : కల్వకుంట్ల కవిత

మహిళా రిజర్వేషన్లను తక్షణమే ఎందుకు అమలు చేయడం లేదు వచ్చే ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు కావన్న అసంతృప్తి ఉంది మహిళా రిజర్వేషన్ల బిల్లుతో బిజెపికి రాజకీయంగా ప్రయోజనం ఉండదు ఆ క్రెడిట్ అంతా...
No. 1 in water storage

నీటి నిల్వలోనూ నెం.1

మన తెలంగాణ/హైదరాబాద్: నీటి వనరుల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ఈ రా ష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో కూడా ప్రధాన జలశయా ల్లో నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి....
Granite workers put air pipe on worker anal pumped air

కార్మికుడి మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించిన దుర్మార్గులు

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ఆరెంపుల గ్రామ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కార్మికుడికి కిరాతకంగా మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు కొందరు దుర్మార్గులు. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల మధ్య...
TMC MP Kakoli Ghosh Dastidar

బిజెపి 16 రాష్ట్రాల్లో సిఎంగా ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు: కాకోలీ ఘోష్

ఢిల్లీ: ఇప్పటికే మహిళా రిజర్వేషన్లను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేస్తున్నామని టిఎంసి ఎంపి కాకోలీ ఘోష్ దస్తిదర్ తెలిపారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై టిఎంసి ఎంపి కాకోలీ ఘోష్ ప్రసంగించారు. దేశంలో...

Latest News