Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
చైనాతో మరో పేచీ!
చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో...
లడక్ లడాయికి రెడీ?
యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం
డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు
అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక
న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంబడి భారతదేశం...
మరోసారి క్రీడాకారిణి పాత్రలో…
ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో తప్పనిసరిగా రష్మిక మందన్న పేరు ఉంటుంది. ఈ ఏడాది మొదట్లోనే మహేష్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది...
కస్టమర్లకు ఎస్బిఐ షాక్
ఎఫ్డి వడ్డీ రేట్లు మరో 0.40 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నెల రోజుల్లో రెండోసారి ఫిక్స్డ్ డిపాజిట్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి)పై వడ్డీ రేట్లను...
2021 వరకూ మనతోనే కరోనా..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ 2021 వరకూ మనతోనే ఉంటుందని ప్రపంచస్థాయి ప్రముఖ ఆరోగ్య నిపుణులిద్దరు తెలిపారు. వైరస్ ఇప్పట్లో తొలిగిపోదని, ఈ దశలో మనం చేయాల్సింది దీని వ్యాప్తిని కట్టడి చేయడమే అని...
టీ20 వరల్డ్ కప్ 2022కు వాయిదా!
మహమ్మారి కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్ లో జరగాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2022కు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక...
లాక్డౌన్ తర్వాత ముద్దు సీన్లలో నటించను!
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. లాక్డౌన్తో షూటింగ్స్ నిలిచిపోవడంతో సెలబ్రిటీలు ఎవరూ కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. అందరూ ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో...
ఐపీఎల్ ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతుంది: ధవన్
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పావులు కదుపుతోంది. తొలుత...
అమ్మ కోసం.. ఒంటరిగా ఢిల్లీ నుంచి బెంగళూరుకు బుడ్డోడు..
బెంగళూరు: లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో దేశీయ విమానయాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో తమ కుటుంబాలకు దూరంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా….
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరుకోగా 1635 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో ముంబయిలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయిలోని...
హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ ఇకలేరు
ఛండీగఢ్: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని పోర్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు....
అమెరికాలో రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
న్యూయార్క్: అమెరికాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా వైరస్తో అమెరికాలో ఇప్పటి వరకు లక్ష మంది చనిపోయారు. దీంతో న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక కవర్ పేజీపైనా కరోనాతో మృతి చెందిన వారి...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
భారత దేశంలోని మహానగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్...
అమెరికాలో చదువుకున్నోళ్లకే హెచ్1 బి అందలం
అక్కడి విదేశీ యువతకే అధిక ప్రాధాన్యం
వర్క్ వీసాలు, ఎల్ 1 వీసాల జారీలో భారీ మార్పులు
రెండు చట్టసభలలో బిల్లు ప్రతిపాదన
భారతీయ యువతకు భలే ఛాన్స్?
వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1...
దేశంలో కొత్తగా మరో 6,654 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,654 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
ఓసిఐ కార్డులున్నవారు స్వదేశానికి రావొచ్చు: హోంశాఖ
న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ కింద ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డులున్న భారతీయులను స్వదేశానికి రావడానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఓసిఐ కార్డులుండి మైనర్ పిల్లలున్నవారు,తల్లిదండ్రులు భారత్లో ఉన్న...
ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది: శక్తికాంత్ దాస్
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకులకు నగదు లభ్యత పెంచామని, గతంలో టర్మ్లోన్ల వాయిదాలపై మూడు నెలల మారటోరియం...
ప్రభాస్ కు జోడీగా అలియా భట్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రముఖ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని ప్యాన్ ఇండియా...
బికినీలో కరోనా రోగులకు సేవలు….
మాస్కో: ఓ నర్సు కరోనా రోగులకు బికినీ ధరించి వైద్యం అందిస్తోంది. దీంతో కరోనా రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రతి రోజు నర్సు డ్రెస్ వేసుకోవడంతో పిపిఇ కిట్లు దరించడంతో...
భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 5,609 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 132 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...