Home Search
డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
ప్రతి వెయ్యి మందిలో ఏడుగురికి హెచ్ఐవి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7 గురు హెచ్ఐవితో జీవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి. అన్న ప్రసన్న కుమారి తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించి...
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
మేయర్, చైర్పర్సన్ల ఎన్నికకు మార్గదర్శకాలు
పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానమైతే లాటరీ
ఎ.. బి ఫారాలతో మేయర్.. ఛైర్ పర్సన్ పేర్లు
రాజకీయ పార్టీలు విప్లను నియమించుకోవచ్చు
29 కరీంనగర్ మేయర్ ఎన్నిక
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. తొలి ఫలితం 10 గంటలలోపు
మీడియాతో...
ఎమర్జింగ్ టెక్నాలజిలో తెలంగాణకు స్వర్ణం
హైదరాబాద్ : సాంకేతిక అభివృద్ధి (ఎమర్జింగ్ టెక్నాలజీ)లో తెలంగాణకు బంగారు పతకం లభించింది. రాష్ట్రంలో చిట్ ఫండ్ల నిర్వహణలో మెరుగైన సాంకేతిక నైపుణాన్ని వినియోగిస్తున్నందుకు లభించింది. బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్, టి -చిట్స్,...
పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ లుక్ పోస్టర్..
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వైష్ణవ్ తెరకెక్కుతున్న తొలి సినిమా 'ఉప్పెన'....
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు అప్రెంటిషిప్
హైదరాబాద్ : ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన విద్యార్థులకు
ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో అప్రెంటిషిప్ శిక్షణ నిర్వహణపై బుధవారం ఇంటర్మీడియేట్ కమిషనర్ కార్యాలయంలో...
కెటిఆర్ దావోస్ పర్యటన.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: దావోస్ పర్యటనలో భాగంగా రెండవ రోజు మంత్రి కెటిఆర్తో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల...
ప్రభాస్ తల్లి పాత్రలో.. అలనాటి నటి
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అలనాటి పాపులర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్ర పోషించడానికి సంతకం చేశారు....
ఎఐతో నవప్రపంచం
2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్
అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది
హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...
దాహం తీర్చిన తెలంగాణ
దేశం కంటే ముందు నడుస్తోంది
మిషన్ భగీరథకు జల్జీవన్ టాస్క్ఫోర్స్ బృందం ప్రశంస
హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...
ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్
ఇసెట్కు మంజూర్ హుస్సేన్
హైదరాబాద్ : ఎంసెట్ కన్వీనర్గా జెఎన్టియుహెచ్ ఇంచార్జ్ రిజిస్ట్రార్, రెక్టార్ ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలిలో కార్యాలయంలో సోమవారం జరిగిన సెట్స్ కమిటీ సమావేశంలో పలు ప్రవేశ పరీక్షల...
మంచి కాన్సెప్ట్తో వస్తోన్న ‘డిస్కో రాజా’
మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కో రాజా’ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేష్, పాయల్...
కొత్త చిత్రానికి ‘నాంది’ పలికిన అల్లరి నరేష్
అల్లరి నరేష్ హీరోగా ఎస్వి2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రొడక్షన్ నం.1గా విజయ్ కనకమేడలని దర్శకుడిగా పరిచయం చేస్తూ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం ‘నాంది’. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో...
హెచ్ఐవి బారిన 15 నుంచి 24 సంవత్సరాల యువత
హైదరాబాద్ : కొత్తగా హెచ్ఐవి సోకుతున్న వారిలో 40 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్...
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ షురూ
హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత అందరీ చూపులు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలపైనే పడింది. పైగా హిందీలో రీమేక్ గా తెరకెక్కిన పలు తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
20 నుంచి ‘పింక్’ రీమేక్లో
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పింక్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్...
ఎయిర్ ఏషియా సిఇఓకు ఇడి సమన్లు
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ సిఇఓ టోనీ ఫెర్నాండెజ్తోపాటు ఆ ఎయిర్లైన్స్కు చెందిన పలువురు సీనియర్ అధికారులను ప్రశ్నించే నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సమన్లు...
సంక్రాంతి లుక్ అదుర్స్
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని- కాంబినేషన్లో రాబోతున్న ‘క్రాక్’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా యూనిట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్తో పాటు మెసేజ్ను...