Sunday, September 22, 2024
Home Search

యాసంగి - search results

If you're not happy with the results, please do another search
rain in hyderabad

వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం

హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం...

రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం

ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...

పెరిగిన పంట రుణ పరిమితి

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో పం టల సాగుకు అవసరమైన పెట్టబడి సాయం అందించేందు కు బ్యాంకుల ద్వారా ప్రతియేటా అందజేస్తున్న పంటల రుణ పరిమితులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌బ్యాంక్...

ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక తొలిసారిగా రైతుబంధు పధకం కింద 2023-24 యాసంగి సంబంధించి శుక్రవారం వరకు 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇప్పటికే...
Tammineni

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి..రుణమాఫీ ప్రకటించాలి

సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుండి నాలుగు రోజుల పాటు వీచిన ఈదురుగాలులు, వడగళ్ళ వానకు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల,...
Hand

100 రోజులు..తప్పులు

పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’ వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా వంద ప్రశ్నలు సంధించిన బిఆర్‌ఎస్ మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
In hundred days...

వందరోజుల్లో ఆగమాగం చేసిండ్రు

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తోందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావంలో భాగంగా కరీంనగర్‌లో...
Drinking water is drowning!

ముంచుకొస్తున్న తాగునీటి గండం !

అడుగంటుతున్న రిజర్వాయర్లు శ్రీశైలంలో మిగిలింది 7టిఎంసీలే సాగర్‌లో కనిష్ఠ నీటిమట్టానికి మరో 4అడుగులు నాలుగు నెలలు గడిచేదెలా? మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో తాగునీటి గండం ముంచుకోస్తోంది. ఎండాకాలం ప్రారంభంలోనే పలుప్రాంతాలు నీటికోసం తపిస్తున్నాయి. వేసవి ముదిరితే సమస్య మరెంత...

రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్

రైతు రాజ్యం తెస్తామన్నారు...ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్‌ఎ...
Jagadeesh Reddy

కాంగ్రెస్ పార్టీ మార్పు తెస్తామని చెబితే.. ప్రజలు ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు

ఈ మార్పు తిరోగమనంలా ఉంది సాగర్‌లో నీళ్లున్నా రైతులకు నీళ్లివ్వడం ప్రభుత్వానికి చేతకావడం లేదు : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుందని.. ఈ...

మహిళలకు లక్ష కోట్ల రుణాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నాదని, ఈ ఐ దు సంవత్సరాల్లో ఎస్‌హెచ్‌జి మహిళలకు వ డ్డి లేకుండ లక్ష కోట్ల రూపాయలను...
Harish Rao

కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి

మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది హామీలు అమలు చేయని...

అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు:  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

4.32లక్షల టన్నుల మిర్చి దిగుబడి అంచనా మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు ఈ రాష్ట్ర...
You are the sinners

పాపాల భైరవులు మీరే

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బిఆర్‌ఎస్ పాలకులని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 811 టిఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ఇదే విషయాన్ని...
cm revanth reddy speech in assembly

మేమొచ్చి 2 నెలలు కాకుండానే.. రెచ్చగొడుతున్నారు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రైతు బంధు పడలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం...
Palla Rajeshwar reddy comments on congress

వరికి ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది?: పల్లా

హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ తమిళిసైతో ముప్ఫై మోసాలు అరవై అబద్ధాలు చెప్పించారని, అరచేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైకుంఠం చూపించిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు...
The governor's speech disappointed the people of the state

రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిన గవర్నర్ ప్రసంగం

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 హామీ మరిచారు ప్రజావాణిపై ఆర్భాటంగా ప్రకటనలు చేసి పరువుతీసుకున్నారు: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు...
Stress on our projects

మన ప్రాజెక్టులపై ఒత్తి’ఢీ’

కృష్ణా జలాల తరలింపునకు వెలిగొండ ప్రాజెక్టును సిద్ధం చేసిన ఎపి గ్రేటర్ రాయలసీమకు శ్రీశైలం ద్వారా 43 టిఎంసిలు వచ్చే సీజన్ నుంచి నీటి విడుదల ప్రారంభం తెలంగాణ ప్రాజెక్టులకు తప్పని నీటి...
Soon KCR will move to Karimnagar

త్వరలో కరీంనగర్‌లో కెసిఆర్ మకాం

అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచన అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది వల వేసి కుందేళ్లను పడతారు.. పులిని ఎలా బంధిస్తారో సిఎం రేవంతే చెప్పాలి మాజీ ఎంపి వినోద్ వ్యాఖ్యలు మన...
Abundant Fertilizers

సమృద్ధిగా ఎరువులు

మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో యాసం గి పంటల సాగుకు సమృద్దిగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గు రువారం సచివాలయంలో మంత్రి అధికారులతో ఎరువుల నిల్వల...

Latest News