Sunday, September 22, 2024
Home Search

పంటలను - search results

If you're not happy with the results, please do another search
Today rasi phalalu in telugu

వార ఫలాలు 03-03-2024 నుండి 09-03-2024 వరకు

మేషం:  ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరోపకార బుద్దిని కలిగి ఉంటారు. అపనిందలు, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహిత సహచరుల వలనేనని గ్రహించి, జాగ్రత్త వహించండి.  సంతాన పురోగతికి మీరు చేసిన...
Bio-Asia 2024

300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండవ దశ

వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు వైరస్ భయాలన్నింటికీ హైదరాబాద్ ప్రపంచానికి ఆశాదీపం బయో ఏసియా సదస్సు 2024 లో ముఖ్యమంత్రి...

ఏరువాకా? పోరుబాటా?

‘వ్యవసాయదారులు అత్యంత విలువైన పౌరులు.. వారి సాగుసేవ వారి దేశంతో ముడివడి ఉంది’ అని మేధావి థామస్ జాఫెర్సన్ విలువైన సందేశం ఇచ్చారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా కష్టాన్నే నమ్ముకుని సాగే రైతును...
The fight...

పోరుబాటే…

చండీగఢ్ : పంటలకు కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రతిపాదనను రైతులు సోమవారం రాత్రి తిరస్కరించారు. ఎటువంటి స్పష్టత లేని ఈ ప్రతిపాదన, ప్రత్యేకించి ఎంఎస్‌పిపై తా త్కాలిక ఐదేళ్ల...
Temporary break for farmers in Delhi

రైతుల ఢిల్లీ చలోకు తాత్కాలిక బ్రేక్

తమ డిమాండ్ల పరిష్కారానికి గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. కేంద్ర బృందం రైతు నేతలతో ఆదివారం రాత్రి పొద్దుపోయేంతవరకూ చర్చలు జరిపి, కనీస మద్దతు...
Rythu Nestham Akashvani

రైతు నేస్తం ఆకాశవాణి

బహుజన హితాయా -బహుజన సుతాయ అన్నది ఆకాశవాణి ఆశయం. ఇది నెరవేరడానికి విద్య, వైద్య, విజ్ఞాన, వినోద కార్యక్రమాలతో పాటు, వ్యవసాయ కార్యక్రమాలు శ్రోతలకు అందించేందుకు కృషి చేస్తున్నది. భారత దేశానికి వ్యవసాయం...

వంట నూనెల దిగుబడి వృద్థికి తిరగమోత

న్యూఢిల్లీ : దేశానికి సర్వదా అత్యంత కీలకం, ఆయువుపట్టు అయిన వ్యవసాయరంగం ప్రగతిని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు. వంటనూనెలు విభాగంలో దేశం స్వయం సమృద్థి చెందాల్సి ఉంటుంది. ఇందుకు చమురు...

నీటిని విడుదల చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా

హాలియా: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎడమ కాల్వ సూరేపల్లి మేజర్ వద్ద...

ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులు త్వరితగతిన పూర్తి చేయండి: హరీష్ రావు

నంగునూరు: అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, నర్మెటలో చేపట్టిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ తన్నీరు...

ఆహార భద్రతలో పాలకుల వైఫల్యం!

భారత సామాజిక వ్యవస్థ వర్గ వ్యత్యాసాలతో కూడుకొని వుంది. ప్రజలు పేద, ధనికవర్గాలగా విభజించబడ్డారు. దేశ సంపద అంతా ధనిక వర్గాల వద్దే పొగుబడి వుంటుంది. శ్రమపడి ఉత్పత్తులు సృష్టించే పేదలకు వాటిపై...
Free bus service for women

రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు

సోనియా గాంధీ జన్మదినోత్సవం నుంచి రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం రూ.10లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రేపట్నుంచే అమల్లోకి.. మిగిలిన నాలుగు గ్యారెంటీలపై త్వరలోనే నిర్ణయం 24గంటల కరెంటు మా...
First two guarantees are implemented!

ముందుగా రెండు గ్యారెంటీలే అమలు !

సోనియా గాంధీ జన్మదినం నుంచి ప్రారంభం రాష్ట్రంలోని మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై శ్వేతప్రతం విడుదల వ్యవసాయ రంగానికి 24...
Telangana development is my focus.. breath

తెలంగాణ అభివృద్ధే నా ధ్యాస.. శ్వాస

పేదరికం, నిరక్షరాస్యతలేని రాష్ట్రంగా చేయడమే నా కల ఇతర రాష్ట్రాలు అసూయపడేలా అభివృద్ధి చేశా తెలంగాణ అంటేనే నరేంద్ర మోడీకి చిన్నచూపు గజ్వేల్‌లో ఆకాశాన్నంటే అభివృద్ధి చేస్తా ఒకే విడతలో దళితబంధు..రెండు ఐటి...

దిగ్విజయం.. ప్రజా ఆశీర్వాదం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, అందులో భాగంగా పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు శుక్రవారంతో 86 పూర్తయ్యాయి. గత నెల...
let's support the new govt in telangana says kcr

దిగ్విజయంగా కొనసాగుతున్న సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ప్రారంభం ఇప్పటివరకు 86 సభలు పూర్తి ప్రతి సభలో ప్రగతి మాట..పల్లెలన్నీ కెసిఆర్ బాట చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్న సభలు ప్రజాఆశీర్వాదసభల్లో ప్రతిధ్వనిస్తున్న ప్రగతి శంఖారావం కారు గుర్తుకు ఓటేసి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి-...

ఇంకా రగులుతున్న మణిపూర్

మణిపూర్‌లో హింస 90 శాతం అదుపులోకొచ్చిందని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఆరు నెలలుగా జాతి విద్వేషాలు నిరాటంకంగా ఇప్పటికీ సాగుతూ, అప్పుడప్పుడూ మంటలు చెలరేగుతునే వున్నాయి. దేశ విభజన...

అచ్ఛేదిన్ అంటే ఉచిత బియ్యమేనా?

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చత్తీస్‌గఢ్ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు...

ఆరు నూరైనా.. అధికారం మనదే

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఆరు నూరైనా అధికారంలోకి వచ్చేది మనమే. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరి తలలో జేజమ్మ తరం కాదు’ అని బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్...
Niranjan Reddy inaugurates Agriculture Godam in Jadcherla

రాష్ట్రంలో పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది: నీరంజన్ రెడ్డి

మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి, పంటల విస్తీర్ణం పెరిగిందని దీనివల్ల వ్యవసాయం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
Karnataka appeals to Cauvery body for water

కావేరీ నీరు ఇచ్చే పరిస్థితి లేదు.. అధికారిక సంస్థకు కర్నాటక మొర

బెంగళూరు : తమిళనాడుకు కావేరీ నదీజలాల విడుదలపై కర్నాటక కావేరీ జలనిర్వహణ అధికారికసంస్థ ( సిడబ్లుఎంఎ)ను ఆశ్రయించింది. జలాల విడుదల ఆదేశాలపై పునఃసమీక్ష జరపాలని కోరుతూ ఈ సంస్థకు పిటిషన్ దాఖలు చేసినట్లు...

Latest News