Saturday, September 21, 2024
Home Search

ఆర్ టిసి బస్సు - search results

If you're not happy with the results, please do another search

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
Corona virus

నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...
Telagnana Lock down

లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

  హైదరాబాద్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి జరుగనున్న ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి...

జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేక గది

  పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, లిక్విడ్ సోప్‌లు మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి 24 గంటల కంట్రోల్ రూం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరైనా జలుబు,...

దారి మృత్యువుకు 9 మంది బలి

  13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్‌టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...

కరోనాపై కత్తి

  రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్ కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎగ్జామ్స్ యధాతథం ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు నియంత్రణకు రూ. 500 కోట్లు మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం ర్యాలీలు,...
Preventing Corona

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం

కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్ శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్ మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్ గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
inter

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

  నిమిషం లేటైనా నో ఎంట్రీ ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

ప్రతి మంగళవారం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం టిఎస్‌ఆర్‌టిసి ఉన్నతాధికారుల సమావేశంలో...

పోదాం పదే జాతర..

  మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే 4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో పులకిస్తున్న బాటలు కన్నెపల్లి నుంచి నేడు గద్దెకు రానున్న సారలమ్మ వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం వరంగల్ : మేడారం మహాజాతరను...

33.29 కిలోల బంగారం స్వాధీనం

  హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్‌ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....
special trains for Medaram Jatara

మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్లు..

  హైదరాబాద్:మేడారం జాతరకు దక్షిణ మధ్య రైల్వే(ఎస్ సిఆర్) 20 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లను ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నడపనుంది. హైదరాబాద్-సికింద్రాబాద్-వరంగల్ మధ్య పది రైళ్లను,...
Recruitment of Apprentice vacancies in TS RTC

రేపటి నుండి రోడ్డు భద్రతా వారోత్సవాలు

  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2వరకు నిర్వహిస్తున్నట్లు టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు. ఈ...

రేపటి నుండి జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు

  పాలకవీడు : హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిన జనం దేవుడు జాన్‌పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి....

విఎల్‌టితో… క్యాబ్‌లలో ప్రయాణానికి భరోసా

  హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...
sankranthi-festival

పల్లెలకు కదులుతున్న నగరం…

హైదరాబాద్: సంక్రాంతి అంటే పల్లె పండుగ.. దాంతో వివిధ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పల్లెలను వీడి పట్టణాలకు రోజు అనేక వేల మంది పట్టణాలకు వలస వస్తుంటారు.. కాని ఒక్క పండుగల...

ఎపిలో రోడ్డు ప్రమాదాలు… 30 మందికి గాయాలు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా ఎద్దడుగు కనుమ దగ్గర రెండు బస్సులు ఢీకొన్నాయి. ఆర్‌టిసి బస్సును గుజరాత్ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ...

Latest News