Home Search
కేరళ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జాగ్రత్తలు పాటిస్తూ పండగ జరుపుకోండి: మంత్రి ఈటల
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు...
కరోనా వ్యాక్సిన్ కు రూ.50 వేల కోట్లు
న్యూఢిల్లీ: చైనా తరువాత అత్యధిక జనాభా కలిగిన భారత్లో కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటు లోకి తీసుకురాడానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్టు అనధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు...
మీ గుండెకు అండ
బస్తీ దవాఖానాల్లో 60 రకాల వైద్య పరీక్షలు
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం
ఆరోగ్యశాఖ కృషితోనే కరోనా తీవ్రత తగ్గింది
వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తాం
కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఈటల, కెటిఆర్
మన...
మా అంచనాలే కరెక్ట్
సెప్టెంబరులో పాజిటివ్ రేట్ 4 శాతానికి పడిపోయింది
98 శాతం సాధారణ జనజీవనాన్ని చూస్తున్నాం
ప్రభుత్వ, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ బెటర్
మీడియా సమావేశంలో వెల్లడించిన డిహెచ్, డిఎంఇలు
మన తెలంగాణ/హైదరాబాద్...
దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో ఒక లోక్సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలియచేస్తూ ఎన్నికల షెడ్యూల్ను...
నాస్తికోద్యమ వీరుడు పెరియార్
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి...
దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(19) శివైక్యం
తిరువనంతపురం: ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(79) శివైక్యం చెందారు. కేరళలోని ఎడనీర్ మఠ్లోని ఆదివారం కేశవానంద భారతి తుదిశ్వాస విడిచారని పోలీసులు తెలిపారు. 1973లో కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన భూమిని ప్రభుత్వం...
జిఎస్టి పరిహారంలో ఆప్షన్లు లేవు
కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం
నిర్మలా సీతారామన్కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
అసమ్మతి అంటే కాంగ్రెస్కు గిట్టదు
ప్రజాస్వామ్య వికాసానికి సుస్థిరమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా విధానాల గురించి ప్రశ్నించే వారు...
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి
కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి
మరో 53 మంది కూలీల గల్లంతు
భారీ వర్షాలకు కేరళ టీఎస్టేట్లో ఘోర దుర్ఘటన
కోచ్చి: భారీ వర్షాల కారణంగా ఇదుక్కి జిల్లా మున్నార్ కొండ ప్రాంతంలోని తేయాకు ఎస్టేట్లో...
దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో ఒక్కరోజే 45,720 కేసులు, 1,129 మరణాలు
30 వేలకు చేరువలో మరణాలు, 1.5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
రెండో రోజూ 29 వేలకు పైగా రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అందరూ ఊహించినట్లుగానే...
సంపాదకీయం: సంక్షోభంలో యువత
పూర్తి ఆన్లైన్ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కువైట్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!
వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన...
7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు
న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
ఏనుగు మృతి ప్రమాదవశాత్తు జరిగిందే
కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : టపాకాయలు నింపిన పండు తినడం వల్ల గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందడం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ...
ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్
కేరళ: పాలక్కాడ్ జిల్లా ములప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో ఒకరిని అరెస్టు చేశామని కేరళ అటవీశాఖ మంత్రి కె.రాజు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన నిందితులను అరెస్టు చేస్తామని కేరళ మంత్రి...