Home Search
కేరళ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఆరోగ్యసూచీలో కేరళకు మొదటిస్థానం
తెలంగాణకు మూడోస్థానం
యుపికి చివరి స్థానం
చిన్న రాష్ట్రాల్లో మిజోరంకు మొదటిస్థానం
నీతిఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ఆరోగ్యసూచీలో కేరళ మొదటిస్థానంలో, తమిళనాడు రెండోస్థానంలో, తెలంగాణ మూడోస్థానంలో నిలిచాయి. నాలుగోసారి కేరళ మొదటిస్థానంలో నిలిచింది. 201920 సంవత్సరానికి...
కేరళలో మరోసారి బర్డ్ఫ్లూ కలకలం
తిరువనంతపురం : వైరస్ల బెడదతో కేరళ అతలాకుతలం అవుతోంది. కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ నిర్థారణ అయ్యింది. ఇలా గుర్తించడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో...
కేరళలో వర్షబీభత్సం
కొట్టాయంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, అయ్యప్ప భక్తులు రావద్దని విజ్ఞప్తి
కొండ చరియలు విరిగిపడి 21 మంది మృతి
పలు జిల్లాల్లో హృదయవిదారక దృశ్యాలు
రంగంలోకి ఆర్మీ, సహాయక చర్యలు ముమ్మరం
కొట్టాయం/ ఇదుక్కి : సముద్రతీర...
కేరళలో వరద ఉధృతి
ముగ్గురు మృతి, అనేక మంది గల్లంతు
తిరువనంతపురం: కేరళలో శనివారం కురిసిన భారీ వర్షం ఐదు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. అనేకచోట్ల వాన నీరు వరదై పారుతోంది. వీడియోలు తీవ్రతను తెలుపుతున్నాయి. కేరళ రాష్ట్ర...
ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేరళ హైకోర్టు విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు
హైకోర్టుల నుంచి సుప్రీంకు బదిలీ చేయాలన్న కేంద్రం
న్యూఢిల్లీ: ఆర్థిక బలహీన వర్గాల(ఇడబ్లూఎస్) రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇడబ్లూఎస్ వర్గాలకు కేంద్ర...
కేరళలో నిఫా వైరస్కు రంబుటన్ పండే కారణమా ?
కోజికోడ్ : కోజికోడ్లో ఆదివారం 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ కారణంగా మృతి చెందడం కలంకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే రంబుటన్ అనే పండు నుంచి నిఫా సోకి ఉండవచ్చనే...
కేరళలో నిఫా కలకలం
12ఏళ్ల బాలుడు మృతి
ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు లక్షణాలు
కోజికోడ్ : కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్లో ఈ వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ...
వైరస్ ఉధృతి కేరళలో టీకాల కటకట
తిరువనంతపురం : కేరళలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. మరిన్ని డోసుల వ్యాక్సిన్ను వెంటనే రాష్ట్రానికి పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి అభ్యర్థించారు. కేరళలో ఇప్పటికీ కరోనా కేసులు...
కేరళలో వ్యూహాత్మక లాక్డౌన్ విధించాలని కేంద్రం సూచన
న్యూఢిల్లీ : కేరళలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడం, కొవిడ్ రోగుల్లో 85 శాతం మంది ఇళ్ల వద్దనే ఐసొలేషన్లో ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ కేసులు పెరగకుండా...
కేరళలో లాక్డౌన్ ఆంక్షల సడలింపు
ఆదివారం మినహా వ్యాపారాలకు అనుమతి
తిరువనంతపురం: కేరళలో లాక్డౌన్ నిబంధనలను సడలించారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులపాటు పరిశ్రమలు, కార్యాలయాలు, మార్కెట్లు, బ్యాంకులు, దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9...
కేరళను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి
రోజువారీ కేసుల్లో సగం ఒక్క కేరళ లోనే
తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ ముగిసి పోలేదని దేశం లోని కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో ఉధృతంగా ఉంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వెలిబుచ్చింది....
వరకట్నానికి నిరసనగా కేరళ గవర్నర్ ఒకరోజు దీక్ష
తిరువనంతపురం: వరకట్నం, మహిళలపై దాడులకు నిరసనగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ బుధవారం ఒకరోజు నిరహార దీక్ష చేపట్టారు. వరకట్నం అనేది మహిళల హుందాతనాన్ని తగ్గించే చర్య అని, అది తీవ్ర అన్యాయమని...
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం
రాష్ట్రానికి నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం
తిరునంతపురం: కరోనా సెకండ్వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం డుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో...
కేరళ సిఎంగా పినరయికి మళ్లీ ఛాన్స్
ఆరోగ్య శాఖకు శైలజ దూరం
తిరువనంతపురం: కేరళ శాసనసభా పక్ష నాయకునిగా సిపిఎం సీనియర్ నాయకుడు పినరయి విజయన్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. గత...
కేరళలో సంపూర్ణ లాక్డౌన్
తిరువంతపురం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 8 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ...
కేంద్రం, ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
పాలక్కాడ్(కేరళ): ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో...
కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
కేరళ మాజీ సిఎం ఓమెన్ చాందీపై సిబిఐ దర్యాప్తు
ఇది ఎల్డిఎఫ్కే ఎదురు దెబ్బ : ఓమెన్ చాందీ వ్యాఖ్య
తిరువనంతపురం : తనపైన, మరో నలుగురు కాంగ్రెస్ నాయకుల పైన దాఖలైన లైంగిక వేధింపుల కేసులో సిబిఐ దర్యాప్తునకు ఎల్డిఎఫ్ ప్రభుత్వం నిర్ణయించడం...
ముందుగానే మేలుకున్న రాష్ట్ర ప్రభుత్వం
బర్డ్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
1300 మందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు, వలస పక్షులపై నిఘా
చనిపోయో కోళ్ళ శాంపిల్స్ను విబిఆర్ఐకి పంపించాలి
సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
మన...
ప్రభుత్వం చెప్పినట్టే పంటలు
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల 'సాగు'బాటు వద్దు
మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి
రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు
ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు
తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి...