Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
ఎలాన్ మస్క్ కొడుకు పేరులా ఉండాలి
ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్పై ట్విట్టర్లో ఎస్బిఐ సూచన
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడి పేరు వైరల్గా మారింది. కారణం మస్క్ తన కొడుకు పేరును విభిన్నంగా X AE A-12 పెట్టడమే....
7 విమానాలల్లో అమెరికా నుంచి భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద విమానాల ద్వారా రప్పించడానికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. గల్ఫ్, బ్రిటన్ నుంచి భారతీయులు ఈ పాటికే తరలివచ్చారు....
62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు జవాన్లలో కరోనా కేసుల సంఖ్య 234కు చేరుకుంది. ఢిల్లీలో ఉన్న జవాన్లలో 95...
యాదాద్రి జిల్లాలో నలుగురికి కరోనా
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని రోజులు గ్రీన్ జిల్లాగా ఉన్న యాద్రాద్రి కరోనా కేసులు వెలుగు చూడడంతో ఎం ఆత్మకూరు మండలాన్ని రెడ్ జోన్...
గత 24 గంటల్లో భారత్లో 127 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 3,277 కోవిడ్-19 కేసులు, 127 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
వారం రోజులు ముందుగా సురక్షితంగా వచ్చేశాం
రామ్ పోతినేని హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్’. ఫిబ్రవరిలో ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ ఇటలీలో జరిగింది. కరోనాతో అల్లాడుతున్న ఇటలీ గురించి... అక్కడ ఈ వైరస్ సోకడానికి...
జూన్ 14 నుంచి ఆన్లైన్లో ఎల్శాట్ పరీక్ష
న్యూఢిల్లీ : 2020 ఎల్శాట్ఇండియా ప్రవేశ పరీక్షను ఈ ఏడాది జూన్ 14 నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్నారు. కొవిడ్19 వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్(ఎల్శాక్)...
వైవిధ్యమైన లుక్ – బాడీ లాంగ్వేజ్తో
‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ భారీ లెవెల్ లోనే రూపొందించి వరల్ వైడ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి, - సాహో లాంటి...
24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
విదేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ : పుణ్య శ్రీవాస్తవ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. రెండు లక్షల యాబై వేల మందిని ప్రత్యేక రైళ్ల...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
కరోనాపై చైనా విజయం: ఉత్తర కొరియా అధినేత కిమ్
ఉత్తర కొరియా: కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో చైనా విజయం సాధించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసించారు. కరోనాను నియంత్రించిన తీరు చాలు బాగుందని చైనా అధ్యక్షుడు...
భారత్లో విజృంభిస్తున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య,...
ఆకలితో ఉండొద్దని బియ్యంతో పాటు నగదు: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: కరోనా సమయంలో సిఎం కెసిఆర్ పేదలను ఆదుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చ జరిగింది....
కరోనాతో ఎఎస్ఐ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్ఐ (50) కరోనా వైరస్తో మృతి చెందాడు. సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
దేశంలో 52,952కి చేరిన కరోనా కేసులు.. 1,783 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు యాభై వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 89 మరణాలు, 3,561 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్
దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో పోరాట సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ’స్టూడెంట్ నెం.1’ నుండి సింహాద్రి, సై, విక్రమార్కుడు, మగధీర, బాహుబలి... ఇలా ప్రతి...
సౌతిండియాలోనే నం.1
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ అరుదైన రికార్డు అందుకున్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని 7 మిలియన్స్కి పెంచుకొని ఆ రికార్డు అందుకున్న మొదటి సౌతిండియన్ స్టార్గా రికార్డులకు ఎక్కారు. సౌతిండియా మొత్తంలో...
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: రెండు రోజుల స్టాక్మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...
భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్
ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు
రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని
మూడు, నాలుగు స్థానాల్లో శివ్నాడార్, ఉదయ్ కోటక్
సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి
బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది
ఫోర్బ్ జాబితా 2020...