Thursday, September 19, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search
Pushpa Team to plan shoot at Marredpally Forest

ఊర మాస్ లుక్ లో ‘స్టైలీష్ స్టార్’.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది

  హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ బర్త్ డే గిఫ్ట్ అదిరింది. బన్నీ, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్ లో మూడవ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా...
DGP Mahender Reddy Press Meet on GHMC Elections

దేశవ్యాప్తంగా టాప్ 25 ఐపిఎస్‌లలో డిజిపికి చోటు

  హైదారాబాద్ : భారతదేశ వ్యాప్తంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులలో రాష్ట్ర డిజిపి ఎం మహేందర్‌రెడ్డికి స్థానం లభించింది. ఫేమ్ ఇండియా, పిఎస్‌యు...

ఏ శాఖలో… ఎంత డిపాజిట్లు!

  తక్షణమే వివరాలు ఇవ్వాలని కోరిన రాష్ట్ర ఆర్థిక శాఖ సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వారీగా పంపాలని ఆదేశాలు గత డిసెంబర్ నాటికి రూ.6 వేల కోట్లు డిపాజిట్లు ఘోరంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆదాయం.. రోజుకు...
Journalist

క‌రోనాతో భార‌త సంత‌తి విలేకరి మృతి

  న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్‌తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు.  కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్...

విరాళాలకు పన్ను మినహాయింపు

  హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు ఇచ్చే డబ్బుకు ఆదాయపన్ను మినహాయింపు ఉందని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...
Don't Move coal from Bhupalpally: Vinod Kumar

కరోనాపై సిఎం కెసిఆర్ దేశానికే దిశానిర్ధేశం

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా క్రియాశీల కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని అంతర్జాతీయ వైద్యనిపుణులు, హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి అన్నారు....
Corona

బి.టెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

మూడు నెలల పాటు ఉచితం మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొయెంప్ట్ ఎడు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్‌లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చింది....

ఇఎంఐల వాయిదాకు ఓకే..

  రేపటి నుంచే 3 నెలల మారటోరియం అమలు కస్టమర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాలు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రకటనలు న్యూఢిల్లీ: గృహ, వాహన, పంట రుణాలతో సహా అన్ని రకాల టర్మ్‌లోన్లపై మూడు నెలల మారటోరియం...

నేటి నుంచి ఆరు బ్యాంకుల లోగోలు మారతాయ్

  న్యూఢిల్లీ: నేటి నుంచి పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం అమల్లోకి రానున్న తరుణంలో వాటి లోగోలు మారతాయి. ఈ బ్యాంకుల విలీనానికి శనివారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1...
Marriage

పెళ్లి చేసుకుంటానని నమ్మించి…. రూ.4.6 లక్షలతో…

  బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ దగ్గర ఇంగ్లాండ్ చెందిన వ్యక్తి రూ.4.6 లక్షలు కొట్టేసిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంగ్లాండ్‌కు చెందిన మైఖేల్...
Rohit Sharma

కరోనాపై పోరుకు రోహిత్ శర్మ భారీ విరాళం

  ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ...
Telangana cabinet to meet at 2 pm on sunday

రైస్ బౌల్ మనదే

  త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం...
Joe Diffie

కరోనాతో ఫేమస్ సింగర్ కన్నుమూత

  న్యూయార్క్: ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అమెరికాలో ఫేమస్ సింగర్ జో డిప్ఫే కరోనా వ్యాధితో మృత్యువాతపడ్డాడు. చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడి చనిపోయారు. ఒక్లమాకు చెందిన...
Kohli and Anushka

కరోనా బాధితులకు కోహ్లీ, అనుష్క దంపతుల సాయం

  న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ-19)​పై దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఎంతో మంది సినీ, వ్యాపార, క్రీడా, ప్రజాప్రతినిధులు తమ వంతు సహాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందించడానికి ముందుకువస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా కెప్టెన్...

దేనికైనా రెడీ

  లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
prisoner

శానిటైజర్ తాగి ఖైదీ మృతి

  తిరువనంతపురం: ఓ ఖైదీ శానిటైజర్ తాగి చనిపోయిన సంఘటన కేరళలోని పళక్కడ్ జైలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలో కరోన వైరస్ వేగంగా వ్యాపించడంతో శానిటైజర్స్, మాస్క్‌ల కొరత ఏర్పడింది....
Owaisi

మసీదులకు వెళ్లకండి… ఇంట్లోనే నమాజు చేయండి: ఒవైసి

  హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్‌డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్‌డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి...

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

 కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...

బ్యాంకుల పనివేళల్లో మార్పులు

  హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు గంటల పాటే విధులు నిర్వహించాలని నిర్ణయించాయి. కరోనా వైరస్ ప్రభావంతో అన్నిరంగాలు అతలాకుతలం అవుతున్నాయి....
Coronavirus

భారత్ @ 511

    వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్  3,92,336 మందికి సోకగా 17,147 మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో 511 మందికి కోవిద్19 సోకగా 10 మంది చనిపోయారు. ఇండియాలో 37 మంది...

Latest News

భారత్ 339/6