Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
‘కరోనాను తరిమేస్తాం..’ మెగా ఫ్యామిలీ సందేశం
హైదరాబాద్: కరోనా మహమ్మారిపై దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. కరోనా వైరస్ పై పజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండియా టాప్ స్టార యాక్టర్స్...
లాక్డౌన్ – 2
ఊహించిందే జరిగింది, ఉత్కంఠతో ఎదురుచూసిన ఏప్రిల్ 14 నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. లాక్డౌన్ 2ను ప్రకటించారు. అయితే ఆయన ఈ నెల 30వ తేదీ దగ్గర...
అడ్డంకులు తొలగితేనే ప్లాస్మా థెరపీ
ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నయమైన దాత ప్లాస్మాతో కనీసం ఇద్దరు.. గరిష్టంగా ఐదుగురికి చికిత్స
మూడు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారంటున్న వైద్య నిపుణులు
రక్తంలోని ప్లాస్మానే తీసుకుంటారు,
మళ్లీ దాతకే బ్లడ్
మన తెలంగాణ/హైదరాబాద్...
24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
ఆ స్టార్ మూవీలో అందచందాలు హైలైట్గా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి ఓ డియర్, -...
పోలీసుల సేవలు భేష్
మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాపించకుండా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎదుట శనివారం...
‘పుష్ప’ స్పెషల్ సాంగ్లో కియారా?
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా ఫస్ట్ లుక్స్ను ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫస్ట్ లుక్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక...
శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...
కరోనా మృతులు లక్షకు చేరువలో….
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...
కరోనా కాటు
కార్మికులు, ఉద్యోగుల బతుకు భారమే
కడు పేదరికంలోకి భారత్లో 40 కోట్ల మంది శ్రామికులు
ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల మంది ఉద్యోగాలు ఉఫ్?
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) నివేదిక హెచ్చరిక
న్యూయార్క్: కరోనా వైరస్ దెబ్బతో భారతదేశంలో...
గాంధీ ఆసుపత్రిలో చికిత్స అద్భుతంగా ఉంది
వైద్య సిబ్బందికి సలామ్
కొవిడ్ 19 రోగులు ఆందోళన చెందవద్దు
ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది
ప్రజలు బాధ్యతగా లాక్డౌన్కు సహకరించాలి
మన తెలంగాణ ఇంటర్వులో కరోనా బాధితుడు 16 అఖిల్ వెల్లడి
మన తెలంగాణ /హైదరాబాద్: “ప్రభుత్వ...
పేదల కడుపు నింపుతున్న ఎంపి సంతోష్
ఎంఎల్ఎ. సుంకె రవిశంకర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీలకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా నిత్యఅన్నదానం చేస్తూ...
ఊర మాస్ లుక్ లో ‘స్టైలీష్ స్టార్’.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది
హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది. బన్నీ, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూడవ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా...
దేశవ్యాప్తంగా టాప్ 25 ఐపిఎస్లలో డిజిపికి చోటు
హైదారాబాద్ : భారతదేశ వ్యాప్తంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులలో రాష్ట్ర డిజిపి ఎం మహేందర్రెడ్డికి స్థానం లభించింది. ఫేమ్ ఇండియా, పిఎస్యు...
ఏ శాఖలో… ఎంత డిపాజిట్లు!
తక్షణమే వివరాలు ఇవ్వాలని కోరిన రాష్ట్ర ఆర్థిక శాఖ
సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ల వారీగా పంపాలని ఆదేశాలు
గత డిసెంబర్ నాటికి రూ.6 వేల కోట్లు డిపాజిట్లు
ఘోరంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆదాయం.. రోజుకు...
కరోనాతో భారత సంతతి విలేకరి మృతి
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు. కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్...
విరాళాలకు పన్ను మినహాయింపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు ఇచ్చే డబ్బుకు ఆదాయపన్ను మినహాయింపు ఉందని రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...
కరోనాపై సిఎం కెసిఆర్ దేశానికే దిశానిర్ధేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా క్రియాశీల కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని అంతర్జాతీయ వైద్యనిపుణులు, హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి అన్నారు....
బి.టెక్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
మూడు నెలల పాటు ఉచితం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొయెంప్ట్ ఎడు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చింది....