Home Search
కరోనా వైరస్ పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
అమాంతం పెరిగిన కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటింది. ముందు రోజు...
పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్
రేపటి నుంచి స్కూళ్లు తెరిస్తే చిన్నారులకు సోకే ప్రమాదం
పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన ప్రారంభించాలంటున్న టీచర్లు
రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విద్యాధికారులు వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా...
దేశంలో కొత్తగా 4518 కరోనా కేసులు….
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో మళ్లీ భయం ఏర్పడింది. గతం 24 గంటల్లో 4518 కరోనా...
తెలంగాణలో కొత్తగా 63 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నుంచి తాజాగా 47 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 563 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన...
మళ్లీ ఉనికి చాటుతున్న కరోనా మహమ్మారి
గత ఐదురోజులు నుంచి పెరుగుతున్న పాటిజివ్ కేసులు
వాతావరణ ప్రభావంతో విస్తరించవచ్చని వైద్యులు వెల్లడి
నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు
నిర్లక్ష్యం చేస్తే నాలుగోవేవ్ తప్పదని అధికారుల హెచ్చరికలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా...
దేశంలో కొత్తగా 3,962 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,962 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 26 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 2,697...
ప్రియాంక గాంధీకి కరోనా…
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. జ్వరంతో పాటు స్వల్పంగా ఒళ్లు నొప్పులు ఉండడంతో కరోనా నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. తాను హోమ్ క్వారంటైన్లో...
సోనియా గాంధీకి కరోనా పాజిటివ్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. సోనియా గాంధీకి జలుబుతో స్వల్పంగా జ్వరం ఉండడంతో కరోనా నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం సోనియా...
2685 కరోనా పాజిటివ్ కేసులు
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2685 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 33 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు...
నిన్నటికంటే 24 శాతం అధికంగా కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు నిన్నటికంటే 24 శాతం అధికంగా నమోదయ్యాయి. బుధవారం 4.52 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, 2628 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందు రోజు...
2 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : ఆదివారం 2.94 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 2022 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఆదివారం 2,099 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4.31 కోట్ల మందికి పైగా కరోనా...
దేశంలో కొత్తగా 2022 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2022 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 46 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల...
దేశంలో కొత్తగా 2841 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 2841 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా తొమ్మిది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా...
బిల్ గేట్స్కు కరోనా పాజిటివ్
సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను బూస్టర్ డోస్ తీసుకున్న తేలికపాటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. పూర్తిగా కోలుకునే...
దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3545 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 27 మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య 4.30 కోట్లకు...
పటియాలా లా యూనివర్శిటీలో కరోనా కలకలం
దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ : పంజాబ్ లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా (ఆర్జీఎన్యూ) లో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ 60 మంది...
కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 3 వేలకు పైగానే వెలుగు చూసిన కొత్త కేసులు , తాజాగా 2500 కు దిగి రావడం కాస్త ఊరట...
దేశంలో కొత్తగా 3377 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 3377 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 60 మంది మృతి చెందారు....
24 గంటల్లో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మూడు వేల మందికి వైరస్ సోకగా, ఒక్క ఢిల్లీ లోనే 1300 కు పైగా కేసులొచ్చాయని గురువారం కేంద్రం తెలిపింది....
కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం…
ఇతర రాష్ట్రాల ప్రభావంతో వైద్యశాఖ ముందస్తు జాగ్రత్తలు
ఆరోగ్య కేంద్రాల వద్ద సరిపడ టీకా నిల్వలు అందుబాటులో
ఇప్పటివరకు వేసుకోని వారు త్వరగా తీసుకోవాలని వైద్యుల సూచనలు
నిర్లక్షంగా ఉంటే వైరస్ సోకిన వారికి ఆరోగ్యపరమైన సమస్యలు...