Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీ: కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న...
అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: ప్యాట్ కమ్మిన్స్
సిడ్నీ: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెం.1 బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. ఏ బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేయడం కష్టమనే విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ)తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను టీం ఇండియా...
క్రరోనాపై ఇది జనతాపోరు
మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
ప్రపంచానికి భారత్ ఆదర్శం
మన ఘన విజ్ఞానానికి ప్రచారం
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ...
కొద్ది వారాల్లోనే కరోనాకు సీరమ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండు మూడు వారాల్లో ప్రారంభిస్తామని పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆదివారం వెల్లడించింది. మనుషులపై ఈ వ్యాక్సిన్...
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించడానికి సన్నాహాలు
న్యూఢిల్లీ : విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రావాలని ఎదురు చూస్తున్న భారతీయులను లాక్డౌన్ తరువాత రప్పించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈమేరకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్ఇండియా,...
ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా
లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
వితరణశీలురకు విన్నపం
లోకాన్ని ఏ వ్యాధి, ఉపద్రవం ముంచక ముందే నిరుద్యోగం, ఉపాధి లేమీ విపరీతంగా ఉండేవి. ఇప్పుడు కాలు బయట పెట్టడానికి వీలులేని కరోనా లాక్డౌన్లో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకుంటేనే గుండె...
క్రికెట్ కంటే చదువు ముఖ్యం: కపిల్దేవ్
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో క్రికెట్ బదులు ప్రతి ఒక్కరూ విద్యార్థుల చదువు గురించి ఆలోచించడమే ఉత్తమమని భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. కరోనా వల్ల ఎన్నో రంగాలు...
ఎన్నో కొత్త పాఠాలు
స్వావలంబన, ఆత్మస్థైర్యం నేర్పిన కరోనా
బాగా పారిన ‘దో గజ్కీ దూర్’
కరోనాతో గ్రామీణ జనం పోరు
గ్రామ సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ
న్యూఢిలీ: కరోనాను ఎదుర్కొవడంలో గ్రామీణ భారతం సమున్నత...
లాక్డౌన్ నుంచి పలు మినహాయింపులు: కేంద్రం
ఢిల్లీ: లాక్డౌన్ నుంచి కేంద్రం పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిక్ షాపులు, రోడ్డు నిర్మాణ పనులకు, సిమెంట్ యూనిట్లు, ఫ్యాన్ల తయారీకి మినహాయింపు ఇచ్చింది. రెండు వారాలుగా 78 జిల్లాల్లో...
రాహుల్.. పిపిఇలపై అసత్యాలొద్దు
మీరు చెప్పిన దానికి వందరెట్లు అధికంగా ఉన్నాయని నిరూపిస్తే క్షమాపణ చెబుతారా? ట్విట్టర్లో కెటిఆర్ సవాల్
మనతెలంగాణ /హైదరాబాద్: తెలంగాణలో ఉన్న పిపిఇ కిట్ల సంఖ్యపై ఇండియా టూడే గ్రూప్ పాత్రి కేయులు రాహుల్...
ఆదుకునేవారు అన్నదాతలే
ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్డౌన్లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
రూ.2వేల కోట్ల రుణం
బాండ్ల అమ్మకం, సెక్యూరిటీ ద్వారా ఆర్బిఐ నుంచి అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
వేలంలో పాల్గొన్న ఎపి, యుపి, తమిళనాడు, సిక్కిం, మిజోరాం
మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
‘కరోనాను తరిమేస్తాం..’ మెగా ఫ్యామిలీ సందేశం
హైదరాబాద్: కరోనా మహమ్మారిపై దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. కరోనా వైరస్ పై పజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండియా టాప్ స్టార యాక్టర్స్...
లాక్డౌన్ – 2
ఊహించిందే జరిగింది, ఉత్కంఠతో ఎదురుచూసిన ఏప్రిల్ 14 నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. లాక్డౌన్ 2ను ప్రకటించారు. అయితే ఆయన ఈ నెల 30వ తేదీ దగ్గర...
అడ్డంకులు తొలగితేనే ప్లాస్మా థెరపీ
ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నయమైన దాత ప్లాస్మాతో కనీసం ఇద్దరు.. గరిష్టంగా ఐదుగురికి చికిత్స
మూడు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారంటున్న వైద్య నిపుణులు
రక్తంలోని ప్లాస్మానే తీసుకుంటారు,
మళ్లీ దాతకే బ్లడ్
మన తెలంగాణ/హైదరాబాద్...
24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
ఆ స్టార్ మూవీలో అందచందాలు హైలైట్గా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి ఓ డియర్, -...