Sunday, September 22, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
Women's Reservation Bill

ఇప్పటికైతే మహిళకు 15 శాతమే

న్యూఢిల్లీ : ఇన్నేళ్లుగా దేశ పార్లమెంట్‌లో మహిళ ప్రాతినిధ్యం దిగదుడుపుగానే ఉంటూ వచ్చింది. లోక్‌సభలో మహిళ ప్రాతినిధ్యం 1970 వరకూ కేవలం 5 శాతంంగా ఉంది. ఇది 2009 నాటికి రెండంకెల శాతం...
Sri Lankan President Asks If West Bengal CM

ఇండియా కూటమి పగ్గాలా ఓ మైగాడ్: మమత స్పందన

న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...

దుబాయ్ ఎయిర్‌పోర్టులో లంక నేతతో మమత భేటీ

న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...

దుబాయ్ ఎయిర్‌పోర్టులో శ్రీలంక అధ్యక్షుడితో మమత భేటీ

వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం దుబాయ్ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘెను కలుసుకున్నారు. నవంబర్‌లో కోల్‌కతాలో జరిగే రాష్ట్ర వ్యాపార సదస్సుకు రావలసిందిగా శ్రీలంక...
Kirana shops collapsed with malls

మతం ఊతకర్రతో ‘దేశభక్తి’

12 మే 1940లో పశ్చిమ బెంగాల్, ఝర్ గ్రాంలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి...
Harish Rao Speech in Siddipet

తెలంగాణ కురుక్షేత్రంలో కౌరవుల పార్టీ కాంగ్రెస్ ఓటమి ఖాయం: హరీశ్ రావు

సిద్ధిపేట: తెలంగాణలో జరగబోయే కురుక్షేత్రంలో కౌరవుల పార్టీ కాంగ్రెస్ ఓటమి ఖాయమని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో...
Parliament security breach

మొగ్గు ‘ఇండియా’ వైపే

సంపాదకీయం: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మామూలుగా అయితే చెప్పుకోదగినవేమీ కాదు. ప్రతిపక్షాలు దాదాపు అన్నీ ‘ఇండియా’ కూటమిగా జట్టుకట్టి ఎన్నికల్లో బిజెపి మీద...

7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 5న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆయా రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని...

నేడు నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

కోల్‌కతా/ రాంచి/ అగర్తల: పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, త్రిపురలో ఉప ఎన్నిలకు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ నాలుగు స్థానాలకు ఈ నెల...

రాజ్‌భవన్‌లో ధర్నా చేసుకోండి..

కోల్‌కతా : ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ విషయంపై అయినా ఏకంగా రాజ్‌భవన్‌లోపలే ధర్నాకు దిగవచ్చునని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని,...

నేతాజీ కోసం ఏం చేశారు?

కొల్‌కతా : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మునిమనవడువరసైన చంద్రకుమార్ బోస్ బిజెపికి రాజీనామా చేశారు. చంద్రబోస్ 2016లో బిజెపిలో చేరారు. బెంగాల్ నుంచి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ కూడా చేశారు....

ఇండియా కాదు..భారత్

న్యూఢిల్లీ: మన దేశం పేరును ఆంగ్లంలోనూ‘ ఇండియా’నుంచి ‘ మార్చబోతున్నారా? ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుతం చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలతో ఈ ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అసలు ఈ...
Delhi CM Arvind Kejriwal

విపక్ష కూటమి పేరు ‘భారత్’గా మార్చుకుంటే.. అప్పుడు దేశం పేరును బిజెపిగా మారుస్తారా?

న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ అంశంపై ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు సైతం స్పందించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ...

ప్రతిపక్ష ఐక్యత!

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) త్వరగా పుంజుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని చూస్తున్నదనే అంచనాలు వెలువడుతుండడంతో తాము కూడా...

‘జమిలి’ వ్యూహం!

ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్ర పాలకులు వున్నట్టుండి తీసుకొన్న నిర్ణయం సంచలనం సృష్టించింది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12నే ముగిశాయి. మామూలుగా నవంబర్‌లో...

లోక్‌సభ ఎన్నికల సమయంలోనే పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అవకాశాలను పరిశీలించేందుకు కేంద్రం కమిటీని నియమించడంతో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించడానికి వీలుగా లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపవచ్చనే ఊహాగానాలకు తెరదీసింది. 1967...

లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ..సీట్ల పంపకంపై వెంటనే చర్చలు: ఇండియా కూటమి

ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు సమైక్యంగా పోటీచేయాలని ఇండియా కూటమి పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాలలో సీట్ల పంపకం ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని, ఇచ్చి పుచ్చుకునే రీతిలో సమైక్య స్ఫూర్తితో...

ఎన్నికల ప్రేమ

అకారణంగా ఏదీ జరగదు, శూన్యం నుంచి ఏ ఒక్కటీ ఊడిపడదు. రెండున్నర సంవత్సరాలుగా వంట గ్యాస్ అధిక ధరల బండ బరువు కింద నలిగిపోతూ అలవికాని జీవన వ్యయంతో అతలాకుతలమైపోతున్న దీన భారత...

ఇండియా కూటమి వల్లే గ్యాస్ ధరల తగ్గింపు: మమత

కోల్‌కతా: ఇండియా ప్రతిపక్ష కూటమి ప్రభావం కారణంగానే మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ సిలండర్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటివరకు ఇండియా కూటమి గత...

నా ఇంటి పేరు మోడీ కాదు..దేశం విడిచి పారిపోను: అభిషేక్ బెనర్జీ

కోల్‌కత: తన ఇంటి పేరు మోడీ లేదా మాల్యా కాదని, ఎటువంటి ఒత్తిఢి ఎదురైనా పారిపోయే వ్యక్తిని తాను కాదని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ...

Latest News