Friday, September 20, 2024
Home Search

కొత్తూరు - search results

If you're not happy with the results, please do another search

ఏ ఆపద వచ్చినా వెన్నంటే ఉంటా

కారేపల్లి : కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను వెన్నంటే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ అన్నారు. ఆదివారం కారేపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే పర్యటించారు. చిన్నమడెంపల్లిలో జిగట ముత్తయ్య ఇంట్లోఇటివల...

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్‌ఎ సండ్ర

సత్తుపల్లి : పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం సత్తుపల్లి లోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర బక్రీద్...

సాయిచంద్‌కు ఎమ్మెల్యే సండ్ర నివాళి

సత్తుపల్లి : ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వి. సాయిచంద్ హఠాన్మరణం పట్ల సంతాపాన్ని తెలుపుతూ సత్తుపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు...

అధైర్య పడొద్దు.. మేమంతా అండగా ఉంటాం

 భారతి కుటుంబానికి కురుమ సంఘం తరఫున ఆర్థిక సహాయం పిల్లలకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన డాక్టర్ నాగారం లావణ్య భారతికి భరోసా కల్పించిన కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోహీర్...

బీరన్న బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీపీ

ఖానాపురం: మండలంలోని కొత్తూరు గ్రామంలో బుధవారం కురుమ కులస్థుల ఆరాధ్య దైవం బీరన్న బోనాల ఉత్సవాల కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రకాష్‌రావు మాట్లాడుతూ.....

సత్తుపల్లి 6వ వార్డులో ఆత్మీయ సమ్మేళనం

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలోని 6 వ వార్డులో ప్రజలు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యకి స్వచ్ఛందంగా వారి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...

తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి

ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్‌నగర్: తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ శ్రీ విఠలేశ్వర స్వామికి, రుక్మిణి అమ్మవారికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మహారాష్ట్రలోని శ్రీ విఠలేశ్వర...

షాద్‌నగర్ డివిజన్‌లో ముగ్గురు సిఐలు బదిలీ

షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గంలో ముగ్గురు సిఐలు బదిలీ అయ్యారు. ఆదివారం సైబరాబాద్ కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు షాద్‌నగర్ పట్టణంతోపాటు నందిగామ, కొత్తూరు సిఐలు బదిలీ అయ్యారు. షాద్‌నగర్ పట్టణ సిఐగా...

సత్తుపల్లి నియోజకవర్గంలో 817 పనులకు రూ.50 కోట్లు నిధులు మంజూరు

సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 817 పనులకు రూ. 50 కోట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన...

సైబరాబాద్‌లో ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

సిటిబ్యూరోః సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 14మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇందులో పలు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు ఉన్నారు. చందానగర్, గచ్చిబౌలి, అల్వాల్,...

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి

మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య దేవేందర్‌యాదవ్ కొత్తూరు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును మున్సిపాలిటీలోని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసు కోవాలని కొత్తూరు మున్సిపల్ చైర్‌పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యా దవ్...

తెలంగాణ అమరవీరులకు జోహార్లు

సత్తుపల్లి : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అధ్యక్షతన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

సర్వమత సమానత్వంలో భేష్ తెలంగాణ

పెనుబల్లి :తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచి అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం ఇస్తూ, లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని, భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశానికి బలం అని నమ్మే సిఎం కెసిఆర్ ఆ దిశగా...

నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించడమే సర్కారు లక్షం

ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్‌నగర్: విద్యార్ధులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ వివరించారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం...

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

సత్తుపల్లి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సత్తుపల్లి డివిజన్ అటవీశాఖ ఆధ్వర్యంలో సత్తుపల్లి అర్బన్ పార్క్ వద్ద నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు...

సత్తుపల్లి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో టిఎస్ బి పాస్ అవార్డు

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు సందర్భంగా రాష్ట్రస్థాయిలో 8 విభాగాల్లో ఉత్తమ అవార్డులు అందజేయగా భవన నిర్మాణ అనుమతుల మంజూరులో సత్తుపల్లి మునిపాలిటీకి టీఎస్ బీ పాస్ అవార్డు...

ముదిరాజ్‌ల సంక్షేమానికి కెసిఆర్ సర్కార్ కృషి

మరిపెడ: ముదిరాజ్‌ల సంక్షేమానికి సిఎం కెసిఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో గురువారం ఆయన మత్య పారిశ్రామిక...

సత్తుపల్లి అభివృద్ధికి రూ.172 కోట్లు ఖర్చు చేశాం

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 172 కోట్లు ఖర్చు చేసినట్లు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో...
Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

‘ప్రకృతి, వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో భాగస్వాములవ్వాలి’ హైదరాబాద్ : తన జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సూచన మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా...
IT searches in BRS Leaders

రెండో రోజు బిఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటి సోదాలు

హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతల ఇళ్లలో రెండు రోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, ఎంపి ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటి తనిఖీలు కొనసాగుతున్నాయి. మెయిన్...

Latest News