Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
బాలల అక్రమ రవాణాలో 3వ స్థానంలో ఎపి: అధ్యయన నివేదిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తరువాత దేశంలోని అనేక రాష్ట్రాలలో బాలల అక్రమ రవాణా అనేక రెట్లు పెరిగిందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. 2016 నుంచి 2022 మధ్య బాలల అక్రమ రవాణాలో...
రూ.5 కోసం హత్య… నలుగురు అరెస్టు
కోల్కతా: మద్యం బాటిల్కు ఐదు రూపాయలు తక్కువగా ఇచ్చారని మద్య ప్రియుడ్ని వైన్ షాప్ సిబ్బంది కొట్టి చంపిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో జరిగింది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి...
జాతీయ మార్కెట్లో సిద్దిపేట చేపలు
సిద్దిపేట : జాతీయ మార్కెట్లో సిద్దిపేట చేపలు వెళ్లడంతో మత్సకారులకు ఆశాజనకంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలంలో మత్సకారులు మంత్రి హరీశ్రావు, చైర్మన్ మచ్చ...
సిద్దిపేట చేపలకు జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్
సిద్దిపేట: మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరణ జరిగి, కాళేశ్వరం ప్రాజెక్టుతో యేడాది పొడవునా చెరువులు, కాల్వల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. పైగా ఉచిత చేప పిల్లల పంపిణీ పేరిట సిద్దిపేట జిల్లాలోని చెరువులు,...
300 మంది బిసి లబ్ధిదారులకు చెక్కులు: హరీష్ రావు
సిద్ధిపేట: ఇది ఆరంభం.! నిరంతర ప్రక్రియ. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తామని, స్వయం ఉపాధి పొందేలా సిఎం కెసిఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బిసి బంధు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక,...
ఇంతకాలం నిద్రపోతున్నారా?..
చురుచంద్పూర్: దాదాపు మూడు నెలలుగా జాతి విద్వేష హింసాకాండతో అట్టుడికి పోతున్న మణిపూర్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు చెందిన ఎంపీలు రెండు రోజలు పాటు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు....
నడ్డా టీంలో బండి సంజయ్కు చోటు..ప్రధాన కార్యదర్శిగా నియామకం
న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపి, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బిజెఇప జాతీయ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు...
ఐఫోన్ కోసం 8 నెలల పసిబిడ్డ అమ్మకం
న్యూస్ డెస్క్: ప్రస్తుత పరిస్థితులలో ఐఫోన్ ఉండడం ఒక ముఖ్య అవసరమే కావచ్చు..కాని అది లేకపోతే బతుకేలేదు అనుకోరాదు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక జంట ఐఫోన్ కొనడానికి చేసిన పని తలచుకుంటే...
ఆర్టీసి బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆర్టిసి బస్సు కిందపడి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ బెంగాల్కు చెందిన బిసు రాజబ్(40)...
దేశం తలొంచుకోవలసిన ఘటన
మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలవంచుకొనేటట్లు చేసింది. మొత్తం సభ్యసమాజం మాటలు రాక దిగ్భ్రాంతి చెందే దుర్ఘటన. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృకగా, ప్రపంచంలోనే అతిపెద్ద...
విపక్ష పాలిత రాష్ట్రాలో కోకొల్లలుగా
మహిళలపై అమానుష దాడులు
అవి వారికి కనిపించలేదా అని బిజెపి ఎదురు దాడి
న్యూఢిల్లీ: రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోను మహిళలపై అమానుష దాడులకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగు...
23 సంవత్సరాలు 138రోజులు సిఎంగా నవీన్ పట్నాయక్
దేశంలో రెండో సుదీర్ఘ సిఎంగా రికార్డు
జ్యోతిబసును దాటేసి ముందుకు
త్వరలోనే లాంగ్లివ్ నెంబరు 1 సిఎం
భువనేశ్వర్ : దేశంలో సందడిసందడి రాజకీయాలకు దూరంగా ఉంటూ సడీసప్పుడు లేకుండా పాలన సాగించే నవీన్...
వాతావరణ మార్పులు: భారీ ప్రాజెక్టులు
వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్ ఉద్గారాలు, అభివృద్ధి కోరుతూ ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య...
25న 11 రాష్ట్రాలకు రూ.19వేల కోట్ల రుణ సమీకరణ
హైదరాబాద్ : రిజర్వ్బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పదకొండు రాష్ట్రాలకు కేంద్రం అనుమతించడంతో.. రూ. 19 వేల కోట్లను రుణంగా సమీకరించుకోనున్నాయి. ఈ నెల 25వ తేదీన (మంగళవారం) రిజర్వ్బ్యాంక్ ఆఫ్...
ఆరుగురు దివ్యాంగ స్విమ్మర్స్ సరికొత్త రికార్డు
కాచిగూడ : భారతదేశానికి చెందిన ఆ రుగురు దివ్యాంగ స్విమ్మర్స్ ఆసియా ఖండంలోనే ఇం గ్లీ ష్ చానల్ ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్కు చెందిన కోచ్ దినేష్ రజోరియా తెలిపిన...
ఆయుధాలతో సిఎం మమత నివాసంలోకి చొరబాటు యత్నం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద కలకలం రేగింది. ఆయుధాలతో కూడిన కారుతో లోపలికి చొరబడేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని నూర్ ఆలంగా...
ఆయుధాలతో మమత ఇంట్లోకి: వ్యక్తి అరెస్టు
కోల్కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి ఆయుధాలు ఉన్న కారులో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు హింసాత్మక...
ఎంఎల్ఎ డికె ఆస్తులు మొత్తం రూ 1,400 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డికె శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ 1,400 కోట్లు దాటింది. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో రెండు...
సమ్మె విరమించండి
మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య...
‘ఇండియా’ను ఎదుర్కొనే ధైర్యం ఎన్డిఎకు ఉందా?: మమత
బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల...