Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
సెలవులోస్తే కరోనా టెస్టులు బంద్…
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం రోగులను త్వరగా గుర్తించేందుకు టెస్టుల సంఖ్య పెంచింది. ప్రధాన ఆసుపత్రులతో పాటు 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో పరీక్షలు నిర్వహిస్తుంది. జూలై 11...
కరోనా టెస్టుల ధరలు పెంచిన ప్రైవేటు ఆసుపత్రులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు వైద్య సేవలు చేసేందుకు అనుమతి ఇచ్చి వైద్యశాఖ ధరలు ప్రకటించింది. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇదే అవకాశంగా...
వలసకూలీలతో కరోనాకు రెక్కలు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారికి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ఎంత శ్రమించిన వైరస్ ఏదో రూపంలో విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తగ్గినట్లే తగ్గి పుంజుకోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ...
దేశంలో 34లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 34 లక్షలను దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 76,472 కొత్త కోవిడ్-19 కేసులు, 1,021 మరణాలు నమోదైనట్టు...
రాష్ట్రంలో కొత్తగా 2,795 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవు తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,795 కొత్త పాజిటివ్ కేసులు, 8 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్...
రాష్ట్రంలో కొత్తగా 2,579 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 52,933 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 2,579 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం...
ఎపిలో 3వేలు దాటిన కరోనా మరణాలు.. ఒక్కరోజే 95మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఏకంగా 3 లక్షలు దాటింది. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9393 పాజిటీవ్ కేసులు...
దేశంలో 26లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో గత 24గంటల్లో 57,982 కొత్త కోవిడ్-19 కేసులు,941 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
గడచిన 24 గంటల్లో 944 మంది మృతి
63,490 కొత్త పాజిటివ్ కేసులు
26 లక్షలకు చేరువలో మొత్తం కేసులు
72 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు కలవర పెడుతోంది....
ఎపిలో కొత్తగా 9,996 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 55,692 నమూనాలను పరీక్షించగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 82 మరణాలు నమోదైనట్టు వైద్య...
తెలంగాణలో మరో 1,931 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,931 కొత్త కోవిడ్-19 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్...
కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్కు కరోనా
న్యూఢిల్లీ: కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు...
తెలంగాణలో కొత్తగా 1,896 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణను కరోనా వైరస్ భయపెడుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కొత్త కరోనా పాజిటివ్ కేసులు.. 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19...
కరోనాతో ఏఆర్ డీఎస్పీ శశిధర్ మృతి
మహబూబాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా విజృంభణ కోనసాగుతోంది. ఈ మమమ్మారిని కట్టడి చేసే యత్నంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు పోలీసులు. తాజాగా డీఎస్పీ శశిధర్ కరోనాతో మృతి చెందాడు. ప్రస్తుతం...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆస్పత్రికి వెళ్లానని, ఈ...
తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 80వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,256 కొత్త కోవిడ్-19 కేసులు, 10 మంది...
మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి మంత్రి మల్లారెడ్డికి కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో...
24గంటల్లో 61,537 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు 20లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 61,537 కోవిడ్-19 కొత్త కేసులు, 933 మరణాలు నమోదయ్యాయని...
ప్రపంచవ్యాప్తంగా ఆగని కరోనా విజృంభణ
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తోంది. ప్రపంచంలో కరోనా కేసులు కోటి 92లక్షలకు చేరాయి. ఇప్పటివరకు 7.16 లక్షల మంది కరోనాతో మృతి...