Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
కార్మిక చట్టాల్లో మార్పులు!
12 గంటల పాటు విధులు
వారంలో రెండు రోజుల పాటు సెలవు
ప్రతి 50 మంది కార్మికులకు ఒక ఆరోగ్య కార్యకర్త
ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ప్రభుత్వానికి అప్డేట్
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన అనంతరం కార్మిక చట్టాల్లో...
టిక్టాక్…ఆ వీడియో ఆపేయ్ …
న్యూఢిల్లీ : ఓ మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి దిగుతున్న దృశ్యంతో కూడిన టిక్టాక్ వీడియోపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్య్లు) స్పందించింది. దీనిని వెంటనే తొలిగించాలని ఆదేశించింది. ఈ వీడియో...
షరతులెందుకు?
ఎఫ్ఆర్బిఎం పెంచుతూ నిబంధనలతో ముందరి కాళ్లకు బంధాలు వేయడం సరికాదు
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, కేంద్రం అంకెల గారడీ : బి. వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచిన కేంద్ర ప్ర భుత్వం...
అదనంగా రూ.14,450 కోట్ల రుణం
ఎఫ్ఆర్బిఎం పరిమితి 5శాతానికి పెంచడంతో రాష్ట్రానికి వెసులుబాటు
నిబంధనలకు సులభంగా అర్హత సాధించనున్న తెలంగాణ
అయినా క్లిష్ట సమయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి
నెల కిందటే ఎఫ్ఆర్బిఎం పెంపుపై ప్రధానికి సిఎం కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్...
చికాగో నుంచి భాగ్యనగరానికి చేరుకున్న విమానం…
ఢిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా మోడీ ప్రభుత్వం ఇండియాకు తీసుకొస్తుంది. అమెరికాలోని చికాగో నుంచి బయలు దేరిన విమానం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. ప్రస్తుతం 168 మంది...
దేశంలో కరోనా విజృంభణ.. 90వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 90వేలు దాటాయి. భారత్ లో గత 24 గంటల్లో 120 మరణాలు, 4,987 కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
24 గంటల్లో 3,970 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,970 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్
పాన్ ఇండియా యాక్టర్ రానా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి మిహికా బజాజ్ని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ 35 ఏళ్ల నటుడు రెండు రోజుల్ క్రితం తన...
అఫ్ఘానిస్థాన్లో కొత్త అధ్యాయం
భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన...
భారత్లో 80 వేలు దాటిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
కరోనా… భర్త మృతదేహంతో భార్య 6 గంటలు ప్రయాణం….
లక్నో: కరోనా వైరస్ సోకిన భర్త మృతదేహంతో ఓ మహిళ ఆరు గంటలు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో లక్నో రైల్వే స్టేషన్లో జరిగింది. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 200 మందిని హోం...
భారత్లో 78వేలు దాటిన కరోనా కేసులు.. 134 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ మహమ్మారి విస్తరణ మాత్రం ఆగడం లేదు. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,722 కొత్త...
ఇంద్రగంటి దర్శకత్వంలో యంగ్ స్టార్ మూవీ
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించి.. ‘పెళ్లి చూపులు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు....
భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...
రానా ప్రేమ, పెళ్లిపై సురేష్ బాబు కామెంట్స్..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రానా తనకు కాబోయే భార్యను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్రేమను అంగీకరించిందంటూ రానా మంగళవారం తన...
24 గంటల్లో 3,525 కొత్త కరోనా కేసులు.. 122 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రాకాసి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,525 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2
16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ
31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు
మొదటి దశలో చేరుకున్న 6000 మంది
న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...
20 లక్షల కోట్లు
లాక్డౌన్ 4.0
‘స్వయం సమృద్ధ భారత్ అభియాన్’ పేరిట భారీ ఆర్థిక ప్యాకేజీ
దేశ జిడిపిలో ఇది 10 శాతం
కొత్త రూపురేఖలతో నాలుగో దశ లాక్డౌన్
ప్యాకేజీతో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం, భారత పారిశ్రామిక...
ప్రేయసిని పరిచయం చేసిన రానా… శుభాకాంక్షలు చెప్పిన చిరు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా తన ప్రేయసిని పరిచయం చేశాడు.తన ప్రపోజల్కి ఆమె ‘ఎస్’ అన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు వారి ఫోటోను పంచుకున్నారు. రానా మనసు దోచిన...