Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,711 మందికి కరోనా వైరస్ సోకగా, 100 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ మళ్లీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 12,771 డిశ్చార్జ్...
కరోనా పునర్విజృంభణ!
కరోనా మళ్లీ విజృంభిస్తున్నదనే సమాచారం, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోబోతున్న దశలో పిడుగుపాటు వంటి పరిణామం. తెల్లవారుతున్నదనిపించి తిరిగి చిమ్మచీకట్లు కమ్ముకుంటున్న సూచనలు కనిపించడం అమిత ఆందోళనకరం. కేరళ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్,...
రాష్ట్రంలో మరో 129 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో 129 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. అదే సమయంలో మరో 161 మంది బాధితులు కోలుకున్నారు....
రాష్ట్రంలో మరో 161 మందికి కరోనా
హైదారబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 161 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతి చెందగా, మరో 147 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో...
రాష్ట్రంలో మరో 185 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 విజృంభణ భారీగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో 185 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ బారిన పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో...
ఎపిలో కొత్తగా 81 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 27,861 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 81 మందికి కొత్తగా కోవిడ్...
ఎపిలో కొత్తగా 161 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 36,091 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 161 మందికి కొత్తగా కోవిడ్...
కరోనా టీకాకు పచ్చజెండా
పిచ్చి కుక్క మాదిరిగా, తోక తొక్కిన పాము చందంగా ఇప్పటికి 10 మాసాలుగా ప్రపంచాన్ని మృత్యు కాటుకు గురి చేస్తున్న కోవిడ్ 19( కరోనా) మెడలు వంచి, అది తోక ముడిచి...
21 మంది యుకె ప్రయాణికుల్లో కరోనా
ఢిల్లీ, అమృత్సర్, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై ఏర్పోర్టుల్లో వెలుగు చూసిన కేసులు
రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తం
తాజా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రపంచ...
కొత్త రకం కరోనా అదుపునకు అదే మార్గం : డబ్ల్యూహెచ్ఒ
వాషింగ్టన్ : బ్రిటన్లో వెలుగు లోకి వచ్చి మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు ఈ కొత్తరకం కరోనా...
ఎపిలో కొత్తగా 479 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 62,215 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 479 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు ఈ వైరస్ తో మృతి...
కరోనా కట్టడికి ఆరోగ్యశాఖ అవగాహన సదస్సులు
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేయడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆసుపత్రుల్లో సేవలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంతో...
ఇక కరోనా రహిత కలలు కనొచ్చు:డబ్య్లూహెచ్ఓ
ఇక కరోనా రహిత కలలు కనొచ్చు
...
రాష్ట్రంలో కొత్తగా 596 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 596 కొత్త కోవిడ్-19 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 927 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల కరోనా కేసులు
ఐరోపా దేశాలలో వైరస్ విజృంభణ
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారిత కేసులు సోమవారం నాటికి 4 కోట్లు దాటాయి. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులను క్రోడీకరిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది....
డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను సైతం వదలలేదు. తాజాగా డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్రంప్ దంపతులు...
దేశంలో మరో 81,484 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,484 కొత్త కోవిడ్-19 కేసులు, 1,095 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,069కి చేరుకుంది....
63 లక్షలు దాటిన కరోనా కేసులు
63 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 86,821 కేసులు, 1,181మరణాలు, కోలుకున్న 85,736 మంది
వరసగా 12వ రోజు పది లక్షల లోపే యాక్టివ్ కేసులు
కాంగ్రెస్ నేత అహ్మద్పటేల్కు పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా...
కరోనా టెస్టుల్లో హైదరాబాద్ ముందు వరుస
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేయకుండా వైద్యశాఖ త్వరగా రోగులను గుర్తించేందుకు టెస్టులు పెద్ద చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో నిర్వహించే పరీక్షల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో టెస్టులు నిర్వహించినట్లు...