Home Search
హెల్త్ బులెటిన్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 305 పాజిటివ్ కేసులు, 44 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 560 మంది బాధితులు...
రాష్ట్రంలో కొత్తగా 2,493 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 94,189 మందికి కరోనా పరీక్షలు చేయగా, 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 15 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు....
ఢిల్లీలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా మరో 648 మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో కనీసం 86 మంది మరణించినట్లు తాజాగా...
ఎపిలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. 99మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రేదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్ పరీక్షించగా, ఎపిలో 18,285 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందని...
ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న కరోనా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 77,103 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,491 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది....
ఎపిలో కొత్తగా 15వేల కేసులు.. 84మంది మృతి
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 14,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 84 మంది ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
ఎపిలో కొత్తగా మరో 22వేల కేసులు.. 92మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారని...
ఎపిలో కొత్తగా 492 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 492 మందికి కరోనా వైరస్ సోకింది. మరో ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
ఎపిలో కొత్తగా మరో 1392 పాజిటీవ్ కేసులు..
అమరావతి: కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 61,050 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా మరో 1392 మందికి కోవిడ్...
ఎపిలో కొత్తగా 2,367 పాజిటీవ్ కేసులు..
అమరావతి: కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 80,082 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా మరో 2,367 మందికి కోవిడ్ పాజిటీవ్...
ఎపిలో కొత్తగా 2,849 కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,534 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,30,731కు చేరింది....
ఎపిలో కొత్తగా 2,783 కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 82,045 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,783 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,23,348కు చేరింది....
ఎపిలో కొత్తగా 2,905 కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 88,778 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,905 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,17,679కు చేరింది....
ఎపిలో కొత్తగా 2,949 కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 77,028 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,949 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,14,774కు చేరింది....
ఎపిలో 3,746 కరోనా కేసులు
మనతెలంగాణ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 74,422 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 3,746 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయినట్లు ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం...
ఎపిలో 3,503 కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లో గడచిన 24గంటల్లో 69,095 సాంపిల్స్ పరీక్షించగా.. 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం...
ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 2,918 పాజిటీవ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 61,330 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు...
ఎపిలో కొత్తగా 3,986 కరోనా కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132కు చేరింది. కొత్తగా 23మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ...
ఎపిలో కొత్తగా 4,038 కరోనా కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 73,767 నమూనాలు పరీక్షించగా 4,038పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కు చేరింది. కొత్తగా 38మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ...
ఎపిలో కొత్తగా 3,892 కరోనా కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 69,463 నమూనాలు పరీక్షించగా 3,892పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,465కు చేరింది. కొత్తగా 28 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో...