Home Search
కేరళ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక యథేచ్ఛ జలచౌర్యం
భూమి మీద ఉన్న అన్ని జీవులకు జలవనరులు అత్యంత ఆవశ్యకమైనవి. భూ ఉపరితలం పైన నాలుగు వంతులలో మూడు వంతులు నీటితో నిండి ఉండడం మూలంగా భూమిని ‘జల గ్రహం’ అంటారు. ఒక...
గత మూడ్రోజుల్లో లక్ష కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత మూడ్రోజుల్లో లక్ష కరోనా కసులు నమోదయ్యాయి. శనివారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు, 188 మరణాలు...
అభిప్రాయం- ధిక్కారం
పార్లమెంటుకి, అసెంబ్లీలకు మధ్య సంబంధాలలో ధిక్కారం, ఘర్షణ వంటి వ్యతిరేక వాతావరణానికి ఆస్కారం ఉంటుందా, ఒకే దేశంలోని భిన్న రాష్ట్రాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం దేశ ప్రజల శాసన...
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
కరోనా కేసులు పెరుగుతున్నాయి: కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలోనే లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. కేసులు ఎక్కువగా వస్తున్న 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలోనే ఉన్నాయని...
దీదీ, స్టాలిన్లను పికె గెలిపిస్తాడా?
దేశంలోని నాలుగు రాష్ట్రాల శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగటంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 27న ఎన్నికలు...
ప్రాంతీయ పార్టీలకు జాతీయ తోకలు
27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అసోం (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు...
గీటురాయి ఎన్నికలు!
మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు జరిగే ఐదు అసెంబ్లీల ఎన్నికలు అనేక కారణాల రీత్యా ఎంతో ముఖ్యమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డిఎ2 ప్రభుత్వం లోక్సభలో తిరుగులేని ఆధిక్యంతో...
అందరి దృష్టి బెంగాల్ పైనే !
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరుగవలసిన ఎన్నికల షెడ్యూల్ను మార్చ్ 7న ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా ప్రకటించిన...
బెంగాల్ ఎన్నికల రణభేరి
బెంగాల్లో గెలవాలన్న బిజెపి కోరిక రహస్యమేమీ కాదు. యావద్దేశంలో బిజెపి ప్రభుత్వాలుండాలనే కోరిక ఎలాగూ ఉండనే ఉంది. దానికి తోడు ఇప్పుడు బెంగాల్లో గెలవడం రాజకీయ అవసరంగా కూడా మారింది. ఉత్తరాదిలో పార్టీకి...
కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే ఢిల్లీలోకి అనుమతి?
ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానికి వచ్చే ఐదు రాష్ట్రాలకు చెందిన సందర్శకులను కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు...
ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి
ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి
కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపు ఇచ్చారని, రాహుల్ గాంధీ ఉత్తరాది-దక్షిణాది మధ్య...
దేశంలో కొత్తరకం కరోనాలు
తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు
కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్లను గుర్తించినట్లు...
కరోనా పునర్విజృంభణ!
కరోనా మళ్లీ విజృంభిస్తున్నదనే సమాచారం, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోబోతున్న దశలో పిడుగుపాటు వంటి పరిణామం. తెల్లవారుతున్నదనిపించి తిరిగి చిమ్మచీకట్లు కమ్ముకుంటున్న సూచనలు కనిపించడం అమిత ఆందోళనకరం. కేరళ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్,...
భారత మాతకు వ్యవసాయమొక్కటే వ్యాపారం: సాగు చట్టాలపై రాహుల్ ధ్వజం
భారత మాతకు వ్యవసాయమొక్కటే వ్యాపారం
ప్రపంచం చూస్తోంది..కాని కేంద్రానికే పట్టడం లేదు
సాగు చట్టాలపై రాహుల్ గాంధీ ధ్వజం
వయనాడ్(కేరళ):వ్యవసాయం ఒక్కటే భారత మాతకు చెందిన వ్యాపారమని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.బిజెపి...
ప్రజలను కట్టడి చేయండి: కేంద్రం అత్యవసర లేఖలు
రాష్ట్రాలూ కరోనాపై హోషియార్
టెస్టుల డోసు పెంచండి, ప్రజలను కట్టడి చేయండి:కేంద్రం అత్యవసర లేఖలు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది....
తమిళనాడుపై శశికళ ప్రభావం!
జాతీయ స్థాయిలో తమకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్తో పొత్తు ఏర్పాటు చేసుకున్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బిజెపి నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. తమకు సొంతంగా...
తెలంగాణలో కొత్తగా 165 కరోనా కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం ఉదయం వరకు 165 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు చనిపోయారు. తెలంగాణ ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2.97...
కిరణ్ బేడీపై వేటు
పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్గా తెలంగాణ
గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో మునిగి తేలుతున్న లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై వటు...
భృతిపై కసరత్తు
ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలవుతున్న తీరుపై వివరాలు సేకరించిన ఆర్థిక శాఖ
అంతకంటే మెరుగైన విధానానికి వీలుగా నివేదికల రూపకల్పన
ప్రగతిభవన్ సమావేశంలో ప్రస్తావన
కేరళలో ఎస్ఎస్సి పాసైన మూడేళ్ల తర్వాత నుంచి 18-35ఏళ్ల...