Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 24 పరగణ జిల్లా దత్తాపుకూర్లోని బరేలీ గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల...
రైలు బోగీలో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓరైలు బోగీ( ప్రైవేట్ పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించి సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5.15గంటల సమయంలో...
చంద్రుడిపై రాకేష్ రోషన్: మమత తికమక(వైరల్ వీడియో)
వెబ్ డెస్క్: మాట జారితే ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అది కూడా బహిరంగ ఉపన్యాసాలలో పొరపాటు దొర్లితే ఎలాంటి సంకట స్థితి ఎదురవుతుందో చెప్పలేము. ఇదే పరిస్థితిప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
తెలంగాణలో దివ్యాంగులకు స్వర్ణయుగం
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి
నాగర్కర్నూల్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన...
ఉద్యోగం పోయిందని కక్ష పెంచుకుని జనరల్ మేనేజర్పై కాల్పులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః మియాపూర్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. హోటల్ మేనేజర్పై కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి పిస్తోలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి సందీప్...
తెలంగాణలో దివ్యాంగులకు స్వర్ణ యుగం
నాగర్కర్నూల్ ప్రతినిధి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని...
సంతాల్ సమరయోధులు
సిద్ధూ కాన్హూ ఇరువురు సంథాల్ తెగలో ముఖ్య పోరాట వీరులు. జార్ఖండ్లోని సాహెబ్ గంజ్ జిల్లాలో భోగనాడిహ్ అనే గ్రామంలో సిద్ధూ 1815లో, కన్హూ 1820లో జన్మించారు. సిద్ధూ కన్హూ ముర్ము సహోదరులు...
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం
మిజోరాంలో దుర్ఘటన
మృతుల్లో అత్యధికులు బెంగాల్కు చెందిన వారే
ప్రధాని మోడీ, సిఎం థంగా తీవ్ర సంతాపం
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రైల్వే
ఐజ్వాల్: మిజోరాంలో...
9 మంది కొత్త రాజ్యసభ సభ్యుల ప్రమాణం
న్యూఢిల్లీ: విదేశీ వ్యశమారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సహా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులు సోమవారం సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పార్లమెంట్ హౌస్లోని...
విజయవాడలో బెంగాలీ విద్యార్థి మృతిపై సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్
కోల్కత: జబల్పూర్ యూనివర్సిటీకి చెందిన ఒక ఫ్రెషర్ మృతిపై రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో విజయవాడలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హాస్టల్లో బెంగాల్కు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇదే...
8 టూవీలర్, త్రీవీలర్ ఇవిలను విడుదల చేసిన లార్డ్స్ ఆటోమేటివ్..
లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ, లార్డ్స్ ఆటోమేటివ్ ప్రైవేట్ లిమిటెడ్, దేశం లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV ప్రదేశంలో మార్కెట్ లీడర్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి...
మూడు రోజులు భారీ వర్షాలు
8జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
కలెక్టర్లను అప్రమత్తం చేసిన సిఎస్
కంట్రోల్ రూంల ఏర్పాటుకు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల రెండు మూడు...
అవినీతి మరకల మోడీ సర్కారు: మమత
కోల్కతా : దేశంలో ఇప్పుడు సర్వత్రా బిజెపి భారత్ ఛోడో నినాదం మార్మోగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు. మణిపూర్లో అత్యాచారాలకు పాల్పడ్డవారిని కేంద్రం కావాలనే ఉపేక్షిస్తోందని...
అసలైన ఆదివాసుల దయనీయత
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలోని 100 కి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు 50 కోట్లు. ఇందులో దాదాపు 5000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి....
ప్రముఖ అణుభౌతిక శాస్త్రవేత్త వికాస్ సిన్హా కన్నుమూత
కోల్కతా : ప్రముఖ అణుభౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత బికాస్ సిన్హా (78) వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కోల్కతా లోని తన నివాసంలో కన్ను మూశారు. అణుభౌతిక శాస్త్రవ విభాగంలో...
ఇండిగో తిరుగుబాటు
1859లో ప్రారంభమైన నీలి తిరుగుబాటు లేదా బెంగాలీ నీల్ బిద్రోహో 1860 వరకు ఒక సంవత్సరం పాటు బెంగాల్లో జరిగింది. వాణిజ్యం పేరుతో భారత్లోకి అడుగిడి ఆ తరువాత రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న...
ఆగిపోయిన దయార్ద్ర హృదయం
గద్దర్ను కోల్పోయిన దుఃఖ తడి ఆరక ముందే హైదరాబాద్ మరో దీనబాంధవుడిని కోల్పోయింది. గద్దర్ కు ఆప్తమిత్రుడైన జహీరుద్దీన్ అలీ ఖాన్ను మిత్రఖేదం మింగివేసింది. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ అయిన...
‘క్రాఫ్టింగ్ చేంజ్ అవార్డ్స్’, ‘గో స్వదేశీ’ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్న గోకూప్..
హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా, చేనేత వస్త్రాల ఈ-మార్కెటింగ్కు గానూ మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న గోకూప్, చేనేతను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడంలో విశిష్ట సేవలందించిన తమ కళాకారుల భాగస్వామ్యాలను గుర్తిస్తూ...
జిల్లా ఎన్నికల అధికారులకు శిక్షణ
హైదరాబాద్ : ఎన్నికల నిర్వహణకు సంబంధిత పలు కీలకమైన అంశాల్లో జిల్లా ఎన్నికల అధికారుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిఈవో వికాస్రాజ్ తెలిపారు. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో...
మహిళల అదృశ్యం!
తల్లీ భారతీ అంటాం, తండ్రీ భరతుడా అని ఎవరూ అనరు, అమ్మా, జననీ అంటూ వేనోళ్ళ కీర్తిస్తాం, కలకత్తా కాళికతో పోలుస్తాం, ఆదిశక్తీ అంటాం. అదే సమయంలో మహిళను రాచి, రంపాన పెడతాం....