Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
పాండిచ్చేరి టు ఆక్స్ఫర్డ్
జెఎన్యు హింసాకాండపై దేశ విదేశీ వర్సిటీల్లో నిరసనల వెల్లువ
న్యూఢిల్లీ : జెఎన్యులో ఆదివారం సాయంత్రం చెలరేగిన హింసాకాండ దేశ విదేశాల్లోని యూనివర్శిటీల్లో ఆందోళనల ప్రకంపనలకు దారి తీసింది. దేశం లోని పాండిచ్చేరి యూనివర్శిటీ...
బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా
1983లో ప్రపంచ క్రికెట్లో ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ కపిల్దేవ్. ఈ అసాధారణ జర్నీని ‘83’ చిత్రంగా దర్శకుడు కబీర్ఖాన్ వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇక సోమవారం కపిల్దేవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా...
హాంకాంగ్కు రూ.1038 కోట్ల నల్లడబ్బు చెల్లింపు
న్యూఢిల్లీ: 2014-15లో రూ.1038 కోట్ల నల్లడబ్బును 48 సంస్థలకు చెందిన 51 కరెంటు అకౌంట్ల ద్వారా హాంకాంగ్కు చెల్లించినట్టు సిబిఐ గుర్తించింది. ఈ సంస్థల్లో ఎక్కువ సంస్థలు చెన్నైకు చెందినవారిగా బయటపడినట్టు సిబిఐ...
నేడే మ్యూజికల్ ఫెస్టివల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని...
గల్ఫ్లో ట్రంప్ చిచ్చు
యుద్ధ మేఘాలు
బాగ్దాద్పై అమెరికా దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక అధికారి మృతి
తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్ అధినేత
అమెరికా ఇరాన్ల మధ్య ఇంతకాలం నివురగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా భగ్గుమన్నది....
నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి
హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...
సావర్కర్-గాడ్సే మధ్య ఆ సంబంధం ఉంది….
భోపాల్: మధ్యప్రదేశ్లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ అనే కార్యక్రమంలో భాగంగా వీర్ సావర్కర్పై ఓ బుక్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 'హౌ బ్రేవ్ వాజ్ వీర సావర్కర్' అనే...
వినియోగదారులకు శుభవార్త.. రూ.130 చెల్లిస్తే 200 ఛానెల్స్
బిజినెస్ : కేబుల్ ఛార్జీలను భారీగా తగ్గించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI. కొత్త సంవత్సరం రోజున కేబుల్ టివి వినియోగదారులకు ట్రాయ్ ఈ శుభవార్త చెప్పింది. సవరణలతో కొత్త టారిఫ్ను...
మాల్యా చరాస్తులను విక్రయించండి…
ముంబై: బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన చరాస్తులను విక్రయించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు గాను మాల్యా చరాస్తులను...
వాల్మార్ట్ డిప్యూటీ సిఇఒగా సమీర్ అగర్వాల్
న్యూఢిల్లీ: రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ అగర్వాల్కు పదోన్నతి కల్పిస్తూ డిప్యూటీ సిఇఒగా నియమించింది. బుధవారం నుంచి అగర్వాల్ నియామకం అమల్లోకి వచ్చింది. వాల్మార్ట్ ఇండియా సిఇఒ...
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: హీరో సందీప్ మాదవ్
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చేస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ను...
సిఎఎపై 100 సంస్థల ఐక్యపోరాటం
ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు దేశంలోని దాదాపు 100 సంస్థలు సోమవారం నాడిక్కడ ఒక జాతీయ సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. సిఎఎ, జాతీయ...