Home Search
కేరళ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
కార్పొరేట్ బడ్జెట్!
పూర్తిగా స్వామి కార్యానికి అంకితమై పని చేయడం ఒక పద్ధతి కాగా, ఆ పేరుతో స్వకార్యాన్ని జరిపించుకోడం మరో విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి 2021- 22 బడ్జెట్ రూపకల్పనలో రెండో పద్ధతినే...
తెలంగాణలో కొత్తగా 118 మందికి కరోనా….
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 118 మందికి కరోనా వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 2.94 లక్షలకు చేరుకోగా 1601 మంది మృత్యువాతపడ్డారు. కరోనా...
కేంద్రం రైతులను చావు దెబ్బ కొట్టింది: రాహుల్ గాంధీ
కాల్పేట్ట(కేరళ): వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వివరాలేవీ రైతులకు తెలియదని, వాటి గురించి తెలిస్తే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన జరిగి ఉండేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం...
క్రీడల్లో ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు
న్యూఢిల్లీ: క్రీడల్లో ఏడుగురికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు వరించింది. వెటరన్ టిటి క్రీడాకారిణి మోమా దాస్ (బెంగాల్)తో పాటు రెజ్లర్ వీరేందర్ సింగ్ (హర్యానా) తదితరులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ప్రముఖ అథ్లెటిక్...
కీలక ఎన్నికలు
వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలు భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు గల దేశ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయనున్నాయి. ఇక్కడ,...
10 రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ
ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లోనూ : కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) సోమవారం వరకల్లా పది రాష్ట్రాల్లో నిర్ధారణ అయిందని కేంద్ర పశుసంవర్థకశాఖ వెల్లడించింది. ఈ నెల 10 వరకు కేరళ, రాజస్థాన్,...
యువత మన జాతి సంపద!
కొత్త సంవత్సరం 2021లోకి భారత్ అడుగుపెట్టింది. ఇటు నుంచి రాబోయే పది సంవత్సరాల పాటు దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఒఇఎస్) 2020లో ఒక నివేదికను...
బర్డ్ ఫ్లూ వణుకు
అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఆ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు
గ్రుడ్లు, చికెన్ బాగా ఉడికించి తినాలని సలహా
ఐరోపాలోనూ విబృంభిస్తున్న ఏవియన్ ఇన్ఫ్లూయంజా
చికెన్ దిగుమతిపై మధ్యప్రదేశ్లో నిషేధం
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని...
4 రాష్ట్రాలలో ప్రబలిన బర్డ్ఫ్లూ
కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్కు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాలలో ఏవియన్ ఇన్ఫ్లూయంజా లేదా బర్డ్ఫ్లూ ప్రబలినట్లు తేలిందని కేంద్రం బుధవారం ప్రకటించింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్...
అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ ఘటికలు మ్రోగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో చాలా పక్షలు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి...
ఒకే గ్యాస్ పైప్లైన్ గ్రిడ్తో దేశం అనుసంధానం
ఇంధన రోడ్మ్యాప్ ప్రకటించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఇంధన రంగానకి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. కేరళలోని కోచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరుకు నిర్మించిన 450 కిలోమీటర్ల...
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: పినరయి
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కేరళ సిఎం పినరయి విజయన్ తెలిపారు. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో రైతు ఆందోళనలో పినరయి పాల్గొన్నారు. ఈ...
రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై రైతాంగం కన్నెర్ర చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, యుపి,రాజస్థాన్,కేరళ రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. వేలాది రైతుల మార్చ్ ఫాస్ట్ ను పోలీసులు...
ఖాప్ చట్టాలు
దేశ ఆధిపత్య రాజకీయాల్లో వచ్చిన మార్పు, పరాకాష్ఠకు చేరిన హిందుత్వ శక్తుల ప్రాబల్యం రాజ్యాంగ మూల సూత్రాలకే ముప్పు తెచ్చే పరిణామాలకు దారి తీస్తున్నది. ఇది భారతీయ సమాజ సెక్యులర్ సభావాన్ని బలి...
ఇది హైదరాబాద్కే ఐకాన్: కెటిఆర్
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
త్వరలోనే కల సాకారం అవుతుంది
ప్రజలందరూ భాగస్వాములు కావాలి
పాలిటిక్స్లో క్లాస్, మాస్లకు మంత్రి కెటిఆర్ చేరువ
సుమతో మంత్రి కెటిఆర్ ప్రత్యేక ఇంటర్వూ
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఆ కల కూడా త్వరలోనే...
కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు....
సంపాదకీయం: ద్వంద్వ న్యాయ ప్రమాణాలు?
ఏ సిద్ధాంతాలకు, ఆలోచనలకు, ఆదర్శాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రాతినిధ్యం వహించే ఎటువంటి శక్తులు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజల మౌలిక హక్కులకు, స్వేచ్ఛలకు భంగం వాటిల్లకుండా చూసి వాటిని కాపాడే వజ్ర కవచాల్లాంటి...
ఆత్మరక్షణలో భాగంగానే మావోయిస్ట్ ఎన్కౌంటర్
తిరువనంతపురం: వాయనాడ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ అనుమానిత మావోయిస్ట్ మృతి చెందిన ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివరణ ఇచ్చారు. ఆత్మరక్షణలో భాగంగా థండర్బోల్ట్ ప్రత్యేక పోలీస్ దళం జరిపిన...
హత్యా రాజకీయాలపై అగ్గిపిడుగు
2017 అక్టోబర్ 24, మంగళవారం ఉదయం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప చలన చిత్ర దర్శకుణ్ణి కోల్పోయింది. ఆయన పేరు ఐ.వి. శశి (69) పలు భారతీయ భాషల్లో చలన...