Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు
నిబంధనలను తగ్గించండి
ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం...
2021లో భారత్లో తొలి యాపిల్ స్టోర్
యాపిల్ సిఇఒ టిమ్ కుక్
న్యూఢిల్లీ: త్వరలో భారత్లో యాపిల్ స్టోర్ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్లో తొలి యాపిల్ స్టోర్ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో...
గ్రీన్ ఛాలెంజ్
హైదరాబాద్ ః రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అప్రతిహతంగా కొన సాగుతోంది. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. వారు భాగస్వాములవ్వడమే కాకుండా పది మందికి...
మంచి నీటిపై అధికారుల నిఘా
వాటర్ బాటిల్స్ విక్రయాలపై బిఐఎస్ ప్రత్యేక దృష్టి
ఫేక్ బ్రాండ్లను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు
ఇప్పటికే హైదరాబాద్ రీజన్లో 717 శాంపిల్స్ సేకరణ
110 అన్సేఫ్, 15 కంపెనీలు లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు...
బ్యాంకుల విలీనం కొనసాగుతుంది
న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...
మొక్కలు నాటిన వెల్స్ ఫర్గో సెంటర్ హెడ్
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా వెల్స్ ఫర్గో (Wells Fargo) కంపెనీ సెంటర్ హెడ్ శ్రీధర్ చుండురి బుధవారం మొక్కలు నాటారు. సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్ను శ్రీధర్...
ప్రభాస్ ఫాన్స్ ను సర్ ప్రైజ్ చేసిన వైజయంతి మూవీస్..
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది వైజయంతి మూవీస్ బ్యానర్. ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ 50...
వరుస హిట్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్తో ప్రభాస్ చిత్రం?
వరుసగా రెండు బ్లాక్బస్టర్లు కొట్టి అందరి కళ్లలో పడ్డాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఛలో,- భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కొట్టేయడంతో అతడి పేరు టాలీవుడ్లో మార్మోగుతోంది. మాటల...
‘పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలి’
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ రఘు బొడ్డుపల్లి ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి SYNCHRONY INDIA కార్పొరేట్ హెడ్...
దేశవ్యాప్తంగా మెట్రో సిటీలలో ఎఫ్45 సేవల విస్తరణ
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో పుట్టిన ఎఫ్45 శిక్షణను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు తాము కృషి చేస్తున్నామని ఎఫ్ 45 కలెక్టివ్ ఫిట్నెస్ కోఫౌండర్స్ సంజయ్రెడ్డి, ప్రీత్ గోనాలు హైదరాబాద్లో మీడియాకు వెల్లడించారు. 45...
నమస్తే భారత్
‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి,...
కొత్త చరిత్ర ఆరంభమైంది: ప్రధాని మోడీ
గాంధీనగర్: మోతెరా స్టేడియంలో కొత్త చరిత్ర ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమం ఇరుదేశాల జాతీయగీతాల ఆలాపనతో ప్రారంభమైంది.ఈ సందర్భంగా ప్రధాని...
అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది: ట్రంప్
గాంధీనగర్: అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో భారతీయునులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ''మోతెరా...
భిన్నత్వంలో ఏకత్వమే
విధి నిర్వహణలో అంకిత భావం అవసరం
మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి
పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి
20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...
మాహిష్మతి రాజ్యంలో ట్రంప్.. ఫన్నీ వీడియో వైరల్
అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమరేంద్ర బాహుబలిగా అవతారమెత్తి శత్రువులను చీల్చిచెండాతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 24న తన భార్య, కూతురు,...
రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే
డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి
అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య
అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి
మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా
మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38)...
ట్రంప్తో కూతురు, అల్లుడు
భారత్లో అధికారిక పర్యటనకు ట్రంప్ దాదాపుగా సకుటుంబ సరిపరివారంగా వస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీలలో ఆయన భారత్ పర్యటన ఉంది. వాణిజ్య ఇతరత్రా రంగాలపై సంప్రదింపులు పక్కన పెడితే అహ్మదాబాద్లో...
దిగ్విజయంగా దూసుకెళ్తోంది..
హుజూర్నగర్లో మొక్కలు నాటిన మంత్రి జగదీష్రెడ్డి, ఎంపి సంతోష్ సహా పలువురు నేతలు,
మదురై కోయిల్పట్టిలో మొక్కలు నాటిన నటి ప్రియమణి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
ఎంపి సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ నోటీసు
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి సుజనా చౌదరికి చెందిన రూ.400కోట్లు విలువైన ఆస్తుల వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా(చెన్నై కార్పొరేట్ బ్రాంచ్) గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో మార్చి 21న...