Sunday, September 22, 2024
Home Search

కేరళ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
TRS Candidate Gellu Srinivas Must Win : Harish Rao

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి

కరీంనగర్: గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కల్లు డిపోలు తెరిపించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండల...

‘అయ్యా! అమ్మా!’ కు స్వస్తి!

  ప్రజాస్వామ్య పునాది సూత్రం సమానత్వం. స్త్రీ పురుష, కుల, మత తదితర ఏ ఒక్క తేడా లేకుండా ప్రజలందరూ సమానావకాశాలతో సమానులుగా బతకడమనేదే ప్రజాస్వామ్యానికి ప్రాణ వాయువు. అబ్రహాం లింకన్ అన్నట్టు...
Rahul Gandhi says BJP govt clueless on economy

మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

రాహుల్ గాంధీ ఆరోపణ కన్నూర్: దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశం ఇప్పుడు ఒక సంక్లిష్టమైన కూడలిలో ఉందని, భారతదేశ...
CM KCR Leaves Delhi To Hyderabad

హస్తినపై దృష్టి

మూడో కూటమి సృష్టి! ముహూర్తం సెప్టెంబర్ 2 ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు...
Covid Second wave not over yet says central

సెకండ్ వేవ్ ముగిసి పోలేదు.. పండగల్లో జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్రం

న్యూఢిల్లీ : సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు వస్తున్నందున కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని, కొవిడ్ నియంత్రణ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ పంచగలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం...

2024 ఎన్నికలే మనందరి టార్గెట్

విపక్ష నేతలతో భేటీలో సోనియా పిలుపు వర్చువల్ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీల నేతలు ఉమ్మడి ఆందోళనలకు నిర్ణయం న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్షం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలకు...
Covid Symptoms appear three days after infection

సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదు

మెట్రో నగరాల్లో ఆర్ వాల్యూ 1కన్నా ఎక్కువ ఉంటోంది 44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువ ఉంది ఇది ఆందోళనకరమన్న కేంద్రం న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు ముగియలేదని...
Corona positive rate exceeds 10 per cent in 46 districts

46 జిల్లాల్లో 10 శాతం మించి కరోనా పాజిటివ్ రేటు

నిబంధనలు కచ్చితంగా పాటించాలని 10 రాష్ట్రాలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కేసులు...
Kisan Parliament meeting at Jantar Mantar

రైతుల పోటీ పార్లమెంట్

  పార్లమెంట్ భవనంలో వర్షాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. జులై 22 నుండి మొదలైన ఈ సమవేశాలు ఆగస్టు 13 దాకా కొనసాగుతాయి. మరో విశేషమేమిటంటే దేశ రాజధాని నగరంలో మరో పార్లమెంట్ కూడా మొదలైంది....
Center instructs states to conduct sero survey

సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

  న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్‌తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
Kerala oldest learner Bhageerathi Amma passed away

మహిళా స్ఫూర్తి భగీరథీఅమ్మ మృతి

కొల్లాం: వృద్ధ విద్యార్థిగా ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలందుకున్న భగీరథీఅమ్మ(107) గురువారం రాత్రి మరణించారు. కేరళలోని కొల్లాం జిల్లా ప్రాక్కుళంకు చెందిన అమ్మ 105 ఏళ్లలో నాలుగో తరగితి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం...
Congress has not yet emerged from the coma:PM modi

కాంగ్రెస్ కోమాలోంచి ఇంకా బయటపడలేదు

ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో అసోం, కేరళ, బెంగాల్‌లో ఎదురైన ఓటమితో కోమాలోకి వెళ్లిందని, ఇంకా బయటపడలేదని ప్రధాని...
Telangana rank second in child care

శిశు సంరక్షణలో రాష్ట్రానికి రెండవ స్థానం…!

ఏటా 50 వేల మంది చిన్నారులకు ఎస్‌ఎన్‌సియు సేవలు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 అదనపు కేంద్రాలు ఏర్పాటు 25 నుంచి19కి తగ్గిన నవజాత శిశు మరణాల రేటు మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నవజాత శిశు...
Kitex Group Chairman Sabu praised Telangana govt

తెలంగాణలో పరిశ్రమలకు ఊతం

  కెటిఆర్ వ్యవహార శైలి భేష్ కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్ సాబూ కితాబు కేరళ సర్కారుకు ఘాటైన చురకలు కొచ్చి : కేరళలో పరిశ్రమల విభాగం బావిలో కప్ప స్థితిలో ఉందని కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్...
‘DeltaPlus’ virus spreading day by day

11 రాష్ట్రాలు.. 48 కేసులు

రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్ మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త...

మహిళా అర్చకులు!

  మహిళలను ఆలయ అర్చకులుగా నియమించాలన్న తమిళనాడు డిఎంకె ప్రభుత్వ నిర్ణయం అది అధికారానికి వచ్చినప్పటి నుంచి వేస్తున్న సరికొత్త అడుగుల జాడలోనే ఉన్నది. పురాతన ద్రవిడ సంస్కృతిని పునరుద్ధరించే ఆశయంతో తీసుకున్న నిర్ణయంగా...

సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన

మూతులకు ముసుగులు బిగించుకొని, ఛాతీలకు ప్లకార్డులు ఆనించుకొని సోమవారం నాడు లక్షద్వీప్ వాసులు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. చిరకాలంగా, హాయిగా నిర్మల సరస్సులా సాగుతున్న తమ ప్రశాంత...
SC closed criminal case against Italian marines

ఇటలీ నావికులపై కేసులు మూత

న్యూఢిల్లీ: ఇటలీ మెరైన్‌లపై ఇండియాలో క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు మూసివేసింది. 2012లో ఇద్దరు భారతీయ మత్సకారులను కాల్చిచంపినందుకు ఈ నావికులపై కేసులు పెట్టారు. కేరళ తీరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్రసంచలనానికి దారితీసింది....
Is Rahul's leadership questionable?

రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?

విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
CM KCR Review Meeting on Heavy Rains

సడలింపు పొడిగింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో10 రోజులు పొడిగింపు ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు 7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్‌డౌన్ అమలు 9 ఉమ్మడి జిల్లాల్లో...

Latest News