Home Search
కేరళ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
కొవిడ్ అనాథ బాలలు
మూడు నాలుగు కోట్ల మంది అనాథ వీధి బాలలున్న చోట వారికి మరి కొన్ని వేల మంది కలిస్తే కొంపలు మునిగేదేముంది, పలక, బలపం పట్టుకోవలసిన వయసులో పని పిల్లలుగా, బాల కార్మికులుగా,...
లక్షద్వీప్ వేదన
సాధారణంగా వార్తలకెక్కడానికి భయపడే లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా...
రెండు సందర్భాలు
కాలం గిర్రున తిరిగి రెండు ప్రముఖ సందర్భాలను గుర్తు చేసుకోవలసిన అగత్యాన్ని కలిగించింది. ఇందులో ఒకటి, ఏడేళ్లు నిండిన ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రెండోది, మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
కుదిపేసిన తుపాను
పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
భారత్ @ 3.11 లక్షలు… 4077 మంది మృతి
ఢిల్లీ: కరోనా వైరస్ చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉంది. కరోనా ధాటికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. గత 24 గంటల్లో 3.11 లక్షల కేసులు నమోదుకాగా 4077 మంది...
అసోం కొత్త ముఖ్యమంత్రి
అసోంలో ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రి పదవిని హిమంత విశ్వాస్ శర్మ చేపట్టారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు....
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
బిజెపికి చెక్
ఎంతో ఉత్కంఠ రేపిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గురించి ముందుగా ముచ్చటించకుండా ఉండడం సబబు కాదు. మిగతా నాలుగు శాసన సభల ఎన్నికల తీర్పులపై సునాయాసంగా జోస్యం చెప్పిన ఎగ్జిట్ ఫలితాలు...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...
టీకారణ్యం!
కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ప్రకారం దేశంలోని వయోజనులందరికీ కరోనా టీకా పంపిణీ నేడు ప్రారంభం కావాలి. వీరిలో 45 ఏళ్లు మించిన వారికి (30 కోట్ల మంది)కి ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. నేటి...
కరోనా వ్యాప్తిలో పాలకుల పాత్ర
‘కరోనాను ఓడించిన ప్రపంచ ఆదర్శ దార్శనికుడు మోడీ’ అని ఫిబ్రవరిలో భక్తులు కీర్తించారు. సమస్యను పరిష్కరించుకోడమే కాదు (టీకా ఇచ్చి) ప్రపంచానికే సాయపడ్డామని 28.01.2021 న విశ్వ విత్త వేదికలో చాటుకున్నారు మోడీ....
‘టీకా’ రాజకీయం..!
60 శాతం డోసులు ఆ‘8’ రాష్ట్రాలకే
తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్న కేంద్రం
30 లక్షల అడిగితే నాలుగున్నర లక్షల డోసులు సరఫరా
ఈ నెమ్మదితో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్న నిపుణులు
మన తెలంగాణ/హైదరాబాద్ : టీకాల సప్లాయ్లోనూ కేంద్ర...
ఇటలీ నుంచి వచ్చే నష్టపరిహారం
మా ఖాతాలో డిపాజిట్ చేయండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు ఇటలీ చెల్లించిన నష్టపరిహారాన్ని తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటలీ...
భారత్@1.26 లక్షల కరోనా కేసులు….
ఢిల్లీ: భారతలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1.26 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 685 మంది మృత్యువాతపడ్డారు....
మమత, స్టాలిన్లపై బిజెపి నజర్!
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...
81 శాతం కేసులు ఆ 8 రాష్ట్రాల్లోనే
ఒక్క రోజే 89 వేలకు పైగా కేసులు, 714 మరణాలు
మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు
అయిదు రాష్ట్రాల్లోనే 86 శాతం మరణాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో...
మళ్లీ ఎల్డిఎఫ్దే అధికారం
ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ విఎంఆర్ సర్వే, టైవ్సు నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎఫ్ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి....
తప్పని బాండ్లు!
ఎలెక్టోరల్ బాండ్స్ అమ్మకంపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యానికి చేసింది మేలో, కీడో వివరించి చెప్పనక్కర లేదు. నాలుగు కీలక రాష్ట్రాలకు (అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్) ఒక...